రైతును రాజును చేయాలన్నదే సీఎ కేసీఆర్ లక్ష్యం తెలంగాణ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? దమ్ముంటే కేంద్రం నుంచి రాష్ర్టానికి నిధులు సాధించండి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దేశ్కీ నేత కేసీఆర్ : �
బండి సంజయ్, రేవంత్రెడ్డి మాటలను ప్రజలు నమ్మరు ప్రజా సేవకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్ మార్కెట్ పనులు త్వరగా ప్రారంభించాలని కలెక్ట�
స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం పలుచోట్ల ర్యాలీలు, అన్నదానం మహబూబాబాద్ రూరల్, మే 25 : పట్టణ కేంద్రంలోని గురువారం హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వి�
లక్ష్యంపైనే గురి పెట్టండి ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తు బంగారుమయం 20గంటలు వద్దు.. గుర్తుండేలా ప్రిపేరవ్వండి ఆలోచిస్తూ చదివితే సబ్జెక్ట్ అదే వస్తుంది.. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం అన్ని పోటీ పరీక్ష�
పిల్లల భవిష్యత్కు బంగారుబాటలు వేయాలి బాల్యవివాహాలు చేస్తే చర్యలు డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ వరంగల్ చౌరస్తా, మే 25: బాలకార్మిక వ్యవస్థను పూర్తిస్థాయిలో నివారించేందుకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలని డి
వరంగల్ చౌరస్తా, మే 25 : గిర్మాజీపేట గోవిందరాజుల గుట్ట క్షేత్రపాలకుడైన అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణం నిర్వహించారు. సుప్రభాత సేవ, పుణ్యాహవాచనం, సంప్రోక్షణ, ఆకుప
తనిఖీల నిర్వహణకు టాస్క్ఫోర్స్ టీమ్ల ఏర్పాటు ప్రతి టీమ్లో వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు అనుమతి లేని, నాసిరకం విత్తనాల అమ్మకం జరుగకుండా ప్లాన్ విత్తన షాపుల్లో తనిఖీలు.. నిల్వలు, రికార్డులు, గోదాముల పర�
భూమిలో సేంద్రియ పదార్థాలు పెంచడమే లక్ష్యం ఎరువుల ఖర్చుకు కళ్లెం.. పత్తి, కంది సాగు పెంచుడు వరిలో వెదజల్లే పద్ధతికి ప్రోత్సాహం పంటలో చల్లే ఎరువుల సద్వినియోగానికి చర్యలు ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగనున్న
నెక్కొండ, మే 25: బొడ్రాయి పునఃప్రతిష్ఠ కోసం వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన ముస్లింలు రూ.50 వేల విరాళం అందజేసి మతసామరస్యాన్ని చాటుకొన్నారు. నెక్కొండలో గ్రామస్థులు బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్న�
ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ వేయిస్తంభాల దేవాలయంలో ఘనంగా హనుమాన్ జయంతి పూజలు హనుమకొండ చౌరస్తా, మే 25 : వరంగల్ను ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ చీఫ్విప్ దాస�
ఎంజీఎం, కేఎంసీల్లో ఫ్రీగా సీటీ స్కాన్ టెస్టులు త్వరలో ఎంఆర్ఐ స్కానింగ్ కూడా.. పేదలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం రూ.5 కోట్లతో అత్యాధునిక యంత్రాలు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర �
45 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రతలు ములుగు జిల్లాలో భానుడి ప్రతాపం ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి బయటికి రావాలంటే జంకుతున్న ప్రజలు మధ్యాహ్నం వేళలో రోడ్లన్నీ నిర్మానుష్యం అవసరముంటే తప్ప బయటికి రావొద్దంట
ఎంజీఎం దవాఖానలో త్వరలోనే అధునాతన ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం మరిన్ని యంత్ర పరికరాలు కూడా.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు క్యాజువాలిటీలో రూ.2.14కోట్లతో సీటీ స్కాన్ యంత్రం ప్రారంభం హాజరైన చ�