నర్సంపేటలో 55 ‘దళితబంధు’ యూనిట్ల పంపిణీ కార్లు, ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు అందుకున్న లబ్ధిదారులు సంబురపడుతున్న దళిత కుటుంబాలు దళితుల ఆర్థిక పరిపుష్టి కోసం కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ నర్సంపేట ఎమ్మెల్యే �
ఎంజీఎం దవాఖానలో త్వరలోనే అధునాతన ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం మరిన్ని యంత్ర పరికరాలు కూడా.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు క్యాజువాలిటీలో రూ.2.14కోట్లతో సీటీ స్కాన్ యంత్రం ప్రారంభించిన మంత�
హనుమకొండలో బ్రిడ్జిపై నుంచి పడిన కారు రంగారెడ్డి జిల్లాలో వ్యాన్ ఢీకొనడంతో తెగిన ద్విచక్రవాహనదారుడి తల అతివేగం, అజాగ్రత్తలే ప్రమాదాలకు కారణం నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, మే 22: వేర్వేరు రోడ్డు ప్
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం చాలామంది స్విమ్మింగ్తో కూల్ అవుతున్నారు. ఈత వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. స్విమ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడితో పాటు శరీర అలసట తగ్గుతుంది.
రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా హ్యాబిటేషన్కో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. జిల్లాలోని 576 హ్యాబిటేషన్లలో
టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ.. తెలంగాణ అంటేనే ప్రొఫెసర్ జయశంకర్ సార్.. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్, జయశంకర్ సార్ జోడెడ్ల లాంటి వారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ స్పష్టం చేశారు.
వచ్చే విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ మట్టెవాడలోని ప్రభుత్వ పా�
బాలికల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. బాలురతో సమానంగా అన్ని రంగాల్లో రాణించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందు కోసం మెరుగైన విద్య అందించేందుకు సర్కారు బడులను బలోపేతం చేస్తున్నది.
జిల్లావ్యాప్తంగా సోమవారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 56 పరీక్షా కేంద్రాల్లో 9,940 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనున్నారు.
అచ్చు రైలు పెట్టెలను పోలినట్లున్న ఈ సర్కారు బడి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. విద్యార్థులను ఆకట్టుకునేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నేరేడుపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఇలా రూపుదిద్దుక�
గూడు కట్టడంలో గిజిగాడి తర్వాతే ఎవరైనా. ఒక్కో గడ్డిపోస తెచ్చి ఎంతో నేర్పుతో అదికూడా అందనంత ఎత్తున చెట్టుపై అద్భుతంగా అల్లేస్తుంది. అక్కడి నుంచి తన చుట్టూ ఉన్న ప్రపంచం కనిపించేలా కట్టుకొని గాలిలో ఊయ లూగుత
నాడు కనీస వసతులు కరువు నేడు డివిజన్వ్యాప్తంగా మౌలిక సౌకర్యాలు రవాణా, తాగునీటికి తొలి ప్రాధాన్యం హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు వరంగల్ చౌరస్తా, మే 22: ఉమ్మడి అంధ్రప్రదేశ్లో గత పాలకుల నిర్లక్ష్యం వల�
దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త మాదరి భాగ్యరెడ్డివర్మ 134వ జయంతిని ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు భూక్యా హరిసింగ్, శ్రీవత్స కోట(రెవెన్యూ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.