ఇంటర్ పరీక్షలు గురువారం ముగియడంతో విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు. గంతులు వేస్తూ స్నేహితులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. స్నేహానికి గుర్తుగా సెల్ఫీలు దిగారు. మరోవైపు ఇన్నాళ్లు హాస్టళ్లలో ఉన్�
నగరంలో నిర్వహించిన ఫ్యాషన్షో అదుర్స్ అనిపించింది. మోడల్స్ ర్యాంప్ వాక్తో హొయలొలికించారు. హనుమకొండ పెద్దమ్మ గడ్డలోని సమీపంలో ఏఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం రాత్రి ఫ్యాషన్షో కార్యక్రమాన్ని
బల్దియా సర్వసభ్య సమావేశంలో సమస్యలపై ఏకరువు తాగు నీటి సరఫరాపై సభ్యుల మండిపాటు పైపులైన్ లీకేజీలు, వైకుంఠధామాలు, హరితహారంపై చర్చ పట్టణ ప్రగతిపై పవర్పాయింట్ ప్రజంటేషన్ నగరాభివృద్ధే లక్ష్యం: మేయర్ గుం
2019-20 సీఎంఆర్ ఇవ్వనందుకు రాష్ట్ర సర్కారు సీరియస్ నలుగురు మిల్లర్లపై క్రిమినల్ కేసులు మరికొందరికి జరిమానా విధింపు తనిఖీల అనంతరం చర్యలు సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది.
జల్సాలకు అలవాటు పడి మోసాలు.. రూ. 100 నోట్ల నకిలీ కాగితాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్జోషి సుబేదారి, మే 19: దొంగ నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరు నిందితులను వరంగల్ సీసీఎస్ పోలీసులు పట్టు కున్నారు
ఈ నెల 23 నుంచి టెన్త్ పరీక్షలు జిల్లాలో 71 కేంద్రాల్లో ఏర్పాట్లు హాజరుకానున్న 12, 057 మంది విద్యార్థులు పర్యవేక్షణకు సెంటర్లలో సీసీ కెమెరాలు హనుమకొండ సిటీ, మే19: ఈనెల 23 నుంచి ప్రారం భమయ్యే పదో తరగతి పరీక్షలకు పకడ
గ్రామాల గతిని మార్చిన పట్టణ, పల్లెప్రగతి పారిశుధ్యంతో తగ్గిన వ్యాధులు పెరిగిన వసతులు.. తీరిన ఇబ్బందులు 16 అంశాల్లో చేపట్టిన పనుల్లో పురోగతి గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ పచ్చదనంతో పల్లె ప
లీటర్ పెట్రోల్ రూ.119.39, డీజిల్ రూ.105.39 రూ.వెయ్యి దాటిన వంట గ్యాస్ ధర ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు కేంద్ర ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం ములుగులో లారీ రవాణా బంద్ పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో వ్యాపార వాణిజ్య ర�
మొక్కులు చెల్లించుకున్న భక్తులు మంగపేట, మే 19 : మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో వారం రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 7 గంటలకు దేవస్థాన ప్రా
160 వీధి కుక్కలను చంపి 1,680 చంపినట్లు నమోదు రియల్ ఎస్టేట్ వెంచర్లకు అక్రమంగా అనుమతులు ముడుపులు చెల్లించిన వారికే ఇంటి నిర్మాణ అనుమతులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు ఫిర్యాదు చేసిన జడ్పీ చైర్మన్ ప్రభు�
ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురి దుర్మరణం ఖానాపురం, మే 18 : పెండ్లి సామాన్లు తీసుకొచ్చేందుకు బయలుదేరిన ఆ కుటుంబ సభ్యులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఐదుగురి ప్రాణాలు గాల
ఐదు నిమిషాల్లోనే ఆనందం ఆవిరి పెళ్లి సామాను కొనేందుకు వెళ్తుండగా ప్రమాదం తుమ్మచెట్టును తప్పించబోయి చెరువుకట్టపై ట్రాక్టర్ బోల్తా అక్కడికక్కడే ముగ్గురు, దవాఖానలో ఇద్దరి దుర్మరణం మృతులందరిదీ ఒకే కుటుం