‘ధర్మ యుద్ధం’తో కేంద్ర ప్రభుత్వం బెంబేలు అందుకే రైల్వే స్టేడియంలో సభ నిర్వహణకు అనుమతి నిరాకరణ గ్యాబ్రియల్ మైదానంలో రేపటి ముగింపు మాసోత్సవాలను విజయవంతం చేయాలి హాజరుకానున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, �
ఐదుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు రూ.10.30 లక్షల నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ తరుణ్జోషి రూ.10.30 లక్షల నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడ
కావాలనే కొంతమంది అసత్య ప్రచారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రశాంత్నగర్లో రైతులతో సమావేశం నయీంనగర్, మే 29 : ల్యాండ్ పూలింగ్ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వర్ధన్నపేట ఎమ్�
జూన్ 3 నుంచి ఐదో విడుత పల్లె , పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహణకు సమాయత్తమవుతున్న అధికార యంత్రాంగం కార్యదర్శులతో కలెక్టర్ సమావేశం ప్రతి జీపీకి ప్రత్యేక అధికారి తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
భూమి సారవంతంతోపాటుబహుళ ప్రయోజనాలు దిగుబడి పెరిగే అవకాశం తగ్గనున్న 50శాతం ఎరువుల ఖర్చు 65శాతం సబ్సిడీపై విత్తనాలుఅందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస�
వరద ముంపు నివారణకు నిధులు విడుదల పట్టణంలో రూ.9కోట్లతో డ్రైనేజీ నిర్మాణం భవిష్యత్ అవసరాలకు మేరకు ప్రణాళిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డ్రైనేజీ నిర్మాణ ప్రాంతాల పరిశీలన జనగామ, మే 29 (నమస్తే తెలంగ�
‘మన ఊరు- మన బడి’ దేశానికి ఆదర్శం సకల సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య టీఎస్ఈడబ్ల్యుఐడీఎస్ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి బొమ్మకూర్, మచ్చుపహాడ్ పాఠశాలల్లో అభివృద్ధి పనుల పరిశీలన నర్మెట, మే 29: ర�
ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఐదో విడత కార్యాచరణపై అధికారులకు సూచనలు గ్రామ స్థాయిలో కమిటీల ఏర్పాటు చర్యలు తీసుకోవాలి పంచాయతీల్లో గ్రామాభివృద్ధి నివేదిక ఫ్లెక్సీలు కట్టాలని ఆదేశాలు ‘పల్లె ప్రగతి’ని వ�
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల సర్వే పూర్తి గత ఏడాది వరకు 1,016 మంది కొత్తగా మరో 84 మంది గుర్తింపు వారికి అవసరమైన పరికరాల పంపిణీకి చర్యలు జిల్లా వ్యాప్తంగా 15 భవిత కేంద్రాలు భూపాలపల్లి రూరల్, మే 29: జిల్లాలో ప్�
11గంటలకు ప్రైవేట్ జాబ్కే పోయేది సమయం దొరికేది కాదు.. 4, 5 గంటల ప్రిపరేషన్తో సివిల్స్ సాధించా 24/7 ప్రతి క్షణం విలువైనదే.. సాకులు వెతకొద్దు.. సమయాన్ని ‘బంగారం’లా వాడుకోవాలి కోచింగ్పైనే పూర్తిగా ఆధారపడొద్దు
బీమా పథకంతో కార్మికులకు సర్కారు భరోసా 59 సంవత్సరాల్లోపు వారందరికీ రూ.5లక్షల బీమా ఎక్కువ మందికి లాభం చేకూరేలా విధివిధానాలు జిల్లాలో లబ్ధి పొందనున్న 1622 మంది ఇప్పటికే వివరాలు సేకరించిన అధికారులు జియో ట్యాగి�
కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో దళితబంధు ఇవ్వాలి అక్కడ పథకం అమలు చేస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా