గ్రామాల అభివృద్ధే తెలంగాణ సర్కారు ప్రధాన ధ్యేయమని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కుండె మల్లయ్య అన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సహకారంతో మంజూరైన రూ. 5 లక్షల నిధులతో మండలకేంద్రంలోని ఏడో వార్డుల�
నిరుపేదల కోసం నర్సంపేట నియోజకవర్గానికి అదనంగా 635 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
వ్యవసాయరంగంలో వినూత్న విధానాలకు తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా మారుతోంది. రైతులకు అవసరాలను తీర్చడంతోపాటు పంటల సస్యరక్షణ, గిట్టుబాటు ధరల కల్పనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది.
బ్యాంకు లింకేజీ ద్వారా ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరం ఎస్హెచ్జీలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నది. తిరిగి రెగ్యులర్గా చెల్లిస్తున్న ఎస్హెచ్జీలకు బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీలేని రుణం పొందడానికి
విద్యుద్దీప కాంతుల్లో వెలిగిపోతున్న కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి దేవాలయం దేశాయిపేట సాయిధామ్ ఆవరణలోని గుట్టపై పార్వతీపరమేశ్వరుల విగ్రహాలు నేటి నుంచి మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం జి
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ సాధనే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయ�
చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళల అరెస్ట్ రూ.5.50 లక్షల విలువైన 110 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీ వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ తరుణ్జోషి హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 27 : బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్�
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే గిరిజనులకు న్యాయం జరుగుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ సాధనే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయ�
ఆంగ్ల మాధ్యమంతో విజయవంతంగా నడుస్తున్న మసూమ్ అలీ, మౌలాలి పాఠశాలలు ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఇంగ్లిష్ మీడియం నాడు వేర్వేరుగా నడిచి.. నేడు ఒక్కటై ముందుకు ప్రభుత్వం చొరవతో కొత్త భవనంలో నిర్వహణ దాతల సహ
ప్రతి పాఠశాలకు ఇక నిరంతరం నీటి సరఫరా సంప్లు నిర్మించి పంపు సెట్ల ఏర్పాటు మూత్రశాలలు, మరుగుదొడ్లకు పైప్లైన్ల లింక్ ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ర్యాంపులు, రెయిలింగ్ పాఠశాల చుట్టూ 1.5 మీటర్ల ఎత్తుతో ప్రహ
ధాన్యం కొనబోమని కేంద్రం తేల్చి చెప్పింది బీజేపీ నాయకులను రైతులు నిలదీయాలి చేసిన అభివృద్ధిని బోర్డులపై రాసి ప్రజలకు తెలిసేలా చేయాలి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టీఆర్ఎస్ జ�
జిల్లాలో ఆదివారం నిర్వహించనునన పల్స్ పోలియోను విజయవంతం చేయాలని పలువురు వైద్యాధికారులు పిలుపునిచ్చారు. ఈ మేరకు డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లా వ్�