కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ వాగ్దేవి కళాశాలలో ‘నాలో నేను’ పుస్తక పరిచయ సభ నయీంనగర్, మార్చి 20: వృత్తికి సంబంధించి, జీవితంలో ఎదురైన అనుభవాలను సత్యాపథంగా గ్రంథస్థం చేస్తే.. ఆ గ్రంథం భ
కులాలు, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ ఆ పార్టీతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదు యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే బీజేపీ నేతలను రైతులు తరిమికొడుతరు సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర అభివృద్ధి విలేకర�
భవిష్యత్ అంచనాలకు తగినవిధంగా రూపొందించిన ప్రణాళికల ప్రకారం రాజీలేని అభివృద్ధి పరంపరను నిరంతరాయంగా కొనసాగిస్తామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 28వ డివిజన్ పరిధిలోని �
జనంతో కిక్కిరిసిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పరిసరాలు సెలవురోజు కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే చల్లా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు ఆదేశం గీసుగొండ, మ
మార్చిలోనే మాడు పగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. సీజన్ ఆరంభంలోనే భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో రానురాను పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఈ నెల 15న 40డిగ్రీల గరిష్ఠ ఉష్ణో�
జూమ్ యాప్తో నాట్యంలో శిక్షణ నేర్చుకునేందుకు వీలుగా ప్రొజెక్టర్లు ఏర్పాటు ఉత్సాహం చూపుతున్న బాలికలు జిలాల్లోని 12 కస్తూర్బా విద్యాలయాల్లో అమలు చదువుతో పాటు కళలకూ ప్రాధాన్యమిస్తున్న సర్కారు విద్యార్�
కేయూ వేదికగా క్రీడా పండుగ మొదలైంది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వందలాది క్రీడాకారులతో గురువారం సౌత్జోన్ ఖోఖో(మహళ) టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ సహా ఆరు రాష్ర్టాల వర్సిటీల నుంచి 67 జట్లు తరలిరాగ�
సప్తవర్ణాల వేడుక హోలీని జిల్లా ప్రజలు నేడు అంబరాన్నంటేలా జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచే చిన్నాపెద్దా తేడాలేకుండా రంగులు చేతపట్టుకొని వివిధ కూడళ్లు, కాలనీల్లో కేరింతలు కొ�
నిట్ వరంగల్లో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న టీ మణిసందీప్రెడ్డి గేట్-2022లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు.. మణిసందీప్రెడ్డ�
ఎనుమాముల మార్కెట్లో దేశీ మిర్చి క్వింటాల్కు రూ.44వేలు సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు పోచమ్మమైదాన్, మార్చి 17 : వరంగల్ ఎనుమాముల వ్యవసా య మార్కెట్లో గురువారం ఎర్ర బంగారం(మిర్చి) ఆల్టైం రికార్డు ధర పలిక
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వ్యవసాయ స్టడీ టూర్కు వెళ్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మహారాష్ట్రలో ఈనెల 18,19,20 తేదీల్లో పర్యటించనున్నారు. నూతన సాగు విధానాలు, సాంకేతిక పద
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంబేద్కర�
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మరో ముందడుగు పడిందని, త్వరలోనే కైటెక్స్ కంపెనీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లో క�
అనుమానాస్పదస్థితిలో బ్యాంకు మేనేజర్ మృతి చెందిన సంఘటన కేయూ పోలీస్ స్టేషన్ పరిధి లో జరిగింది. సీఐ జనార్దన్రెడ్డి కథనం ప్రకారం.. భీమదేవరపల్లి మండలం రసూల్పల్లి చెందిన బ్యాంకు ఉద్యోగి ప్రవీణ్నాయక్ �