నర్సంపేటలోని అంగడి సెంటర్లో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్డీడబ్ల్యూ జిల్లా కార్యదర్శి వంగాల రాగసుధ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నదని విమర్శి�
విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని అదనపు కలెక్టర్ బీ హరిసింగ్ సూచించారు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఫలితాలను మంగళవారం అదనపు కలెక్టర్ డీఈవో వాసంతితో కలిసి విడుదల చేసి �
లక్ష్మీనర్సింహస్వామి జాతరకు భారీగా తరలివస్తున్న భక్తులు గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు ప్రభలు, కోలాటాల సందడి గీసుగొండ, మార్చి 18 : మండలంలోని కొమ్మాల శ్రీలక్ష్మీనర్సింహస్వామి జాతరకు భక్తజనం పో�
స్త్రీల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడలు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కరీమాబాద్, మార్చి 4 : ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా బంధువు అని ఎమ్మెల్యే నన్నప
రూ. 66 కోట్లతో 250 పడకల దవాఖాన మంజూరు నియోజకవర్గంలో 59 హెల్త్ సబ్ సెంటర్లు నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి హరీశ్రావు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట, మార్చి 4: నర్సంపేట డివిజన్ ప్రజల జి�
కావేరీ సీడ్స్ అధినేత గుండవరం భాస్కర్రావు ఉదారత కార్పొరేట్ స్థాయిలో గట్ల నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాల.. సకల సౌకర్యాలతో బోధన ఆంగ్ల మాధ్యమంతో అనేక మందికి ప్రయోజనం 35మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రతి నె
ఢిల్లీ తరహా విద్యావ్యవస్థ అందుబాటులోకి.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చినమడూరులో మన ఊరు- మన బడి కార్యక్రమంపై అవగాహన పాలకుర్తిలో అధికారులతో సమీక్ష దేవరుప్పుల/ పాలకుర్తి రూరల్, మార్చి 4 : మన ఊరు- మన బడితో స�
దేవాదుల ఉమ్మడి జిల్లాకే సొంతం ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇందుకోసం 100 టీఎంసీల కేటాయింపు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వెల్లడి బరాజ్పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీర
నర్సంపేట హాస్పిటల్ జిల్లా స్థాయికి అప్గ్రేడ్ ఎమ్మెల్యే పెద్ది కృషితో పేదలకు అందనున్న కార్పొరేట్ వైద్యం 250 పడకల వైద్యశాల నిర్మాణానికి 10ఎకరాల స్థలం కేటాయింపు నేడు పనులను ప్రారంభించనున్న మంత్రి హరీశ్