సేకరణ ప్రారంభం బిజీగా గిరిజనం వాజేడు, ఏప్రిల్ 15 : ఎప్పటిలాగే గిరిజనులకు బతుకుదెరువు చూపేందుకు ఇప్పపూల సేకరణ షురువైంది. ఎండాకాలంలో మిరప కోతల తర్వాత ములుగు జిల్లాలోని వాజేడులో గిరిజనులు ఎక్కువగా ఇప్పపూల �
యాచకుల గుడిసెల్లో డంపులు ఇద్దరి అరెస్ట్.. రూ.10.69 లక్షల విలువ గల గుట్కాలు స్వాధీనం సుబేదారి, ఏప్రిల్ 15 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గుట్కా మాఫియా నయా దందాకు తెరలేపింది. నగరంలో ముందస్తుగా పాన్ షాపుల
ఉద్యోగ సాధనలో లక్ష్యంతో ముందుకు సాగాలని ఏసీపీ శివరామయ్య సూచించారు. పరకాల, నడికూడ మండలాలకు చెందిన 79మంది నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్ను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇటీవల పరక�
గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు పోలీస్ కొలువులకు మూడేళ్ల వయోపరిమితి పెంపు హర్షం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 13 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీ
లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో టన్నుకు రూ.80వేలు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు కాశీబుగ్గ, ఏప్రిల్ 13 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు అనుసంధానంగా ఉన్న లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో బుధవారం మెట్రిక�
ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న అధికారులు జిల్లాలో 78,244 ఎకరాల్లో వరి సాగు 1.86 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వరంగల్, ఏప్రిల్ 13(నమస్తేతెలంగాణ) : ప్రభుత్వ
ధాన్యంపై ధైర్యమిచ్చిన సీఎం యాసంగి వడ్లపై రైతులకు అభయం గింజ కూడా పోకుండా కొంటామని భరోసా తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచన మద్దతు ధర రూ.1960 చెల్లిస్తామని స్పష్టం రైతుబాంధవుడికి కర్షక నీరాజనం సీఎం కేసీఆర్ చిత
రేపు దళితబంధు యూనిట్ల పంపిణీ రూ.30.30 కోట్లతో 303 మంజూరు ఒక్కో లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షల జమ కోరిన యూనిట్లను కొనే పనిలో అధికారులు అంబేద్కర్ జయంతి రోజున పంపిణీ హాజరు కానున్న మంత్రి ఎర్రబెల్లి, స్థానిక �
నేటి నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం భక్తుల కోసం సకల సౌకర్యాలు సిద్ధం అందుబాటులో తాగునీరు, వైద్య సేవలు వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు ఏర్పాటు పుష్కరఘాట్ వరకు ఉచితంగా మినీ బస్సు ప్రయాణం పార్కింగ్ కోసం
రూ.15 కోట్లతో అంచనాలు కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టి వరంగల్, ఏప్రిల్ 12 : ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య చేపట్టిన నగర బాట ఫలితాలు కాలనీల్లో కనిపించనున్నా�