వారం రోజులుగా పట్టించుకోని అధికారులు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు కాజీపేట, ఏప్రిల్ 9: కాజీపేట చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ వారం రోజులుగా పనిచేయడంలేదు. దీంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున�
రైతన్నకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ఉద్యమం తరహాలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును ఎండగడుతు�
బీజేపీ సర్కారు మెడలు వంచి ధాన్యం కొనేలా చేస్తాం.. నల్ల చట్టాలపై పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నిలదీశారని కక్ష ప్రతి రైతు తన ఇంటిపై నల్ల జెండా ఎగురవేయాలి ఉమ్మడి జిల్లాలో జరిగే నిరసన దీక్షలను విజయవంతం చ�
దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు.
అకాల వర్షాలు, చీడపీడలతో కుదేలైన మిర్చి రైతును రికార్డు స్థాయి ధరలు ఆదుకుంటున్నాయి. తొలుత మిర్చికి తామర పురుగు ఆశించింది. పంటలో పురుగు నివారణ చర్యలు చేపడుతున్న సమయంలో పుండుపై కారం చల్లినట్లు వడగండ్ల వాన �
మాజీ ఉప ప్రధాని, దళిత వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రాం 115వ జయంతిని జిల్లావ్యాప్తంగా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు, పలు సంస్థల ప్రతినిధులు, అధికారులు, నాయకులు ఆయన చిత్రపటాలకు పూ�
బీజేపీలో వర్గపోరు తీవ్రమవుతున్నది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏను గు రాకేశ్రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. పశ్చిమ సెగ్మ
దళిత వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రాం అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కొనియాడారు. జగ్జీవన్రాం 115వ జయంతిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్రా�
దళితబంధు యూనిట్ల పంపిణీ పండుగలా సాగింది. కూలినాలి చేసుకొని బతికే పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు కేసీఆర్ సర్కారు వంద శాతం సబ్సిడీపై వాహనాలు ఇవ్వడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది.