బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్ రాష్ట్ర సైబర్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పల్లె ప్రగతి పనుల్లో అలస త్వం వహించవద్దని ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్ పేర్కొన్నారు. గురువారం మండల పరిషత్ కా ర్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో జీపీ ల్లోని డం
బాలలకు ఏ అంశాన్నైనా, విషయాన్ని అయినా వారికి ఆసక్తి కలిగించేలా నేర్పించాలని సంఘ మిత్ర యూత్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొంగళ్ల అశోక్ అన్నారు. గురువారం నర్సంపేట పట్టణం ద్వారకపేట ప్రభుత్వ ప్రాథమ
క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం అనువైనా స్థలాల ఎంపికకు గ్రామస్తులు సహకరించాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. గురువారం దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో క్రీడాప్రాంగణం ఏ
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు త్వరగా ఏర్పాటు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.
నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఆపరేషన్ వికటించి రోగి పరిస్థితి విషమంగా మారిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట మండలానికి చెందిన మండల మల్లేశ్ (60)ఈ నెల 15న ఇంటి వద్ద కళ్ల�
రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలైన క్షతగాత్రుల ప్రాణాలు కాపాడడంలో పైలట్స్ (అంబులెన్స్ డ్రైవర్) పాత్ర కీలకమైనదని వరంగల్ జిల్లా 108, 102 వాహన సేవల కోఆర్డినేటర్ రాము అన్నారు.
జూన్ 2నుంచి అందుబాటులోకి 56 రకాల వ్యాధులకు ఉచితంగా వైద్యం ప్రతి పీహెచ్సీలో ఆరోగ్య మిత్రలు ప్రజలకు నాణ్యమైన ఔషధాలు నేడు 12 మంది వైద్యాధికారులకు శిక్షణ పేదలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత�
వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి త్వరలో రాక ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ టాస్క్ కార్యాలయ ఏర్పాటుకు బీఈడీ కళాశాలలోభవనం పరిశీలన హనుమకొండ, మే 25: హనుమకొండ జిల్లాకు, వరంగల్ పశ్చిమ నియోజక వర్గం �
చిన్నారులు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యంపై ఐసీడీఎస్ ప్రత్యేక దృష్టి ఇంటింటికీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వెళ్లి అవగాహన ప్రతి నెలా పంపిణీ రఘునాథపల్లి, మే 25 : చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించ�
జూన్ మొదటి వారం నుంచి రైతుబంధు వానకాలం సాయంపై సర్కారు కసరత్తు ఈ ఏడాది కొత్తగా 27,600 రిజిస్ట్రేషన్లు పట్టాదార్ పుస్తకం ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ ఈ నెల31లోపు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అవకా�
ప్రతి డివిజన్లో ఏర్పాటుకు చర్యలు మేయర్ సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య స్థలాలను పరిశీలించిన మేయర్, కమిషనర్ వరంగల్, మే 25: క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం అనువైన స్థలాలను ఎంపిక చేస్తున్నట్లు మేయర్ గుండు స