నేటి ప్రతినిధుల సభను విజయవంతం చేయాలి టీఆర్ఎస్ కార్యకర్తలకు రామన్న దిశానిర్దేశం చేస్తారు పార్టీ ప్లీనరీ సన్నాహకంగా ప్రతినిధుల సభ రూ.188.83 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు సభలో టీఆ�
నర్సంపేటలో డిస్ట్రిబ్యూషన్, స్టోరేజీ సెంటర్లు సిద్ధం రాష్ట్రంలో తొలిసారి సర్వాపురంలో పైప్లైన్ల ఏర్పాటు నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేస్తున్న మహిళలు నర్సంపేట రూరల్, ఏప్రిల్
నేడు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఐటీ శాఖ మంత్రి పర్యటన బహిరంగ సభకు భారీగా తరలిరావాలి రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రాయపర్తి, ఏప్రిల్ 19: టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెస�
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్ చల్లా చారిట్రబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ యువత సద్వినియోగం చేసుకోవాలి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 70 రోజుల శిక్షణ శిబిరం ప్రారంభం పాల్గొన్న డీ�
కాశీబుగ్గ, ఏప్రిల్19: నగరం లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశో ధనా కేంద్రంలో మంగళవారం ‘మామిడి సాగు- కోత అనంతరం మార్కెటింగ్, ఎగుమతులు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్�
ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ గోపి గీసుగొండ, ఏప్రిల్ 19 : మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళాను మంగ ళవారం ఎమ్మెల్యే చల్లా ధర్మా
యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్న అధికారులు కొనుగోలు కేంద్రాలను పెంచే దిశగా అడుగులు సెంటర్లలో మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి ఆరు లక్షల గన్నీ సంచుల సేకరణకు ఆమోదం ఐదు సెక్టార్ల ద్వారా ధాన్యం రవాణాక�
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరంగల్, హనుమకొండ పర్యటన సందర్భంగా సభా స్థలిని మార్చారు. ముందుగా ఎల్బీ కళాశాల మైదానంలో నిర్వహించాలని అనుకున్నప్పటికీ టీఆర్ఎస్ నాయకుల సూచనల మేరకు కా�
ఆదివారం సెలవు దినం కావడంతో కాళేశ్వరం వద్ద ప్రాణహిత పుష్కరాలకు లక్షమందికి పైగా భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. నదిలో దీపాలు వదిలి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయి
గోదావరి ఒడ్డున.. దట్టమైన అటవీ ప్రాంతంలో గుట్టపై వెలసిన బీరమయ్య (భీష్మ శంకరుడు) జాతర ఆదివారం ఘనంగా జరిగింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దు ప్రాంతం..