యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేయడంతో ప్రతి గింజనూ టీఆర్ఎస్ ప్రభుత్వమే కొన�
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనతో గ్రేటర్ వరంగల్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వా త పెద్ద నగరమైన వరంగల్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్ష ని
గ్రేటర్ పరిధిలో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ వరంగల్, 18: ఈనెల 20వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. గ్రేటర్ క
ప్రత్యేక అరలు అమర్చి లారీలో తరలిస్తుండగా స్వాధీనం వివరాలు వెల్లడించిన వెస్ట్జోన్ డీసీపీ సీతారాం అక్రమ దందా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక రాయపర్తి, ఏప్రిల్ 18 : మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై పో�
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్కు రూ.12,130 హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు కాశీబుగ్గ, ఏప్రిల్ 18 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తికి రికార్డు స్థాయి ధరలు పలికాయి. మార్కెట్ చరిత్ర�
రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటన కుడా మైదానంలో పార్టీ సమావేశంలో పాల్గొననున్న మంత్రి వివరాలు వె�
పుష్కరాలకు వెల్లువలా వస్తున్న భక్తులు ఆరో రోజు 50వేల మంది రాక పుణ్యస్నానాలు.. ప్రత్యేక పూజలు నదీమాతకు ఏకాదశ హారతి ‘ప్రాణహిత’ పుష్కరాలకు భక్తజనం పోటెత్తుతోంది. వివిధ ప్రాంతాల ఉంచి వేలాదిగా తరలివస్తున్న వ�
ఉదయం నర్సంపేటకు చేరుకోనున్న మంత్రి అభివృద్ధి కార్యక్రమాలు, సభ నిర్వహణకు ఏర్పాట్లు విజయవంతం కోసం టీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్ది విస్తృత పర్యటన వరంగల్తూర్పులో ఎమ్మెల్యే న
పట్టలేనంత సంబురంలో దళితబంధు లబ్ధిదారులు నాలుగు నియోజకవర్గాల పరిధిలో 43 మందికి యూనిట్లు హనుమకొండ గిరిజన సంక్షేమ భవన్లో పండుగ వాతావరణంలో పంపిణీ మా జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు సీఎం కేసీఆర్ : లబ్ధిద
వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ఆయన పేరిట ఆడిటోరియం నిర్మిస్తాం : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కేఎంసీ, కాశీబుగ్గ చౌరస్తాలో బాబాసాహెబ్ జయంతి వేడుకలు వరంగల్, ఏప్రిల్ 14 : ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య
మొదటి విడుతలో 2 వేల మందికి సాయం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట, ఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిత
షెడ్యూల్డ్ కులాల ఆర్థిక పరిపుష్టికే దళిత బంధు లబ్ధిదారులు లాభదాయక యూనిట్లు ఎంపిక చేసుకోవాలి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ గిరిజన సంక్షేమ భవన్లో 31 యూనిట్ల పంపిణీ దేశానికే ఆదర్శం దళితబంధ�