దళితుల ఆర్థిక అభ్యున్నతే సర్కారు ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుతో కలిసి
పత్తిలో కొత్త వంగడం(గోసిపియం హిర్సుటం) వచ్చింది. సాధారణ పత్తి అయితే నాలుగైదు సార్లు ఏరాల్సి వస్తుండగా ఇది మాత్రం ఒకేసారి కాత వచ్చి రైతులకు ఖర్చు బాధ తప్పిస్తుంది. అంతేకాదు తక్కువ వ్యవధిలో పంట చేతికి రావడ�
చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని వరంగల్ తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతోనే ప్రజల్లో టీఆర్ఎస్కు విశేష ఆదరణ లభిస్తున్నదని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి �
మూడేళ్లుగా సాగు చేస్తున్న తండా రైతులు.. వారాంతపు సంతలో విక్రయం ఎకరం పంటతో లక్ష వరకు ఆదాయం.. ఏటా మూడు పంటలతో నిశ్చింత కూరగాయలు, బంతిపూల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. సమయానుకూలంగా పంటలు వేస్తూ లాభ�
ఒకప్పుడు సంప్రదాయ పంటలు వేసే రైతులు ఒక్కోసారి నష్టం వచ్చినా భరిస్తూ మళ్లీ అవే పంటలు వేసేవారు. లాభాలు వస్తే సరే.. లేకపోతే అప్పుల పాలయ్యేవారు. ఇలా ఎన్నో ఏళ్లుగా వరి, పత్తినే నమ్ముకున్న రైతులకు ‘కాలం’ కలిసొచ�
బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్ రాష్ట్ర సైబర్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పల్లె ప్రగతి పనుల్లో అలస త్వం వహించవద్దని ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్ పేర్కొన్నారు. గురువారం మండల పరిషత్ కా ర్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో జీపీ ల్లోని డం
బాలలకు ఏ అంశాన్నైనా, విషయాన్ని అయినా వారికి ఆసక్తి కలిగించేలా నేర్పించాలని సంఘ మిత్ర యూత్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొంగళ్ల అశోక్ అన్నారు. గురువారం నర్సంపేట పట్టణం ద్వారకపేట ప్రభుత్వ ప్రాథమ
క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం అనువైనా స్థలాల ఎంపికకు గ్రామస్తులు సహకరించాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. గురువారం దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో క్రీడాప్రాంగణం ఏ
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు త్వరగా ఏర్పాటు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.
నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఆపరేషన్ వికటించి రోగి పరిస్థితి విషమంగా మారిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట మండలానికి చెందిన మండల మల్లేశ్ (60)ఈ నెల 15న ఇంటి వద్ద కళ్ల�
రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలైన క్షతగాత్రుల ప్రాణాలు కాపాడడంలో పైలట్స్ (అంబులెన్స్ డ్రైవర్) పాత్ర కీలకమైనదని వరంగల్ జిల్లా 108, 102 వాహన సేవల కోఆర్డినేటర్ రాము అన్నారు.
జూన్ 2నుంచి అందుబాటులోకి 56 రకాల వ్యాధులకు ఉచితంగా వైద్యం ప్రతి పీహెచ్సీలో ఆరోగ్య మిత్రలు ప్రజలకు నాణ్యమైన ఔషధాలు నేడు 12 మంది వైద్యాధికారులకు శిక్షణ పేదలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత�