పదోతరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి అగ్ర స్థానంలో నిలువాలని కలెక్టర్ గోపి సూచించారు. మంగళవారం జక్కలొద్ది సమీపంలోని బిర్లా ఓపెన్మైండ్స్ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష లపై ప్రధాన�
ప్రపంచంలోనే అతి పురాతన కట్టడాల్లో ఒకటైన.. కాంబోడియా దేశంలోని అత్యంత ప్రాచీన అంగ్కోర్వాట్ దేవాలయాన్ని పోలి ఉన్న మన దేవునిగుట్ట జాతరకు ముస్తాబైంది. ములుగు జిల్లా ములుగు మండలం కొత్తూరు దేవునిగుట్టపై పు�
వరంగల్లోని జక్కలొద్ది వివాదాస్పద భూముల పై సమగ్ర విచారణ చేపడుతామని రాష్ట్ర మున్సిప ల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రక టించారు. జక్కలొద్ది గ్రామంలోని వివాదాస్పద భూములపై మంగళవారం శాసనసభలో వరంగ ల్ త
ఖానాపురం సొసైటీని వ్యాపారపరంగా విస్తరించనున్నట్లు ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ తెలిపారు. ఈమేరకు మంగళవారం సొసైటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఓడీసీఎంఎస్ చైర్�
మెప్మా, ఐకేపీల్లో పనిచేస్తున్న వీవోఏలు, ఆర్పీల సమస్య లను పరిష్కరించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీ బడ్జె ట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం లో ఎమ్మెల్యే
సూపర్ స్పెషాలిటీ దవాఖానలో డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులకు కష్టాలు తప్పడం లేదు. అధునాతన వైద్య పరికరాలు కలిగిన ఈ దవాఖానకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక�
నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు, అభిమానులు నాగుర్లపల్లిలో పూర్తయిన అంతిమ సంస్కారాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటాం : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నర్సంపేట ర�
ఆడుకుంటూ ఎస్సారెస్పీ కాల్వ వద్దకు వెళ్లిన నలుగురు చిన్నారులు సరదాగా ఈత కొట్టేందుకు కాల్వలోకి దిగుతుండగా తెగిన తాడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఒకరి మృతి దవఖానకు తరలిస్తుండగా మరొకరు.. ఇద్దరు బాలికలను
చారిత్రక ఆలయాలకు నిలయం : వరంగల్ సీపీ తరుణ్జోషి కొమ్మాల జాతరలో పోలీస్ కంట్రోల్ రూం ప్రారంభం గీసుగొండ, మార్చి 14 : జిల్లాలో అత్యధిక దేవాలయాలు ఉన్నాయని, వరంగల్ దేవభూమి అని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్�
తిలకించి తరించిన భక్తులు హాజరైన ఎమ్మెల్యే సతీమణి చల్లా జ్యోతి గీసుగొండ, మార్చి 14 : కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం సోమవారం రాత్రి అంగరంగా వైభవంగా జరిగింది. స్వామివారికి ఉదయం నిత్యహోమం, ధ్వజారోహనం, బ�
బహుళార్థ సేవా కేంద్రాల ఏర్పాటుకు రుణాలు రెండో విడుతలో భాగంగా చెక్కులు అందజేసిన డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు సుబేదారి, మార్చి14: 15 ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాల్లో బహుళార్థ సేవా కేంద్రా ల ఏర్పా�
హనుమకొండ/వరంగల్, మార్చి 14: రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వ కుంట్ల తారక రామారావును కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్రాజు యాదవ్ సోమవారం కలిశారు. కుడా చైర్మన్గా నియమితులైన సందర్భంగా �
ఖిలావరంగల్, మార్చి 14: బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన అగ్రి హ్యాకథాన్కు అపూర్వ స్పందన లభించింది. వ్యవసాయ ఆవిష్కర్తలు, పరిశోధకులు, స్టార్టప్ల కు తెలంగాణ ప్రభుత్వ రీచ్, వాగ్�
ఎనుమాముల మార్కెట్లో పత్తి క్వింటాల్కు రూ. 10,210.. కేసముద్రం ఏఎంసీలో రూ. 10,269 కాశీబుగ్గ/కేసముద్రం, మార్చి 14 : వరంగల్ ఎనుమాముల, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ల లో సోమవారం తెల్లబంగారానికి రికార్డు స్థాయి లో ధర పలికి�