ఎంజీఎం, కేఎంసీల్లో ఫ్రీగా సీటీ స్కాన్ టెస్టులు త్వరలో ఎంఆర్ఐ స్కానింగ్ కూడా.. పేదలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం రూ.5 కోట్లతో అత్యాధునిక యంత్రాలు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర �
45 డిగ్రీలకు చేరిన పగటి ఉష్ణోగ్రతలు ములుగు జిల్లాలో భానుడి ప్రతాపం ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి బయటికి రావాలంటే జంకుతున్న ప్రజలు మధ్యాహ్నం వేళలో రోడ్లన్నీ నిర్మానుష్యం అవసరముంటే తప్ప బయటికి రావొద్దంట
ఎంజీఎం దవాఖానలో త్వరలోనే అధునాతన ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం మరిన్ని యంత్ర పరికరాలు కూడా.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు క్యాజువాలిటీలో రూ.2.14కోట్లతో సీటీ స్కాన్ యంత్రం ప్రారంభం హాజరైన చ�
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ లింగాలఘనపురం, మే 24 : రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాలకనుగుణంగా గ్రామాల్లో క్రీడాప్రాంగణాలకు స్థలాలను గుర్తించి పనులు చేపట్టాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశి�
పారదర్శక పాలనకు నిలువుటద్దం ఉమ్మడి పాలనలో చిమ్మని చీకట్లో తీవ్ర అవస్థలు విష పురుగుల సంచారంతో ప్రాణాలతో చెలగాటం.. స్వరాష్ట్రంలో తొలగిన ఇబ్బందులు హైమాస్ట్ లైట్ల ఏర్పాటుపై ప్రజల హర్షం సీఎం కేసీఆర్ పాలన�
నర్సంపేట ;వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం పండుగ వాతావరణంలో దళితబంధు యూనిట్ల పంపిణీ జరిగింది. నియోజకవర్గంలోని చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, ఖానాపురం, నర్సంపేట మండలంలో మొదటి విడతగా 55 మ
రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలి పంటల మార్పిడి చేయాలి కార్యకర్తల శేయస్సుపై ప్రత్యేక దృష్టి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రైతులు ఆయిల్పామ్పై దృష్టి సారించాలి పంట మార్పిడి చేయాలి మంత్రి ఎర�
భవిష్యత్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒక్కటే ఉంటది పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు టీఆర్ఎస్లో మేడిపల్లి సర్పంచ్తో పాటు పలువురి చేరిక కాటారం, మే 24 : జనం మది నిండా గులాబీ జెండానే ఉన్నదని, అందుకే ఇతర పార్�
శిక్షణ పొందిన వారందరికీ ఉపాధి కల్పించే దాకా వదిలిపెట్ట రాష్ట్రంలోనే అత్యధిక కొలువులు సాధించి రికార్డు సృష్టించాలి ప్రతి జిల్లాలో వెయ్యికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాయం ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ �
తాగునీటికి ఎక్కడా ఇబ్బంది లేదు అసత్య ఆరోపణలు మానుకోవాలి మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ కేసముద్రం, మే 24 : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా స్�
ఈనెల 31తో ముగియనున్న గడువు జిల్లాలో మొత్తం 1.4లక్షల మంది రైతులు ఈ-కేవైసీ పూర్తిచేసిన వారు 18వేల మంది మాత్రమే.. పల్లెల్లో అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు కేసముద్రం, మే 23: కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథక�
కాశీబుగ్గ, మే 24: గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఆరెపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మంగళవారం విత్తనమేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పరిశోధన సంచాలకుడు ఆర్ ఉమారెడ్డి మాట్లాడుతూ ఏటా మే