వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి త్వరలో రాక ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ టాస్క్ కార్యాలయ ఏర్పాటుకు బీఈడీ కళాశాలలోభవనం పరిశీలన హనుమకొండ, మే 25: హనుమకొండ జిల్లాకు, వరంగల్ పశ్చిమ నియోజక వర్గం �
చిన్నారులు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యంపై ఐసీడీఎస్ ప్రత్యేక దృష్టి ఇంటింటికీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వెళ్లి అవగాహన ప్రతి నెలా పంపిణీ రఘునాథపల్లి, మే 25 : చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించ�
జూన్ మొదటి వారం నుంచి రైతుబంధు వానకాలం సాయంపై సర్కారు కసరత్తు ఈ ఏడాది కొత్తగా 27,600 రిజిస్ట్రేషన్లు పట్టాదార్ పుస్తకం ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ ఈ నెల31లోపు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అవకా�
ప్రతి డివిజన్లో ఏర్పాటుకు చర్యలు మేయర్ సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య స్థలాలను పరిశీలించిన మేయర్, కమిషనర్ వరంగల్, మే 25: క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం అనువైన స్థలాలను ఎంపిక చేస్తున్నట్లు మేయర్ గుండు స
రైతును రాజును చేయాలన్నదే సీఎ కేసీఆర్ లక్ష్యం తెలంగాణ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? దమ్ముంటే కేంద్రం నుంచి రాష్ర్టానికి నిధులు సాధించండి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దేశ్కీ నేత కేసీఆర్ : �
బండి సంజయ్, రేవంత్రెడ్డి మాటలను ప్రజలు నమ్మరు ప్రజా సేవకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్ మార్కెట్ పనులు త్వరగా ప్రారంభించాలని కలెక్ట�
స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం పలుచోట్ల ర్యాలీలు, అన్నదానం మహబూబాబాద్ రూరల్, మే 25 : పట్టణ కేంద్రంలోని గురువారం హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వి�
లక్ష్యంపైనే గురి పెట్టండి ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తు బంగారుమయం 20గంటలు వద్దు.. గుర్తుండేలా ప్రిపేరవ్వండి ఆలోచిస్తూ చదివితే సబ్జెక్ట్ అదే వస్తుంది.. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం అన్ని పోటీ పరీక్ష�
పిల్లల భవిష్యత్కు బంగారుబాటలు వేయాలి బాల్యవివాహాలు చేస్తే చర్యలు డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ వరంగల్ చౌరస్తా, మే 25: బాలకార్మిక వ్యవస్థను పూర్తిస్థాయిలో నివారించేందుకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలని డి
వరంగల్ చౌరస్తా, మే 25 : గిర్మాజీపేట గోవిందరాజుల గుట్ట క్షేత్రపాలకుడైన అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణం నిర్వహించారు. సుప్రభాత సేవ, పుణ్యాహవాచనం, సంప్రోక్షణ, ఆకుప
తనిఖీల నిర్వహణకు టాస్క్ఫోర్స్ టీమ్ల ఏర్పాటు ప్రతి టీమ్లో వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు అనుమతి లేని, నాసిరకం విత్తనాల అమ్మకం జరుగకుండా ప్లాన్ విత్తన షాపుల్లో తనిఖీలు.. నిల్వలు, రికార్డులు, గోదాముల పర�
భూమిలో సేంద్రియ పదార్థాలు పెంచడమే లక్ష్యం ఎరువుల ఖర్చుకు కళ్లెం.. పత్తి, కంది సాగు పెంచుడు వరిలో వెదజల్లే పద్ధతికి ప్రోత్సాహం పంటలో చల్లే ఎరువుల సద్వినియోగానికి చర్యలు ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగనున్న