28న మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుమతి రోజూ 60వేల మంది భక్తులకు అవకాశం ప్రతి ఒక్కరికీ జియో ట్యాగింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే క్యూలైన్లోకి.. 25న శివాలయం, 28న లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట ప్రారంభోత్సవాలు 28 నుం
కల్యాణలక్ష్మి పథకానికి మూల కారణమైన ఆ కుటుంబంలో ఆడబిడ్డ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పెళ్లి పెద్దగా మారారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే వివాహం జరిపిం
‘ఈ ఏడాది పత్తి, మిర్చికి డిమాండ్ ఉంటుంది. మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఉంది.. రైతులు గమనించి వీటిని సాగు చేయాలె.. మంచి లాభాలు పొందాలె.’ అని గత వానకాలం ఆరంభంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్�
దేశంలోనే దమ్మున్న సెక్యులర్ లీడర్ కేసీఆర్ 40ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వమే.. మత విద్వేషాలకు కుట్రలు చేస్తున్న పార్టీలను తరిమికొట్టాలి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్ల�
భావితరాలకు అందించేందుకు కృషి చేయాలి జల వనరుల్లో మంచినీరు 0.03 శాతమే.. నీటిని పొదుపుగా వాడాలి పర్యావరణవేత్త ప్రొఫెసర్ ఠాగూర్ రతన్సింగ్ వరంగల్, మార్చి 22: ప్రకృతి ప్రసాదిత జలవనరులకు ప్రత్యామ్నాయం లేదని, �
చెప్పులు అరిగేలా తిరిగినా కనిపించని ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రోగులు వరంగల్చౌరస్తా, మార్చి 22: వరంగల్ ఎంజీఎం దవాఖానలో కొందరు అధికారులు, ఉద్యోగులు యూనియన్ల పేరు చెప్పి విధులకు డుమ్మా కొడుతూ న�
విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ‘కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్' ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్ కోటేశ్వర్రావు సూచించారు.
కేంద్రంపై టీఆర్ఎస్ మరోసారి పోరుబాట ఈ నెల 24, 25 తేదీల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు పిలుపునిచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీ ప్రభుత్వం మొత్తం వడ్లు కొనాలని డిమాండ్ రాష్ట్ర సర్కారు చర్యలతో పెరిగిన పంట
ప్రైవేట్ ధాటికి గోపతండా, పిచ్చిరాంతండా పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల సంఖ్య పట్టుబట్టి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించిన ఉపాధ్యాయులు చుట్టుపక్కల తండాల్లో విస్తృత ప్రచారం గణనీయంగా పెరిగిన విద్యార్థుల సం�
రోజుకో కొత్త శిఖరానికి చేరుతున్న ఎర్రబంగారం ధర పత్తి క్వింటాల్కు రూ.10,720 వరంగల్ ఎనుమాముల మార్కెట్లో రికార్డుస్థాయి ధరలు కాశీబుగ్గ, మార్చి 21 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, దేశీరకం
వృద్ధులు, దివ్యాంగులు, మహిళల సమస్యల పరిష్కారానికి కృషి పోస్టర్ల ఆవిష్కరణలో కలెక్టర్ గోపి ఖిలావరంగల్, మార్చి 21: వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత హెల్ప్లైన్