తెలంగాణలో యాసంగి ధాన్యం కొనబోమని మరోసారి ఎఫ్సీఐ మొండి వైఖరి అవలంబిస్తోందని, దీనిపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఏం సమాధానం చెప్తారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్ర
విద్యార్థులను ఆకర్షించేలా సూళ్ల అభివృద్ధి గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి ప్రజలను భాగస్వాములను చేయాలి అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతిష�
ఉమ్మడి పాలనలో పేదల వైద్య సేవలకోసం కేటాయించిన నిధుల్లో జరిగిన అవినీతిపై టీఆర్ఎస్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. 2007 నుంచి 2013 వరకు వరంగల్ ఎంజీఎం వైద్యశాలలో ఆక్సిజన్ సరఫరా చేయకుండానే డబ్బు స్వాహా చేసినట
రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘జెమిని ఆడిబిల్స్ ఆయిల్' సంస్థ సౌజన్యంతో హనుమకొండ ఎక్సైజ్కాలనీలో 2020 జూన్ 29న అప్పటి సీపీ డాక్టర్ వీ రవీందర్, కలెక్టర్ రాజీవ్గాంధీ హన�
మండలంలోని కొమ్ములవంచ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో దాతల సహకారంతో జాతీయ నాయకుల చిత్రాలను వేసి సుందరంగా తీర్చిదిద్దారు. ప్రహరీపై వేసిన రైలు చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. విద్యార్థులకు తాగునీటి�
దళిత బంధులో లబ్ధిదారులు ఆసక్తి ఉన్న యూనిట్నే నిర్వహించాలని కలెక్టర్ గోపి కోరారు. నర్సంపేటలో 100 మంది లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల అర్హతలు, కుటుంబ నేపథ�
ప్రస్తుత యాసంగి వడ్లను కొనబోమని ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వైఖరిని ఎండగట్టింది. తెలంగాణ రైతుల నుంచి యాసంగి వడ్లను కొని �
పేదింటి ఆడబిడ్డ పెళ్లి కానుకగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన 107 మంది లబ్ధిదారు
గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడి బయ్యారం ఉక్కు పరిశ్రమను సాధించుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. ఫ్యాక్టరీ సాధన కోసం బుధవారం బయ్యా రం బస్టాండ్ సెంటర్లో
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో జీడబ్ల్యూఎంసీ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఇప్పుడు ముక్కుపిండి 25 రెట్ల ఆస్తి పన్ను ఫెనాల
వ్యవసాయం బావుల మోటర్లకు కేంద్ర ప్రభుత్వం మీటర్లు బిగిస్తే రైతులు ఉచిత కరంటు సౌకర్యం కోల్పోయే ప్రమాదం ఉందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని నర్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేవుడిచ్చిన వరమని కలెక్టర్ గోపి అన్నారు. సంగెం, గీసుగొండ గ్రామాల దళితబంధు లబ్ధిదారులకు బుధవారం సంగెం ఎంపీడీవో కార్యాలయంలో అవగాహన కల్పించారు. ఈ సం�
యువతిపై సామూహిక లైంగిక దాడి చేయడంతో బాధితురా లు ఆత్మహత్యా యత్నం చేయగా, చికిత్స పొందు తూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. మహ బూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఆ�
కురవి, ఫిబ్రవరి 23: రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తండ్రి లింగ్యానాయక్ ఇటీవల మృతి చెందగా, పలువురు ప్రముఖులు బుధ వారం మంత్రిని పరామర్శించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి �