నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వ్యవసాయ స్టడీ టూర్కు వెళ్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మహారాష్ట్రలో ఈనెల 18,19,20 తేదీల్లో పర్యటించనున్నారు. నూతన సాగు విధానాలు, సాంకేతిక పద
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంబేద్కర�
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మరో ముందడుగు పడిందని, త్వరలోనే కైటెక్స్ కంపెనీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లో క�
అనుమానాస్పదస్థితిలో బ్యాంకు మేనేజర్ మృతి చెందిన సంఘటన కేయూ పోలీస్ స్టేషన్ పరిధి లో జరిగింది. సీఐ జనార్దన్రెడ్డి కథనం ప్రకారం.. భీమదేవరపల్లి మండలం రసూల్పల్లి చెందిన బ్యాంకు ఉద్యోగి ప్రవీణ్నాయక్ �
నానాటికీ చతికిల పడుతున్న ‘చేతి’ పార్టీ ఇప్పుడు సంస్థాగత సమస్యలతో కొట్టుమిట్టాడు తున్నది. శాసనసభ, లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ స్థాయిలో చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింద
జిల్లాలో కార్బ్వాక్స్ కోవిడ్ టీకా వేయడం బుధవారం ప్రారంభమైంది. 12 నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలకు వ్యాక్సిన్ వేయడం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రారంభించారు.
హోలీ పండుగ రోజు జరిగే కొమ్మాల లక్ష్మీ నర్సింహాస్వామి జాతరకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. వరంగల్ నర్సంపేట ప్రధాన రోడ్డు నుంచి జాతర వరకు రోడ్డు వెడల్పు చేశారు.
గ్రామీణ మహిళల సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలో సెర్ప్ ఉద్యోగులు ఎమ్మెల్యే సమక్షంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేక�
పాకాలకు గోదావరి జలాలు తీసుకువచ్చి తన కలను సాకారం చేసుకు న్నానని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అ న్నారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే టీఆర్ఎ స్ నాయకులతో కలిసి కీర్యతండా శివారులోని ద బ్బవాగు వద
2019-20 ఆర్థిక సంవత్సరం వానకాలం గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధా న్యాన్ని సీఎంఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైస్మిల్లర్లకు కేటాయించింది. ఈ ధాన్యం పొందిన రైస్మిల్లర్లలో ఆరు మిల్లు�
కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సౌత్ జోన్ స్థాయి ఖోఖో(మహిళా) పోటీలు నిర్వహిస్తున్నట్లు వీసీ తాటికొండ రమేశ్ వెల్లడించారు. ఈ నెల 17నుంచి 20 వరకు జరిగే క్రీడాపండుగపై విశ్వవిద్యాలయ సెనెట్ హాల్లో మంగళవారం ప
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం తెల్లబంగారం రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ పత్తికి రూ.10, 235 ధర పలికింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని జఫర్ గఢ్ గ్రామానికి చెందిన జింటబోయిన ప్
వివిధ కారణాలతో ఉపాధి పనులకు దూరమైన ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో జిల్లాలోని ఫీల్డ్అసి�