‘మన ఊరు-మన బడి’కి 11 పాఠశాలల ఎంపిక మారనున్న ఏటూరునాగారం మండల స్కూళ్ల రూపురేఖలు తొలిసారిగా డైనింగ్ హాల్స్ త్వరలోనే ప్రారంభం కానున్న పనులు మారుమూల ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఆంగ్ల విద్య ఏటూరునాగార�
సింగరేణిలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం 25 రోజుల పాటు నిర్వహణ 11 ఏరియాలకు రూ.9.37 లక్షలు కేటాయింపు 51 మంది క్రీడా కోచ్ల నియామకం తర్ఫీదు తీసుకుంటున్న 1225 మంది పిల్లలు భూపాలపల్లి, మే 13 : పిల్లలను ఆటల వై�
కొనసాగుతున్న మల్లూరు హేమాచలుడి కల్యాణ బ్రహ్మోత్సవాలు అమ్మవారికి అభిషేకాలు, పూజలు స్వామి వారిని దర్శించుకున్న భక్తులు నేడు ధ్వజారోహణం మంగపేట మే13: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి తిరు కల్
విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి : కలెక్టర్ భవేశ్మిశ్రా ‘మన ఊరు-మన బడి’పై అధికారులతో సమావేశం విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి కలెక్టర్ భవేశ్
ఇంటి యజమానికి ఈ-ప్రాపర్టీ కార్డు పైలట్ ప్రాజెక్టు కింద తొలి గ్రామంగా స్టేషన్ఘన్పూర్ ఎంపిక డ్రోన్, ఉపగ్రహాలతో స్థలాలపై సర్వే హద్దులు, విస్తీర్ణం అంతర్జాలంలో .. స్టేషన్ఘన్పూర్లోని ఇంటి యజమానులకు �
మెడికల్ కళాశాల ఫస్ట్ బ్యాచ్లో చదివిస్త్తా ఉర్దూ ఘర్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ చౌరస్తా, మే 13 : జనగామలో మెడికల్ కాలేజీ మంజూరుతో తన కల నేరవేరిందని ఎమ్మెల్యే ముత్తిరెడ
కేంద్రం చేతులెత్తేసినా రైతుల కోసం పెద్దమనసు చేసుకొని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోళ్ల బాధ్యత తీసుకోవడం సాహసోసపేత నిర్ణయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్న
రాష్ట్రంలో అడవుల శాతం పెంచడమే లక్ష్యంగా చేపట్టిన హరిహారం ఎనిమిదో విడుత విజయవంతానికి జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం 48.30 �
చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పక్కా ప్రణాళికలతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అడుగులు వేస్తోంది. రోజు రోజుకు విస్తరిస్తూ 10 లక్షల జనాభా కలిగిన నగరంలో మానవ వర�
గ్రామాల అభివృద్ధి పనులు, ఖర్చులు తదితర వివరాలు తెలుసుకోవడం ఇక సులభం. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంట్లోనే కూర్చుని స్మార్ట్ఫోన్లో ఒక్క క్లిక్తో గ్రామపంచాయతీల ఆర్థిక లావాదేవీలను పరీక్షించ�
కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది అందించిన సేవలు మరువలేనివని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సుల వృత్తికి ఆధ్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగే�
విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. హనుమకొండలోని సుప్రభ హోటల్లో నీతి ఆయో గ్ ఆధ్వర్యంలో పట్టణ ఆరోగ్య వ్యవస్థ, పాలన బలోపేతం అంశంపై వివిధ శాఖల �
టీఆర్ఎస్ రైతు సంక్షేమ ప్రభుత్వమని జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ అన్నారు. నాచినపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ముఖ్య అతిథిగా స్థానిక ప్రజా�