కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటన రైతుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి కుడా కార్యాలయంలో సమీక్ష సమావేశం పాల్గొన్న పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్,
జనన, మరణ ధ్రువీకరణ ప్రతాల జారీలో నూతన విధానం 142 దవాఖానలకు యూజర్ ఐడీ, పాస్వర్డ్లు జవాన్లకు శ్మశానవాటికల బాధ్యత అప్పగింత గంటల్లోనే ఆన్లైన్లో నమోదు వరంగల్, మే 10: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ప్రభుత్వ
మంచి సేవలతో ప్రజలకు చేరువ కావాలని వైద్యులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. సర్కారు వైద్యశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.
ప్రభుత్వ దవాఖానల్లో 70శాతం సాధారణ ప్రసవాలే చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.102కోట్లతో పలు అభివృద్ధి పనులకు సోమవారం ప్రారంభోత�
వరంగల్, మే క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, బల్దియా ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి క్రీడా శిబిరాలను పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు.
వర్ధన్నపేట మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంతి తన్నీరు హరీశ్రావు కోనారెడ్డి చెరువు కట్
కోనారెడ్డి చెరువు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2020 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని ఈ చెరువు కట్ట తెగిపోయింది.
కంకర అన్లోడ్ చేస్తుండగా 11 కేవీ విద్యుత్ తీగలు తాకడంతో మంటలు అంటుకుని టిప్పర్ దగ్ధమైన సంఘటన నెక్కొండలో సోమవారం జరిగింది. నెక్కొండలో రైల్వే మూడోట్రాక్ ఏర్పాటు కోసం రైల్వే విద్యుత్ సబ్స్టేషన్ సమీ�
నగరంలో నీటి సరఫరా పెండింగ్ పనులన్నీ ఈ నెల 18లోగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల
ప్రభుత్వ పాఠశాలల ప్రగతికి పెద్ద పీట మెరుగైన వసతులు కల్పించేందుకే ‘మన ఊరు-మనబడి’ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ కలెక్టర్ బీ గోపితో కలిసి ఇల్లంద ఎంపీపీఎస్లో అభివృద్ధి పనులకు శంకు�