‘తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని మొత్తం భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ పంచాయతీలో జరిగిన గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానించనైనది.
రేషన్ షాపుల్లో అవే అంటగడ్తరేమో! మన వడ్లు గందుకే కొంటలేరేమో..! ముక్కి పోయిన పంజాబ్ బియ్యం తినాల్నా కడుపునిండ సన్నబియ్యం బువ్వ తింటున్న మాకు నూకలు తినే అవసరం లేదు పీయూష్ గోయల్పై సబ్బండ వర్గాల మండిపాటు మ
కేంద్రం తీరుపై గ్రామాల్లో రైతుల నిరసనలు పంచాయతీ కార్యాలయాల్లో ఏకగ్రీవ తీర్మాణాలు ఖానాపురం/నల్లబెల్లి/నర్సంపేటరూరల్/రాయపర్తి/సంగెం/దుగ్గొండి, మార్చి 26: యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని రైతులు
వయస్సుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. వెటరన్ అథ్లెటిక్స్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించేందుకే పని చేస్తున్నారని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ వెంకటలక్ష్మి హెచ్చరించారు.
వడ్లు కొనాలని అడిగితే కావురపు మాటలా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తరా? నాడు ఉన్నదో లేనిదో తిన్నం.. నేడు నలుగురికి అన్నం పెడుతున్నం ఇప్పుడు నూకల బువ్వ తినాల్సిన దుస్థితి లేదు చిల్లర మాటలు మాట్లాడితే సహ�
చాయ్వాలా ప్రధాని అయితే పేదలకు మేలయితదనుకున్నం కానీ, నానాటికీ దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నది.. పూటకు కోటి రూపాయల డ్రెస్సు వేసే మోదీ.. గిరిజనులను మాత్రం పట్టించుకోవడంలేదు.. 2017లోనే ఎస్టీ రిజర్వేష
త్వరలోనే నెరవేరనున్న ప్రజల కల గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి రోడ్ల నిర్మాణానికి రూ. 3.43 కోట్ల నిధులు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పలు గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చెన్నార�
‘డబుల్’ ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నది త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దూపకుంటలో ఇండ్ల నిర్మాణ పనుల పరిశీలన ఖిలావరంగల్, మార్చి 25: వరంగల�
నేటి నుంచి రెండు రోజులపాటు హనుమకొండ జేఎన్ఎస్లో అథ్లెటిక్స్ మీట్ 17 ఈవెంట్లు.. 800 మంది క్రీడాకారులు 35 ఏళ్ల నుంచి వందేళ్ల పైబడిన వారి రాక అన్ని ఏర్పాట్లు చేశాం: ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ �
కృష్ణకాలనీ, మార్చి 25: తెలంగాణ రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. కే�
భూపాలపల్లి, మార్చి 25: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు బాధ్యతతో పని చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఎంపీపీ మందల లావణ్య అధ్యక్