కలెక్టర్ బీ గోపి మరియపురం గ్రామంలో పర్యటన వైకుంఠధామం, యోగా సెంటర్, నర్సరీ పరిశీలన గీసుగొండ, మే 1 : మరియపురం గ్రామాన్ని మిగతా గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. మరియపురం జాతీయ ఉత్తమ జ
రైతన్న శ్రేయస్సు కోసమే ధాన్యం కొనుగోళ్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేటలోఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభం నర్సంపేట, మే 1 : యువత స్వశక్తితో ఎదగాల ని, పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్య
కార్మికులకు సీఎం కేసీఆర్ అండ మేడే వేడుకల్లో ఎమ్మెల్యే నరేందర్ కాశీబుగ్గ/కరీమాబాద్, మే 1: ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ సర్కారు ప్రధాన ధ్యేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని కార్మికులకు అండగా నిలుస�
పండుగలను ఘనంగా జరుపుకోవాలని పేదలకు కానుకల పంపిణీ మైనార్టీ గురుకులాల ద్వారా ముస్లింలకు నాణ్యమైన విద్య టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ వర్ధన్నపేట/పర్వతగిరి, మే 1: రాష్ట్రంలోని ముస్లింల సంక్షేమ�
10 నిమిషాల వ్యవధిలో దంపతుల మృతి సంగెం, ఏప్రిల్ 30: పది నిమిషాల వ్యవధిలోనే దంపతులు మృతిచెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం నార్లవాయిలో శనివారం చోటుచేసుకున్నది. అనారోగ్యంతో భర్త మరణించగా, తట్టుకోలేక
జిల్లాలో 57 వేల ఎకరాల్లో సాగుకు నిర్ణయం దశలవారీగా నాలుగేండ్లలో రైతులకు అందనున్న మొక్కలు నర్సరీకి చేరిన 6 లక్షల మొక్కలు.. జూలై నుంచి కర్షకులకు.. జిల్లాలో 57 వేల ఎకరాల్లో సాగుకు నిర్ణయం జిల్లాలో వరుసగా నాలుగేం�
అన్నదాతకు అండగా కేసీఆర్ సర్కారు ఉమ్మడి జిల్లాలో మొదలైన ప్రక్రియ వరంగల్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అందరికీ అన్నం పెట్టే రైతులను కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇబ్బంది పెడుతున్నది. వడ్లను కొనుగో
విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా చూడాలి వరంగల్ కలెక్టర్ గోపి ఖిలావరంగల్, ఏప్రిల్ 28: పదోతరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదనే విషయాన్ని విద్యార్థులకు స్పష్టం గా తెల�
నేడు చివరి శుక్రవారం కావడంతో షాపింగ్ కోసం ముస్లింల క్యూ బట్టలు, చెప్పులు, గాజులు తదితర కొనుగోళ్లతో బిజీ గిర్మాజీపేట, ఏప్రిల్ 28: రంజాన్ అంటేనే రక రకాల వస్ర్తాలు, గాజులు, టోపీలు, అలంకార వస్తువులు, తినుబండా�
యజమాని మంచం మీద పెట్టిన రూ.1.50లక్షలు ఉన్న సంచిని లాక్కెళ్లిన శునకం.. పైసల కోసం బాధితుల వెతుకులాట పైసల కోసం బాధితుడి వెతుకులాట దుగ్గొండి, ఏప్రిల్ 28 : కాపలా ఉండాల్సిన ఆ కుక్క.. యజమానికి చుక్కలు చూపించింది. మం చం
యువతకు అండగా వినయ్భాస్కర్ దాస్యం రంగశీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన 600 మందికి ట్రైనింగ్తోపాటు భోజనం ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో కొనసాగుతున్న శిక్షణ సద్వినియోగం
ఈ నెల 30న నవోదయ పరీక్ష హాజరుకానున్న 6,914 మంది విద్యార్థులు మామునూరు విద్యాలయంలో 80 సీట్లు ఉమ్మడి జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలు కరీమాబాద్, ఏప్రిల్ 28 : నవోదయ పరీక్షకు వేళయ్యింది. జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ నెల 30న
రాజీపేటలో రైతుల ధర్నా పరకాల, ఏప్రిల్ 27 : పంట దిగుబడి రాని మొక్కజొన్న విత్తనాలు అంటగట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు రైతులు విలీన గ్రామం రాజీపేటలో బుధవారం ధర్నా చేశారు. రైతుల కథనం ప్రకారం.. హైదరాబా
కేయూ వీసీ తాటికొండ రమేశ్ క్యాంపస్లో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ నయీంనగర్, ఏప్రిల్ 27: విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కావద్దని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ తాటికొండ రమేష్ అన్నారు. కా