జిల్లాలో ఖాళీగా 42 వార్డులు, 5 సర్పంచ్, 2 ఎంపీటీసీ స్థానాలు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం పంచాయతీలు, మండల పరిషత్లలో ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన 16 వరకు అభ్యంతరాల స్వీకరణ జీప�
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి వరంగల్ చౌరస్తాలో వడ్ల కుప్పకు నిప్పంటించి నిరసన ఎర్రబెల్లి యువసేన ఆధ్వర్యంలో ఆందోళన గిర్మాజీపేట, ఏప్రిల్ 11: తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయక�
సుమారు 20లక్షల మంది వచ్చే అవకాశం నదీ స్నానాలతో కళకళలాడనున్న త్రివేణి సంగమం ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం అన్ని దారులు కాళేశ్వరం వైపే.. రేపటి నుంచి 12 రోజుల పాటు నిర్వహణ ప్రాణహిత పుష్కరాలకు వేళయ్య�
రెండు నెలల క్రితం ఎంజీఎం దవాఖానలో పర్యటించిన మంత్రి హరీశ్రావు మంత్రి దృష్టికి తీసుకెళ్లిన వైద్యాధికారులు భవిష్యత్ అవసరాలకు తగినట్లు విస్తరణకు ప్లాన్ తాత్కాలిక క్యాజువాలిటీగా ఆర్ఐసీయూ భవనం గ్రౌం�
మంత్రి హరీశ్రావు ఆదేశాలతో కొరడా ఝలిపిస్తున్న వైద్యాధికారులు పెరిగిన వైద్య ఉద్యోగుల హాజరు నిర్లక్ష్యం, అక్రమ వసూళ్లపై ఉక్కుపాదం వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 10: ఉత్తర తెలంగాణకు సంజీవనిగా ఉన్న వరంగల్ ఎంజీఎ
పలు అంశాల్లో ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధికి గుర్తింపు ప్రగతి పథంలో మరియపురం గ్రామం, పర్వతగిరి మండలం దీన్దయాళ్ పంచాయత్ సశక్తీకరణ్ పురస్కారాలు అవార్డులకు ఎంపిక కావడంతో �
ఊరూవాడన ఘనంగా వివాహ ఘట్టం తిలకించి పులకించిన భక్తజనులు రామనామస్మరణతో మార్మోగిన ఆలయాలు పలుచోట్ల హాజరైన ఎమ్మెల్యేలు నన్నపునేని, పెద్ది జిల్లాలోని పలు ఆలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం సీతారాముల క�
మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయం రాష్ట్రంలో మెరుగుపడుతున్న రవాణా వ్యవస్థ మే నెల నుంచి 57 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేటరూరల్, ఏప్రిల్ 10: కేసీఆర్ రాష్ర
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు జో రుగా సాగాయి. హనుమకొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు బైక్లపై నల్లజెండాలత�
మండలంలోని మాందారిపేట శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి ఏరేందుకు కూలీలతో వెళ్తున్న గూడ్స్(ట్రాలీ) వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది.
అభివృద్ధి పనుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పారదర్శకత పాటించాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అన్నారు. బోటిమీదితండా గ్రామ పంచాయతీకి సంబంధించిన జీపీ కార్యాలయాన్ని గొల్లగూడెంతండాలో ఏర్పాటు చేయడంతో �
ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ నర్సంపేటలో ఇంటింటా నల్లజెండాలను ఎగురవేసి నిరసన తెలిపారు. పట్టణంలో రోడ్లపై నల్ల జెండాలు ప్రదర్శిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు.
హనుమకొండలోని నిట్లో స్ప్రింగ్ స్ప్రీ-2022 శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. రెం డు సంవత్సరాల తర్వాత దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సాంస్కృతిక మహోత్సవాన్ని సృష్టి అనే ఇతి వృత్తంతో స్టూడెంట్ కౌన్సిల్ ఆ