దేశాయిపేటరోడ్డులోని టీచర్స్కాలనీ, గణేశ్నగర్లోని శ్రీఆదిమహాలక్ష్మి గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు 12వ పుష్కర బ్రహోత్సవాలు నిర్వహించనున్నారు.
రోడ్డు ప్రమాదంలోబ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ కుటుంబసభ్యుల అంగీకారంతో సతీశ్ అవయవాల దానం వరంగల్ చౌరస్తా, మే 11 : రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ సతీశ్ అవయవాలను కుటుంబసభ్యులు ద
‘పల్లెప్రగతి’తో గ్రామాల్లో అభివృద్ధి వర్మీకంపోస్టు ద్వారా అదనపు ఆదాయం జూన్లోగా మొక్కలను సిద్ధం చేయాలి జడ్పీ సీఈవో రాజారావు నల్లబెల్లి, మే 11: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అమృత్ సరోవర్ కార్యక్రమంతో నీట�
ఆటపాటలకు కేరాఫ్ పబ్లిక్ గార్డెన్ చిన్నారులతో సందడిగా పార్కు పరిసరాలు పిల్లల్ని కట్టిపడేస్తున్న వెరైటీ ఆటవస్తువులు సెలవు రోజుల్లో మరింత బిజీ రూ.11కోట్లతో అభివృద్ధి చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉరుకుల, పర�
పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం పూలు, అలంకరణ మొక్కలతో కళకళ కమలాపూర్లో పార్కులను తలపిస్తున్న వనాలు.. సాయంత్రం సేద తీరుతున్న ప్రజలు రాష్ట్ర సర్కారు చొరవతోమారిన గ్రామ ముఖచిత్రం తీరొక్క మొక్కలతో రూపుదిద్దుకు
రన్వే 1.8కి.మీ నుంచి 3.9కి.మీ విస్తరణకు ప్రతిపాదన 235 ఎకరాల భూసేకరణకు కసరత్తు టర్మినల్ భవనానికి 195 ఎకరాలు అవసరం స్థల సేకరణపై అధికారులతో చర్చించిన మంత్రి కేటీఆర్ సర్వే నిర్వహించేందుకు అధికారుల సమాయత్తం ప్రత�
మక్కజొన్న పట్టే మిషన్ కిందపడి దుర్మరణం పలువురికి స్వల్ప గాయాలు చెన్నారావుపేట/నర్సంపేట రూరల్, మే 11 : కూలి పనులకు వెళ్తూ మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని అమీన్పేట గ్రామ శివారులో బుధవారం జరిగింది. స్థానికు�
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటన రైతుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి కుడా కార్యాలయంలో సమీక్ష సమావేశం పాల్గొన్న పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్,
జనన, మరణ ధ్రువీకరణ ప్రతాల జారీలో నూతన విధానం 142 దవాఖానలకు యూజర్ ఐడీ, పాస్వర్డ్లు జవాన్లకు శ్మశానవాటికల బాధ్యత అప్పగింత గంటల్లోనే ఆన్లైన్లో నమోదు వరంగల్, మే 10: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ప్రభుత్వ
మంచి సేవలతో ప్రజలకు చేరువ కావాలని వైద్యులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. సర్కారు వైద్యశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.
ప్రభుత్వ దవాఖానల్లో 70శాతం సాధారణ ప్రసవాలే చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.102కోట్లతో పలు అభివృద్ధి పనులకు సోమవారం ప్రారంభోత�
వరంగల్, మే క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, బల్దియా ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి క్రీడా శిబిరాలను పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు.