ఆకాశంలో సగమై.. అవనిలో సగమై.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అతివలు మగవారికి దీటుగా రాణిస్తున్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు మోస్తూనే మరోవైపు పాలనలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. చదువులో.. కొలువులో
సంగెం ఎస్సై దుద్దుకూరి హరిత సంగెం, మార్చి 7 : ‘ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ ఉద్యోగంలో చేరాను. సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమే అయినా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నా. కుటుంబ బాధ్యతలు, వృత్తి నిర్వహణ.
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. మహిళా సాధికారతకు కృషి చేస్తుంది. షీటీంలు, సఖీ, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు చ�
అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా జిల్లావ్యాప్తంగా మహిళాబంధు సంబురాలు ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టి.. రాష్ట్రంలోని మహిళల సంక్షేమం కోసం అ�
ఆడపిల్లగా పుడి తే తెలంగాణలోనే పుట్టాలనే విధంగా రాష్ట్ర సర్కా రు మహిళల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, ఆరోగ్యం, విద్య, ఉద్యోగావకాశాల్లో మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక�
ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం మహిళలకు ఆర్థిక తోడ్పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఘనంగా ‘మహిళా బంధు’ వేడుకలు వర్ధన్నపేట, మార్చి 6: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాల
చారిత్రక వరంగల్ నగరాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎడ్యుకేషన్, హెల్త్, ఐటీ హబ్గా తీర్చిదిద్దిందని, ఇప్పుడు సోర్ట్స్లో కూడా వరంగల్కు ప్రధాన్యమిస్తున్నదన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతమని, పేద వర్గాల తలరాత మార్చేలా ఉందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. దళిత
ఉమ్మడి జిల్లా వైద్య రంగంలో నవశకం మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి సమక్షంలో అభివృద్ధి జాతర పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రారంభం 250 పడకల ప్రభుత్వ దవాఖా�
అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ పేదల ముంగింట్లోకి ప్రభుత్వ వైద్యం రైతుల నడ్డి విరిచేందుకు కేంద్రం కుట్ర రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నర్సంపేటలో 330 పడకల జిల్లా స్థాయి దవాఖాన, టీ
పాఠశాలలను సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అమలు చేయనున్న ‘మన బడి-మన బాధ్యత’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి పిలుపునిచ్చారు.
యువత సన్మార్గంలో పయనించాలి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వివేకానందుడి విగ్రహావిష్కరణ హాజరైన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి చెన్నారావుపేట, మార్చి 5: యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగ�
మృత్యుశకటం మొక్కులు చెల్లించి వెళ్తుండగా తెల్లారిన బతుకులు ములుగు జిల్లా ఇంచర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం డీసీఎం-ఆటో ఢీకొని ఆరుగురి దుర్మరణం మంగపేట మండలం కోమటిపల్లిలో తీరని విషాదం ములుగు రూరల్, మార్చి 5 :