రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వరంగల్ కలెక్టర్ బీ అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ స మావేశ మందిరంలో ముస్లిం మత పెద్దలతో సమా వేశా న్ని ఏర్పాటు చేశారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. దేశ చరిత్రలోనే అత్యధిక రేటు నమోదైంది. నల్లబెల్లి మండలంలోని గొవిందాపురం గ్రామానికి చెందిన రైతు పేరాల కిషన్రావ
ఉగాది పర్వదినం సందర్భంగా భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ప్రభు త్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ - రేవతి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
సార్వత్రిక సమ్మె రెండోరోజూ కొనసాగింది. మంగళవారం పలు కార్మిక సంఘాలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. కేంద్రంలోని మోడీ సర్కార్కు వ్యతిరేకంగా కార్మికులు చేసిన నినాదాలు హోరెత్తాయి. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్�
రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని, ఇందుకోసం బడ్జెట్లో రూ.7,300కోట్లు కేటాయించారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్�
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచెర్ల ప్రాథమిక సహకార సంఘానికి రూ.50 లక్షల 36 వేల నాబార్డు నిధులు మంజూరు కాగా, 500 మెట్రిక్ టన్నుల నిల్వ
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాని వరంగల్ జిల్లా కలెక్టర్ బీ గోపి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర�
దేశంలో కష్టజీవుల వ్యతిరేక పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీయేనని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి వర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయకుంటే పోరు ఉధృతం చేస్తామని టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. నాలుగోరోజు జిల్లాలోని పలు జీపీలు, పీఏసీఎస్లు, మండల పరిషత్లలో పాలకవర్�
నగరం మరోసారి జా తీయస్థాయి మహోత్సవానికి వేదికైంది. కేంద్ర సాం స్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళ, బుధవారం హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలో రాష్ట్రీయ సంస్కృతి పేరుతో ఉత్సవాలు జరుగ�
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వ్యవహరిస్తున్న కక్షపూరిత వైఖరికి నిరసనగా సోమవారం పట్టణంలోని
కేంద్ర ప్రభుత్వం తీసుకొవచ్చిన నాలుగు కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీ యూ జిల్లా నాయకులు బ్రహ్మచారి డిమాండ్ చేశారు. మం డంల వ్యాప్తంగా సోమవారం కార్మికులు, ఆల్ యూనియన్ నాయకులు సమ్మె లో పాల్గొ