తప్పుడు ఆధార్, అడ్రస్లు పెట్టి రూ.30లక్షల రుణాలు కాజేసిన అక్రమార్కులు స్వయం సహాయక సంఘం మహిళలకు బ్యాంకు నోటీసులు రావడంతో విషయం వెలుగులోకి.. తమకేం తెలియదని లబోదిబోమంటున్న బాధితులు పోలీసులను ఆశ్రయించి కన�
‘పల్లె ప్రగతి’లో వంద శాతం పనులు పూర్తి ఉత్తమ జీపీగా అవార్డు సొంతం అద్దంలా సీసీరోడ్డు, జిగేల్మనే వీధిలైట్లు, సీసీ కెమెరాలు డంపింగ్యార్డు, పల్లెపార్కు, వైకుంఠధామంతో కొత్త కళ పచ్చదనం పంచుతున్న హరితహారం మ
6వ శతాబ్దం నాటివిగా గుర్తింపు కొండపైన రాతిగొడ్డళ్లు సానపెట్టిన ఆనవాళ్లు అక్రమ తవ్వకాలు, డ్రిల్లింగ్తో చారిత్రక సంపదకు ముప్పు పరిరక్షించాలని చరిత్రకారుల విజ్ఞప్తి భీమదేవరపల్లి, మే 18 : చారిత్రక కొత్తకొం
బస్పాస్లపై 20 శాతం రాయితీ మూడు నెలల పాటు కొనసాగింపు హర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు సామాన్యుల కోసం : ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి హనుమకొండ చౌరస్తా, మే 18 : ప్రజారవాణా వ్యవస్థలో అతిపెద్ద సంస్థగా పేరుగాంచిన
ఏటూరునాగారం మండల సభ బహిష్కరణ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన సర్పంచ్పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ ఏటూరునాగారం, మే 18: మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి పూర్తిస్థాయిలో అధికారులు హాజరుకా�
ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ కార్యక్రమాలను పల్లెలు, పట్టణాల్లో విజయవంతంగా నిర్వహించడానికి సమాయత్తం కావాలని కొద్దిరోజుల క్
ప్రగతి పథంలో కొత్త జీపీ రూ.కోటి విలువైన 3.15 ఎకరాలిచ్చిన వైశ్యులు పల్లె ప్రగతి పనుల్లో ఫస్ట్ గ్రామంలో 60శాతం మందికి దళితబంధు అమలు ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం రూ.కోటితో వాడవాడలా సీసీరోడ్లు 70 కుటుంబాలకు కల్
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు బూటకపు మాటలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్న
పచ్చిరొట్ట పంట దిగుబడిలో ప్రధాన భూమిక పోషిస్తుంది. భూసారం పెంపులో దిట్ట. భూముల్లో రేగడి మట్టి పోసేకంటే.. నేల స్వభావానికి అనుగుణంగా పచ్చిరొట్ట ఎరువు సాయంతో సారవంతంగా మార్చుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచ�
సాధారణంగా రైతులు రెండు పంటలు పండించడం పరిపాటి. అన్నిరకాలుగా నీటి సౌకర్యం ఉండి, భూములు అనుకూలంగా ఉంటే తప్ప మూడో పంట జోలికి వెళ్లరు. అది కూడా ఎండాకాలంలో పత్తి అసలే వేయరు. కానీ దంతాలపల్లి మండలం గున్నెపల్లిలో
జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్షిప్ సమీపంలో తూర్పు జర్నలిస్టుల కోసం నిర్మ
రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండ వ్యవసాయ మార్కెట్ ఆవరణ, చిన్నకోర్పోలు గ్రామంలో ఏర్పాటు చేస
ఉనికి చాటుకునేందుకు యత్నిస్తున్న జాతీయ పార్టీలు కిరికిరి మాటలతో కాంగ్రెస్, బీజేపీ చిల్లర రాజకీయాలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రాయపర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రార�