ప్రణాళికలు రూపొందించిన జీడబ్ల్యూఎంసీ అధికారులు ప్రజా చైతన్యంతోనే నిర్మూలనకు కసరత్తు నగరంలో 22 పొడి చెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటు మహిళా సంఘాలకు కొన్ని సెంటర్ల నిర్వహణ బాధ్యతలు గ్రేటర్లో ప్లాస్టిక్ సే
ఔషధ మొక్కల పంపిణీకి శ్రీకారం నర్సంపేటలోని మూడు నర్సరీల్లో కృష్ణతులసి, ఇన్సులిన్, వాటర్ ఆపిల్, లెమన్ గ్రాస్ మొక్కల పెంపకం ఒక్కో ఇంటికి ఒక్కో మొక్క అందజేతకు ఏర్పాట్లు నర్సంపేట, ఏప్రిల్ 29 : రాష్ట్ర ప్ర�
వ్యాధుల నివారణకు పక్కా ప్రణాళికలు జిల్లాలో తగ్గుముఖం పట్టిన మలేరియా ప్రజలు పరిసరాల శుభ్రత పాటించాలి జిల్లా వైద్యాధికారి వెంకటరమణ వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 25: వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలు చ�
ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలోనే అవకాశాలు ఎక్కువ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితోనే రాష్ర్టానికి పరిశ్రమలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హనుమకొండలో మెగా జాబ్మేళా హనుమకొండ �
రూ.5కోట్లతో 50మందికి యూనిట్ల పంపిణీ మంత్రి ఎర్రబెల్లి చేతులమీదుగా అందుకొని సంబురం మురిసిన పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల లబ్ధిదారులు క్యాంప్ కార్యాలయంలో పండుగ వాతావరణం మా జీవితాల్లో సీఎం కేసీఆర
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సహిస్తున్నది. స్వయం ఉపాధి పొందేందుకు వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నది. ఒక్కో స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జీ)కు రూ.2లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఇస్తున్నది.
పది లక్షల జనాభా.. 407.71 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ మహా నగరం పాలన ఇప్పుడు ఏకీకృతం కానుంది. నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో ఒకే చోట నుంచి వీక్షించే వ్యవస్థ ఏర్పాట�
జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కార్ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో రెండు రోజు�
పేదింటి ఆడబిడ్డల పెళ్లికి వరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకా లు అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం శివనగర్లోని సాయికన్వెన్షన్ హాలులో ఖిలావరంగల్ మండలానికి చెందిన 193 మ
ముస్లిం ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలో నిరుపేద ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ కానుకలను పంపిణీ చేశా
పుష్కరాల సందర్భంగా భక్తులతో ప్రాణహిత నది పులకించిపోతున్నది. తొమ్మిదో రోజు గురువారం 40 వేల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దీంతో త్రివేణి సంగమం సందడిగా మారింది.