10 నిమిషాల వ్యవధిలో దంపతుల మృతి సంగెం, ఏప్రిల్ 30: పది నిమిషాల వ్యవధిలోనే దంపతులు మృతిచెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం నార్లవాయిలో శనివారం చోటుచేసుకున్నది. అనారోగ్యంతో భర్త మరణించగా, తట్టుకోలేక
జిల్లాలో 57 వేల ఎకరాల్లో సాగుకు నిర్ణయం దశలవారీగా నాలుగేండ్లలో రైతులకు అందనున్న మొక్కలు నర్సరీకి చేరిన 6 లక్షల మొక్కలు.. జూలై నుంచి కర్షకులకు.. జిల్లాలో 57 వేల ఎకరాల్లో సాగుకు నిర్ణయం జిల్లాలో వరుసగా నాలుగేం�
అన్నదాతకు అండగా కేసీఆర్ సర్కారు ఉమ్మడి జిల్లాలో మొదలైన ప్రక్రియ వరంగల్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అందరికీ అన్నం పెట్టే రైతులను కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇబ్బంది పెడుతున్నది. వడ్లను కొనుగో
విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా చూడాలి వరంగల్ కలెక్టర్ గోపి ఖిలావరంగల్, ఏప్రిల్ 28: పదోతరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదనే విషయాన్ని విద్యార్థులకు స్పష్టం గా తెల�
నేడు చివరి శుక్రవారం కావడంతో షాపింగ్ కోసం ముస్లింల క్యూ బట్టలు, చెప్పులు, గాజులు తదితర కొనుగోళ్లతో బిజీ గిర్మాజీపేట, ఏప్రిల్ 28: రంజాన్ అంటేనే రక రకాల వస్ర్తాలు, గాజులు, టోపీలు, అలంకార వస్తువులు, తినుబండా�
యజమాని మంచం మీద పెట్టిన రూ.1.50లక్షలు ఉన్న సంచిని లాక్కెళ్లిన శునకం.. పైసల కోసం బాధితుల వెతుకులాట పైసల కోసం బాధితుడి వెతుకులాట దుగ్గొండి, ఏప్రిల్ 28 : కాపలా ఉండాల్సిన ఆ కుక్క.. యజమానికి చుక్కలు చూపించింది. మం చం
యువతకు అండగా వినయ్భాస్కర్ దాస్యం రంగశీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన 600 మందికి ట్రైనింగ్తోపాటు భోజనం ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో కొనసాగుతున్న శిక్షణ సద్వినియోగం
ఈ నెల 30న నవోదయ పరీక్ష హాజరుకానున్న 6,914 మంది విద్యార్థులు మామునూరు విద్యాలయంలో 80 సీట్లు ఉమ్మడి జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలు కరీమాబాద్, ఏప్రిల్ 28 : నవోదయ పరీక్షకు వేళయ్యింది. జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ నెల 30న
రాజీపేటలో రైతుల ధర్నా పరకాల, ఏప్రిల్ 27 : పంట దిగుబడి రాని మొక్కజొన్న విత్తనాలు అంటగట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు రైతులు విలీన గ్రామం రాజీపేటలో బుధవారం ధర్నా చేశారు. రైతుల కథనం ప్రకారం.. హైదరాబా
కేయూ వీసీ తాటికొండ రమేశ్ క్యాంపస్లో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ నయీంనగర్, ఏప్రిల్ 27: విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కావద్దని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ తాటికొండ రమేష్ అన్నారు. కా
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో టెలీ కా
సామాజిక, రాజకీయ ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మొదటినుంచీ సెంటిమెంట్గా నిలిచింది. టీఆర్ఎస్ ఉద్యమ, పరిపాలనా ప్రస్థానంలో కీలక మలుపులకు వరంగల్ కేంద్ర బింద
సాధారణ రైతుకూలీని అసాధారణ వ్యక్తిగా మార్చిన ఉద్యమం మల్లయ్య కుటుంబానికి అండగా నిలిచిన గులాబీ దళం సబ్బండవర్గాల ఆకాంక్షల సాధనే లక్ష్యంగా అహింసాయుతంగా.. అవిశ్రాంతంగా సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎందరో సా
విలేజ్పార్కులో ప్రతి మొక్కనూ బతికించాలి పల్లెప్రగతి పనులను యుద్ధప్రాతిపదికన చేయాలి అదనపు కలెక్టర్ హరిసింగ్ గ్రామాల్లో జోరుగా ఉపాధి పనులు నర్సంపేట/నర్సంపేట రూరల్, ఏప్రిల్ 26: వేసవిలో ఎండలు పెరిగిన�
రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట, ఏప్రిల్ 26: ప్రతి గ్రామంలో గులాబీ జెండా �