సేకరణ ప్రారంభం బిజీగా గిరిజనం వాజేడు, ఏప్రిల్ 15 : ఎప్పటిలాగే గిరిజనులకు బతుకుదెరువు చూపేందుకు ఇప్పపూల సేకరణ షురువైంది. ఎండాకాలంలో మిరప కోతల తర్వాత ములుగు జిల్లాలోని వాజేడులో గిరిజనులు ఎక్కువగా ఇప్పపూల �
జీడి పప్పు (కాజూ) కొనాలంటే సామాన్యుడు భయపడుతాడు.. కానీ, తినేందుకు అందరూ ఇష్టపడుతారు. కాజూలను అందించే జీడి మామిడి తోటలు వాజేడు మండలంలో పుష్కలంగా ఉన్నాయి. ప్రగళ్లపల్లి, ధర్మవరం, చింతూరు, కృష్ణాపురం, వాజేడు, శ్�
ఊరూరా శిలువ మార్గం ప్రదర్శనలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు క్రీస్తు బోధనలను ఆచరించాలని పిలుపు ఐనవోలు, ఏప్రిల్ 15 : జిల్లా వ్యాప్తం గా శుక్రవారం గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తిశ్రద్ధ
జీడి పప్పు (కాజూ) కొనాలంటే సామాన్యుడు భయపడుతాడు.. కానీ, తినేందుకు అందరూ ఇష్టపడుతారు. కాజూలను అందించే జీడి మామిడి తోటలు వాజేడు మండలంలో పుష్కలంగా ఉన్నాయి. ప్రగళ్లపల్లి, ధర్మవరం, చింతూరు, కృష్ణాపురం, వాజేడు, శ్�
సేకరణ ప్రారంభం బిజీగా గిరిజనం వాజేడు, ఏప్రిల్ 15 : ఎప్పటిలాగే గిరిజనులకు బతుకుదెరువు చూపేందుకు ఇప్పపూల సేకరణ షురువైంది. ఎండాకాలంలో మిరప కోతల తర్వాత ములుగు జిల్లాలోని వాజేడులో గిరిజనులు ఎక్కువగా ఇప్పపూల �
యాచకుల గుడిసెల్లో డంపులు ఇద్దరి అరెస్ట్.. రూ.10.69 లక్షల విలువ గల గుట్కాలు స్వాధీనం సుబేదారి, ఏప్రిల్ 15 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గుట్కా మాఫియా నయా దందాకు తెరలేపింది. నగరంలో ముందస్తుగా పాన్ షాపుల
ఉద్యోగ సాధనలో లక్ష్యంతో ముందుకు సాగాలని ఏసీపీ శివరామయ్య సూచించారు. పరకాల, నడికూడ మండలాలకు చెందిన 79మంది నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్ను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇటీవల పరక�
గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు పోలీస్ కొలువులకు మూడేళ్ల వయోపరిమితి పెంపు హర్షం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 13 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీ
లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో టన్నుకు రూ.80వేలు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు కాశీబుగ్గ, ఏప్రిల్ 13 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు అనుసంధానంగా ఉన్న లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో బుధవారం మెట్రిక�
ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న అధికారులు జిల్లాలో 78,244 ఎకరాల్లో వరి సాగు 1.86 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వరంగల్, ఏప్రిల్ 13(నమస్తేతెలంగాణ) : ప్రభుత్వ