చిట్ ఫండ్ కంపెనీ యజమాని రూ. 30 కోట్లతో ఉడాయించడంతో అతడి వద్ద చిట్టీ వేసిన ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన శుక్రవారం వరంగల్ లేబర్కాలనీ టీఆర్టీ కాలనీలో చోటుచేసుకుంది.
వరంగల్ మహా నగరపాలక సంస్థ కొత్త పాలకవర్గం కొలువుదీరి శనివారానికి ఏడాది పూర్తయింది. పునర్విభజనతో గ్రేటర్ 66 డివిజన్లుగా రూపాంతరం చెందిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గం 2021 మే 7న బాధ్యతలు చేప�
ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తా మని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే గ్రామాల వారీగా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
క్రీడాకారులు మెళకువలు నేర్చుకొని ఆటలో రాణించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. పట్టణంలోని మినీ స్టేడియంలో మంగళవారం ఆయన కబడ్డీ, రెజ్లింగ్ శిక్షణ శిబిరాలను ప్రారంభించారు.
నెల రోజులపాటు కఠోర ఉపవాసాలు, ఖురాన్ శ్లోకాలను ఆలపిస్తూ ప్రత్యేక తరావీ నమాజులు చేసిన జిల్లాలోని ముస్లింలు మంగళవారం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను అత్యంత భక్తి ప్రపత్తుల నడుమ జరుపుకున్నారు.
బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ‘బాల్య వివాహాల న
గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు.
ఆంక్షలు లేకుండా దళితబంధు కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ఎంపిక జయశంకర్జిల్లా మొట్లపల్లిలోయూనిట్ ఏర్పాటు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర సర్కారు తెచ్చిన ‘దళితబంధు’ ఆంక్షలు లేకుండా అమలవుతున్�