యూపీఏ హయాంలోనే దేశంలో రైతు ఆత్మహత్యలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజం మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష హనుమకొండ, మే 5 : కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గ�
రైతుల ఆర్థిక అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలి 60 నుంచి 70 దళితబంధు యూనిట్లు వారంలో గ్రౌండింగ్ కావాలి లీడ్ బ్యాంక్ సమావేశంలో కలెక్టర్ భవేశ్మిశ్రా 2022-23 వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ భూపాలపల్లి టౌన్, మ
సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృష్టి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి టీఆర్ఎస్లో నర్సంపేట మండలం నుంచి 150, చెన్నారావుపేట మండలం నుంచి 40 కుటుంబాల చేరిక గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన ప
అన్ని సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సంగెం/ఖానాపురం, మే 5: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ జీ సునీల్రెడ్డి తెలిపారు. సంగెం ప్రభు�
వేగం పుంజుకున్న పరిశ్రమల నిర్మాణం ముమ్మరంగా బీటీ రోడ్ల పనులు 7న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన గీసుగొండ, మే 5: మండలంలోని శాయంపేటలో నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అభివృద్ధి పనులు చకచకా సాగ
చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ప్రత్యేక కార్యాచరణ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కార్మికులకు అవగాహన మే నెల కార్మిక చైతన్య మాసోత్సవంగా నిర్వహణ 31న నగరంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు హనుమకొండ, మే 5: కా
జిల్లాకు పెరుగుతున్న పర్యాటకుల తాకిడి నూతన శోభను సంతరించుకోనున్న పర్యాటక కేంద్రాలు సౌండ్ అండ్ లైట్స్ షో ఆధునీకరణ గోవిందరాజుల గుట్ట అభివృద్ధికి రూ.15 కోట్లతో ప్రణాళికలు అన్నారం షరీఫ్ దర్గా సరస్సులో �
రూపాంతరం చెందనున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మహానగరంగా అవతరించనున్న పార్కు ప్రాంతం రూ. 300 కోట్లతో మౌలిక వసతులు కల్పించిన తెలంగాణ ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతులు బాధపడొద్దు అన్నదాతలకు పార్కు స్థ
పిల్లల బంగారు భవిష్కత్ కోసం చిట్టీలు కట్టిన వారు నిండా మునిగారు. 20 సంవత్సరాలుగా నమ్మకంగా ఉన్న ఓ చిట్టీ నిర్వాహకుడు సుమారు 600 మందికి రూ. 30కోట్లకు ఎగనామం పెట్టి రాత్రికిరాత్రే పరారయ్యాడు. నగరంలోని 18వ డివిజన�
7న మంత్రి కేటీఆర్ టెక్స్టైల్ పార్క్కు రాక గణేశ ఈకోపేట్ పరిశ్రమ ప్రారంభం, కైటెక్స్, యంగ్వన్ చేనేత పరిశ్రమలకు శంకుస్థాపన పరిశీలించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గీసుగొండ, మే 2: తెలంగాణ రాష్ట్ర ప్రభ�
టీఆర్ఎస్ జిల్లా నాయకులు మర్రి శ్రీనివాస్, ఎండీ చాంద్పాషా వరంగల్ చౌరస్తా, మే 2: టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే చూడలేని అంధులు బీజేపీ నాయకులు అ�
యువత ఉద్యోగాల కలను సాకారం చేసేందుకు జంబో రిక్రూట్మెంట్కు శ్రీకారం చుట్టిన రాష్ట్ర సర్కారు, గ్రూప్- 1, పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోనే తొలిసారాగి గ్రూప్ -1కు సంబంధించి భ