మెప్మా, ఐకేపీల్లో పనిచేస్తున్న వీవోఏలు, ఆర్పీల సమస్య లను పరిష్కరించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీ బడ్జె ట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం లో ఎమ్మెల్యే
సూపర్ స్పెషాలిటీ దవాఖానలో డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులకు కష్టాలు తప్పడం లేదు. అధునాతన వైద్య పరికరాలు కలిగిన ఈ దవాఖానకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక�
నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు, అభిమానులు నాగుర్లపల్లిలో పూర్తయిన అంతిమ సంస్కారాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటాం : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నర్సంపేట ర�
ఆడుకుంటూ ఎస్సారెస్పీ కాల్వ వద్దకు వెళ్లిన నలుగురు చిన్నారులు సరదాగా ఈత కొట్టేందుకు కాల్వలోకి దిగుతుండగా తెగిన తాడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఒకరి మృతి దవఖానకు తరలిస్తుండగా మరొకరు.. ఇద్దరు బాలికలను
చారిత్రక ఆలయాలకు నిలయం : వరంగల్ సీపీ తరుణ్జోషి కొమ్మాల జాతరలో పోలీస్ కంట్రోల్ రూం ప్రారంభం గీసుగొండ, మార్చి 14 : జిల్లాలో అత్యధిక దేవాలయాలు ఉన్నాయని, వరంగల్ దేవభూమి అని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్�
తిలకించి తరించిన భక్తులు హాజరైన ఎమ్మెల్యే సతీమణి చల్లా జ్యోతి గీసుగొండ, మార్చి 14 : కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం సోమవారం రాత్రి అంగరంగా వైభవంగా జరిగింది. స్వామివారికి ఉదయం నిత్యహోమం, ధ్వజారోహనం, బ�
బహుళార్థ సేవా కేంద్రాల ఏర్పాటుకు రుణాలు రెండో విడుతలో భాగంగా చెక్కులు అందజేసిన డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు సుబేదారి, మార్చి14: 15 ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాల్లో బహుళార్థ సేవా కేంద్రా ల ఏర్పా�
హనుమకొండ/వరంగల్, మార్చి 14: రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వ కుంట్ల తారక రామారావును కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్రాజు యాదవ్ సోమవారం కలిశారు. కుడా చైర్మన్గా నియమితులైన సందర్భంగా �
ఖిలావరంగల్, మార్చి 14: బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన అగ్రి హ్యాకథాన్కు అపూర్వ స్పందన లభించింది. వ్యవసాయ ఆవిష్కర్తలు, పరిశోధకులు, స్టార్టప్ల కు తెలంగాణ ప్రభుత్వ రీచ్, వాగ్�
ఎనుమాముల మార్కెట్లో పత్తి క్వింటాల్కు రూ. 10,210.. కేసముద్రం ఏఎంసీలో రూ. 10,269 కాశీబుగ్గ/కేసముద్రం, మార్చి 14 : వరంగల్ ఎనుమాముల, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ల లో సోమవారం తెల్లబంగారానికి రికార్డు స్థాయి లో ధర పలికి�
అన్ని ప్రభుత్వ బడుల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు : కలెక్టర్ గోపి హైదరాబాద్ నుంచి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్ మీటింగ్ కరీమాబాద్, మార్చి 14 : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే �
ఒకరిని కాపాడబోయి ఒకరు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన దుగ్గొండి మండలం రంగాపురం గ్రామ శివారు రాళ్లకుంట చెరువులో ఆదివారం జరిగింది.
పీఎం స్వానిధి పథకం అమలులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందువరుసలో ఉంది. ఇందులో భాగంగా వీధి వ్యాపారులకు రుణాలు, ఇతర పథకాలు అందించడంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణ