దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు.
అకాల వర్షాలు, చీడపీడలతో కుదేలైన మిర్చి రైతును రికార్డు స్థాయి ధరలు ఆదుకుంటున్నాయి. తొలుత మిర్చికి తామర పురుగు ఆశించింది. పంటలో పురుగు నివారణ చర్యలు చేపడుతున్న సమయంలో పుండుపై కారం చల్లినట్లు వడగండ్ల వాన �
మాజీ ఉప ప్రధాని, దళిత వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రాం 115వ జయంతిని జిల్లావ్యాప్తంగా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు, పలు సంస్థల ప్రతినిధులు, అధికారులు, నాయకులు ఆయన చిత్రపటాలకు పూ�
బీజేపీలో వర్గపోరు తీవ్రమవుతున్నది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏను గు రాకేశ్రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. పశ్చిమ సెగ్మ
దళిత వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రాం అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కొనియాడారు. జగ్జీవన్రాం 115వ జయంతిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్రా�
దళితబంధు యూనిట్ల పంపిణీ పండుగలా సాగింది. కూలినాలి చేసుకొని బతికే పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు కేసీఆర్ సర్కారు వంద శాతం సబ్సిడీపై వాహనాలు ఇవ్వడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది.
‘మన ఊరు-మన బడి’ ద్వారా సర్కారు పాఠశాలలకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. తొర్రూరు మండలం కంఠాయపాలెం ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా రూ.21ల�
దేశంలోని అన్ని ప్రాంతాలను సమానంగా చూడరా? పంజాబ్ తరహాలో తెలంగాణ ధాన్యం ఎందుకు కొనరు? బీజేపోళ్లకు రాష్ట్ర రైతుల ఉసురు తగులుద్ది అడ్డగోలుగా మాట్లాడిన బండి, కిషన్రెడ్డి, రేవంత్రెడ్డి జాడెక్కడ? రాయపర్తి ర