నేడు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉదయం 9 గంటలకు జాతీయ జెండావిష్కరణ ముఖ్య అతిథిగా హాజరుకానున్న చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ సాయంత్రం 6 గంటలకు అంబేద్కర్ భవన్లో కవి సమ్మేళనం ఏర
అధికారులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలి పతిరోజూ డ్రైనేజీలు, నాలాలను శుభ్రపరచాలి డివిజన్ల సమస్యలను ప్రత్యేక యాప్లోనమోదు చేయాలి సమీక్షలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య వరంగల్, జూన్ 1 : పట్టణ ప్�
ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేయాలి.. ఎరువుల అమ్మకంతో ఆదాయం పెంచాలి అభివృద్ధి పనుల వివరాల ఫ్లెక్సీలను గ్రామపంచాయతీల్లో ప్రదర్శించాలి : మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజాప్రతినిధులు, అధికారుల�
ఓటడిగే హక్కు మా పార్టీకే ఉంది రాష్ట్రం ఏర్పాటుకు ముందు..తర్వాత అభివృద్ధిని చూడాలి కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతి పథకం దేశానికి దిక్సూచిలా మారింది డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ తట్టుపల్లిలో 30 మంద�
‘ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు.. టీఆర్ఎస్ సర్కారు రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నది. వరంగల్ మహా నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు కోసం జారీ చేసిన ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) నోటిఫికేషన్ను రైతుల
ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నిర్వహణకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. శుక్రవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నందున సంసిద్ధత సమావేశాలు నిర్వహిస్తున్నారు. బడి బాట కార్యక్రమం ని�
గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పల్లెప్రగతి కార్యక్రమం దోహదం చేస్తున్నదని జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమంపై మంగళవారం సన్నాహక సమావేశాన్�
పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. నాలుగో విడుత పట్టణప్రగతిపై నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు.
ప్రభుత్వ సంస్థలను అప్పనంగా అమ్మేస్తున్నది కార్మికులకు వ్యతిరేకంగా 4 నల్లచట్టాలు తెచ్చింది రైతుల తరహా కార్మికులు ఉద్యమించాలి కార్మిక, కర్షక, యువకుల, మహిళల పార్టీ టీఆర్ఎస్ ‘కార్మిక ధర్మయుద్ధం’ బహిరంగ �
ప్రభుత్వ భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించేందుకు ప్రయత్నించగా మంగళవారం సాయంత్రం రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అంతేకాకుండా అధికారులు ప్రభుత్వ భూమిలో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశా�
కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పెట్రోల్ డీలర్లను బలి చేస్తున్నదని మ్మడి వరంగల్ జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి అన్నారు.
సాగు పనుల్లో రైతులు బిజీబిజీ.. వానకాలం సీజన్కు సమాయత్తం రోహిణి కార్తె ప్రవేశించడంతో రైతులు వానకాలం సాగుకు సమాయత్తమయ్యారు. ఈ సమయంలో విత్తనాలు వేస్తే పంట బాగా వస్తుందని నమ్మకం. కొందరు తొలకరి కోసం ఎదురుచూ�
అవినీతి రహితంగా విధులు నిర్వర్తించాలి నిబద్ధత.. ప్రణాళిక ఉంటే ఉద్యోగం మీ సొంతం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మామునూరు పీటీసీలో శిక్షణ పొందుతున్న యువతకు దిశానిర్దేశం యువత కోసమే ఉచిత కోచింగ్ సెంటర్.. టీ�