యువతకు అండగా వినయ్భాస్కర్ దాస్యం రంగశీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన 600 మందికి ట్రైనింగ్తోపాటు భోజనం ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో కొనసాగుతున్న శిక్షణ సద్వినియోగం
ఈ నెల 30న నవోదయ పరీక్ష హాజరుకానున్న 6,914 మంది విద్యార్థులు మామునూరు విద్యాలయంలో 80 సీట్లు ఉమ్మడి జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలు కరీమాబాద్, ఏప్రిల్ 28 : నవోదయ పరీక్షకు వేళయ్యింది. జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ నెల 30న
రాజీపేటలో రైతుల ధర్నా పరకాల, ఏప్రిల్ 27 : పంట దిగుబడి రాని మొక్కజొన్న విత్తనాలు అంటగట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు రైతులు విలీన గ్రామం రాజీపేటలో బుధవారం ధర్నా చేశారు. రైతుల కథనం ప్రకారం.. హైదరాబా
కేయూ వీసీ తాటికొండ రమేశ్ క్యాంపస్లో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ నయీంనగర్, ఏప్రిల్ 27: విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కావద్దని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ తాటికొండ రమేష్ అన్నారు. కా
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో టెలీ కా
సామాజిక, రాజకీయ ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మొదటినుంచీ సెంటిమెంట్గా నిలిచింది. టీఆర్ఎస్ ఉద్యమ, పరిపాలనా ప్రస్థానంలో కీలక మలుపులకు వరంగల్ కేంద్ర బింద
సాధారణ రైతుకూలీని అసాధారణ వ్యక్తిగా మార్చిన ఉద్యమం మల్లయ్య కుటుంబానికి అండగా నిలిచిన గులాబీ దళం సబ్బండవర్గాల ఆకాంక్షల సాధనే లక్ష్యంగా అహింసాయుతంగా.. అవిశ్రాంతంగా సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎందరో సా
విలేజ్పార్కులో ప్రతి మొక్కనూ బతికించాలి పల్లెప్రగతి పనులను యుద్ధప్రాతిపదికన చేయాలి అదనపు కలెక్టర్ హరిసింగ్ గ్రామాల్లో జోరుగా ఉపాధి పనులు నర్సంపేట/నర్సంపేట రూరల్, ఏప్రిల్ 26: వేసవిలో ఎండలు పెరిగిన�
రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట, ఏప్రిల్ 26: ప్రతి గ్రామంలో గులాబీ జెండా �
ఒక్కొక్కటిగా నోటిఫికేషన్ల విడుదల ఇప్పటికే పోలీసు కొలువులకు.. నేడు గ్రూప్-1 పోస్టులకు.. తెలంగాణలో తొలిసారిగా 503 ఉద్యోగాలను భర్తీ చేయనుండడంతో యువతలో ఆనందహేల జాబ్స్ సాధించేందుకు ప్రిపేర్ హనుమకొండ చౌరస్త�
జిల్లా ఇంటర్మీడియట్ విద్య నోడల్ అధికారి మాధవరావు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం గీసుగొండ, ఏప్రిల్ 26: పట్టుదలతో చదివితే ఏదైనా సాధించొచ్చని జిల్లా ఇంటర్మీడియట్ విద్య నోడల�
మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ (చారిత్రక సన్నూరు ఆలయం) అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు మంగళవారం ఆలయాన్ని సందర్శించారు.
జిల్లాలో 185 కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం యుద్ధప్రాతిపదికన ప్రారంభించేందుకు నిర్ణయం నేడు తొలి సెంటర్ను ప్రారంభించనున్న మంత్రి ఎర్రబెల్లి రాయపర్తి మండల కేంద్రంలో ఏర్పాట్లు చేసిన అధికారులు మద్దతు ధరతో రైతు
ఉద్యోగాల కోసం అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఎమ్మెల్యే చల్లా ప్రత్యేక కృషితో హైదరాబాద్ ఫ్యాకల్టీతో తరగతులు పరకాల, గీసుగొండలో 70 రోజుల శిక్షణ యువతకు మధ్యాహ్న భోజనంతో పాటు స్నాక్స్ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం భ
రూ.4.40 కోట్ల నిధులు మంజూరు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి జీవో కాపీ అందజేసిన మంత్రి హరీశ్రావు నర్సంపేట, ఏప్రిల్ 23 : తెలంగాణ ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గంలో 22 హెల్త్ సబ్ సెంటర్లకు శాశ్వత భవన