డీఎంహెచ్వో వెంకటరమణ గిర్మాజీపేట, ఏప్రిల్ 12: గర్భిణులకు నార్మల్ డెలివరీలే మేలు అని, శస్త్రచికిత్సలు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కాజీపేట వెంకటరమణ అన్నారు. ఆయన మంగళవారం ప్రసవాలపై ఓరియంటేషన్, శస్త్ర
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి వరంగల్ చౌరస్తాలో వడ్ల కుప్పకు నిప్పంటించి నిరసన ఎర్రబెల్లి యువసేన ఆధ్వర్యంలో ఆందోళన గిర్మాజీపేట, ఏప్రిల్ 11: తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయక�
గ్రేటర్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు 1.50 కోట్ల రూపాయలతో సత్వర పనులు డివిజన్లలో అద్దె ట్యాంకర్ల వినియోగం పాతకాలం నాటి వాల్వ్ల తొలగింపు లీకేజీలు, బోర్ల మరమ్మతులపై జీడబ్ల్యూఎంసీ దృష్టి గ్రేటర్ వరం�
ఏర్పాట్లు పూర్తి చేసినఅధికారులు పరిశీలించిన నాయకులు శాయంపేట, ఏప్రిల్ 9: మండల కేంద్రంలోని మత్స్యగిరి ఆలయం వద్ద రాములోరి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ సామ�
వరంగల్ రైల్వేస్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ అమయ్కుమార్ గుప్తా సందర్శించారు. శనివారం ప్రత్యేక రైలు ద్వారా వరంగల్కు చేరుకున్న ఆయన ముందుగా సులభ్ ఇంటర్నేషనల్, సోషల్ సర్వీస్ ఆర్గ�
కేంద్ర ప్రభు త్వం బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ సర్వీసులను వెంటనే ప్రారంభించాలని ఆ సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ సహాయ ప్రధాన కార్యదర్శి జూలపల్లి సంపత్ రావు డిమాండ్ చేశారు.
వారం రోజులుగా పట్టించుకోని అధికారులు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు కాజీపేట, ఏప్రిల్ 9: కాజీపేట చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ వారం రోజులుగా పనిచేయడంలేదు. దీంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున�
రైతన్నకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ఉద్యమం తరహాలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును ఎండగడుతు�
బీజేపీ సర్కారు మెడలు వంచి ధాన్యం కొనేలా చేస్తాం.. నల్ల చట్టాలపై పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నిలదీశారని కక్ష ప్రతి రైతు తన ఇంటిపై నల్ల జెండా ఎగురవేయాలి ఉమ్మడి జిల్లాలో జరిగే నిరసన దీక్షలను విజయవంతం చ�