కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయకుంటే పోరు ఉధృతం చేస్తామని టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. నాలుగోరోజు జిల్లాలోని పలు జీపీలు, పీఏసీఎస్లు, మండల పరిషత్లలో పాలకవర్�
నగరం మరోసారి జా తీయస్థాయి మహోత్సవానికి వేదికైంది. కేంద్ర సాం స్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళ, బుధవారం హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలో రాష్ట్రీయ సంస్కృతి పేరుతో ఉత్సవాలు జరుగ�
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వ్యవహరిస్తున్న కక్షపూరిత వైఖరికి నిరసనగా సోమవారం పట్టణంలోని
కేంద్ర ప్రభుత్వం తీసుకొవచ్చిన నాలుగు కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీ యూ జిల్లా నాయకులు బ్రహ్మచారి డిమాండ్ చేశారు. మం డంల వ్యాప్తంగా సోమవారం కార్మికులు, ఆల్ యూనియన్ నాయకులు సమ్మె లో పాల్గొ
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా,కార్మిక వ్యతిరేఖ విధానాలపై కార్మికలోకం పిడికిలెత్తింది.సోమవారం దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆల్ ట్రెడ్ యూనియన్స్ అద్వర్యంలో ధర్నా, కేంద్ర ప్రభుత్వ ది�
కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పోరేట్ శక్తులకు అండగా నిలుస్తోందని టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, ఐఫ్టూ జిల్లా నాయకులు బండి కోటేశ్వర్రావు, ఐద్వా నాయకురాలు నలిగంటి రత్నమా ల పేర్కొన్�
బీజేపీకి ‘నూకలు’ చెల్లినట్టేనని శాపనార్థాలు గోయల్ తీరుపై భగ్గుమంటున్న రైతులు, ప్రజలు ప్రజలను హేళన చేస్తున్నా మోదీ స్పందించకపోవడం దారుణం మంత్రి పీయుష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ కేంద్రం కొనేద�
కేంద్రం తీరుపై కొనసాగుతున్న నిరసనలు ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన ఎనుమాముల మార్కెట్ కమిటీ ఖానాపురం, వర్ధన్నపేట మండల పరిషత్లూ కూడా.. కొరియర్, పోస్టు ద్వారా ప్రధాని మోదీకి ప్రతులు తెలంగాణ రైతులు పండించిన
మరో ఉద్యమానికి తెలంగాణ రైతులు సిద్ధం ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ ఖానాపురం మండల సభ ఏకగ్రీవంగా తీర్మానం ఖానాపురం, మార్చి 27: రాష్ట్రంలో పండిన యాసంగి ధాన్యాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ�
అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయం ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల నేతలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది ఎమ్మెల్యే సమక్ష్యంలో పార్టీలో 40 మంది చేరిక నర్సంపేటరూరల్, మార్చి 27: టీఆర్ఎస్ సంక్షేమ ప్రభుత్వ�
రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నా రు.
రూ 2.5 కోట్లతో అభివృద్ధి వేగంగా పనులు హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు ఖిలావరంగల్, మార్చి 27 : చారిత్రక ఖిలావరంగల్ అగడ్త (చెరువు)ను సుందరీకరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో అభివృద్ధి �