అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి టీఆర్ఎస్ సన్నద్ధం మూడు రోజులు వేడుకలు నిర్వహించేందుకు సమావేశాలు రేపు ప్రారంభించనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అరూరి వెల్లడి ప్రతి డివిజన్లో నిర్వహించనున్న
చారిత్రక ఆనవాళ్లను.. సంస్కృతీ సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించే కళా సంపద మౌనంగా రోదిస్తోంది. కళాఖండాలకు రక్షణ కరువవడంతో పాటు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ ధ్వంసమవుతుండడంతో పర్యాటకులు ఆవేదన చెందుతున�
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మహిళా ప్రతినిధులు, అధికారులతో సమ�
ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ కోసం గ్రామాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని కట్య్రాల గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకువెళ్తున్నది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించే దిశగా కార్యక్రమాలను చేపడుతున్నది.
ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహా శివరాత్రి అత్యంత పవిత్రమైంది. బిల్వ పత్రం సమర్పించి.. కేవలం నీటితో అభిషేకించినా ప్రసన్నమయ్యే శివుని సాన్నిధ్యంలో నేడు భక్తులంతా ఉపవాసం ఉండి, రాత్రి వేళ జాగరణ చేస్తారు.
మార్కెట్ యార్డుల్లో ఈపీవోస్ మిషన్స్ ద్వారా దడువాయిలతో వేమెంట్ ఇంటిగ్రేషన్ వందశాతం అమలు చేయాలని వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారి పాలకుర్తి ప్రసాద్రావు అన్నారు.
సర్కారు బడుల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలలను బాగు చేసేందుకు సోమవారం జిల్లావ్యాప్తంగా ఎంపీడీవో కార్యాలయాల్లో సమీక్షలు ని
మహాశివరాత్రికి జిల్లాలోని అన్ని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఉత్సవ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మంగళవారం ప్రజలు భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకోనున్నారు.
ఖిలావరంగల్ అగడ్త, శివనగర్ మీదుగా రైల్వే ట్రాక్ పక్క నుంచి హంటర్ రోడ్డులోని 12 మోరీలను కలుపుతూ జీడబ్ల్యూఎంసీ డిజైన్ చేసిన నాలా నిర్మాణానికి రైల్వే శాఖ మోకాలడ్డుతోంది. శివనగర్ ప్రాంతంలో వరద
ముంపు ని�