పల్లె ప్రకృతి వనాలు.. పచ్చని చెట్లతో ప్రజలకు ఆహ్లాదం, ఆనందం పంచడంతో పాటు ఫొటోషూట్లకూ వేదికలవుతున్నాయి. లోపలికి అడుగుపెట్టగానే కట్టిపడేసే వాతావరణం, ఆకట్టుకునే తీరొక్క పూలు, అలంకరణ మొక్కలు, రాళ్లపై వేసిన �
కార్మిక హక్కులను కాలరాస్తున్నది ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది ఓరుగల్లు నుంచే పోరు మొదలుపెట్టాలి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు కృషి ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా అభివృద్ది చెందుతున్నాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 42వ డివిజన్లోని రంగశాయిపేట ప్రభుత్వ �
రాజదర్బారును తలపించే భవనం.. ఇంటి నిండా నౌకర్లు.. పూలతోటలు, గుర్రపు బగ్గీలతో నాడు కళకళలాడిన ఆ కోట నేడు కాలగర్భంలో కలిసిపోతోంది. భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్రస్వామి ఆలయం అంతగా ప్రాచుర్యంలోకి రాకమ�
జిల్లాలో సోమవారం ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. ఈ మేరకు జిల్లాలో 56 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. 56 మంది సీఎస్లు, 56 మంది డీ�
దళితవాడల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్లోని పడమరకోట వీరుగడ్డ జంక్షన్లో కార్పొరేటర్ బోగి సువర్ణ ఆధ్వర్య
నేత్ర వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని వరంగల్ 26వ డివిజన్ కార్పొరేటర్ బాలిన సురేశ్ అన్నారు. చార్బౌళిలోని రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో శరత్ మాక్స్కేర్ విజన్ వారు శనివారం �
నగరంలోని కార్మికులతో దాస్యం కుటుంబానికి నాలుగు దశాబ్దాలకు పైగా విడదీయరాని బంధం ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పట్టణంలోని పలు కూలీల అడ్డాల్లో శనివారం ఆయన కళాకారులతో క
గురిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు శనివారం గ్రామ విద్యాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో యువశాస్త్రవేత్త దౌడు రాంబాబు, ప్రొఫె�
గ్రామాల్లోని కుల సంఘాల ప్రగతికి చేయూతనందిస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఇల్లంద గ్రామానికి చెందిన గౌడ సంఘం నాయకులు శనివారం ఎమ్మెల్యేను హనుమకొండ ప్రశాంతినగర్లోని ఆయన స్వగృహంలో కలి�
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్లో పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మేయర్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ విద్యుత్నగర్, కనుకదుర్గా కాలనీ, న్యూ శాయంపేట, రాంనగర్�
మండలంలోని అక్కంపేటలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం కాస్త హస్తం పార్టీ సభగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు.
జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు 321 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం ఇప్పటికే 243 శ్మశాన వాటికల్లో నీటి వసతి అన్నింటిలోనూ కల్పించాలన్న సీఎం కేసీఆర్ నీటి వసతి లేని వాటిని గుర్తిస్తున్న అధికారులు నిధులు సమకూర్చు