రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్పై జపాన్ దేశానికి చెందిన జైకా సంస్థ ప్రతినిధి సర్వే నిర్వహించారు. శుక్రవారం వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లోని పలు గ్రామాల రైతుల�
ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి బయోమెట్రిక్ ఆధారంగా వేతనాలు గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య ప్రజారోగ్యం, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం మంకీఫుడ్ కోర్టు పరిశీలన వరంగల్, మార్చి 11: స్వచ్ఛ ఆటోలకు వెహ
జిల్లాలో దళితబంధు పథకం తొలివిడుత లబ్ధిదారుల ఎంపిక అమలుపై నియోజకవర్గం వారీగా అవగాహన సదస్సులు ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో పూర్తి బ్యాంకుల్లో లబ్ధిదారుల పేర ఖాతాలు ఓపెన్ యూనిట్ల అందజేతకు ఐదు గ్రౌం�
ఉద్యోగ ప్రకటనపై రెండో రోజూ సంబురాలు వెల్లువెత్తాయి. రికార్డు స్థాయిలో 80వేలకు పైగా కొలువులు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా, ఆయనఫ్లెక్సీలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం పాలాభిషేక
ఉద్యోగ ప్రకటనతో యువత కసరత్తు మొదలుపెట్టింది. తమ కలను సాకారం చేసుకునేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతోంది. రికార్డు స్థాయిలో పోస్టులు భర్తీ కానుండడంతో ప్రిపరేషన్ కోసం ఉద్యోగార్థులు లైబరీల బాటపడుతున్నారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించిన సందర్భంలో యువత కోసం నర్సంపేటలో ఉచి త కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర రోజుకో కొత్త శిఖరాన్ని తాకుతున్నది. గురువారం సింగిల్పట్టి మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.42 వేలు పలికింది. ములుగు జిల్లా పంచోత్కులపల్లి గ్రామ
మండలంలోని అశోక్నగర్ ఎస్సీ కాలనీని గురువారం ట్రైనీ సివిల్ సర్వీస్ ఉద్యోగులు సందర్శించారు. కాలనీ వాసులతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకుని నోటు చేసుకున్నారు. అనంతరం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రా�
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమ్మాల శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. భక్తుల కొంగు బంగారమైన స్వామి వారి జాతర ఏటా మార్చిలో జరుగుతుంది. హోలీ పర్వదినం తర్వాత వా�
ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి చిన్న చెరువులను బలోపేతం చేయాలి కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, గోపి వరంగల్, మార్చి 9: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని చెరువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చ�
కలెక్టర్ భవిశ్ మిశ్రా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలన ఉపాధ్యాయ సిబ్బందికి పలు సూచనలు టేకుమట్ల, మార్చి 9 : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని కలెక్టర్ భవిశ్ మిశ్రా సూచించారు. బు�
కనీవినీ ఎరుగని స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్ది టీఆర్ఎస్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల సమస్య తీరింది కాంట్రాక్టు ఉద్యోగుల కళ సాకారమైంది వరంగల్ జడ్పీ చైర్ ప�
కలప మధ్య భద్రపరిచి తరలిస్తుండగా 574 కిలోల పట్టివేత ఇద్దరిని అరెస్ట్ చేసిన ధర్మసాగర్, టాస్క్ఫోర్స్ పోలీసులు వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ తరుణ్జోషి సుబేదారి, మార్చి 9: ఆంధ్రప్రదేశ్ నుంచి కర్న�
వరంగల్, మార్చి 9: తెలంగాణ ఉద్యమానికి సాహిత్యమే ఊపిరి పోసిందని, వ్యక్తిగత స్వార్థాలు లేకుండా తెలంగాణ సమాజమంతా ఉద్యమంలో భాగస్వాములయ్యారని కేయూ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేశ్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ,