ట్రైనీ ఐఏఎస్ అధికారులు పర్వతగిరి, రాయపర్తి, ఖానాపురం, నల్లబెల్లి మండలాల్లో పర్యటన పర్వతగిరి, మార్చి 9 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ట్రైనీ ఐఏఎస్ అధికారులు అన్నారు. బుధవారం కల్లెడ జీపీలో అంతర్జాతీయ �
సీఎం కేసీఆర్తోనే అన్ని వర్గాలకు న్యాయం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ వర్ధన్నపేట, మార్చి 9 : తెలంగాణ యువత కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా �
ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ది గొప్ప నిర్ణయం ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే నన్నపునేని వరంగల్, మార్చి 9(నమస్తేతెలంగాణ) : సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉద్యోగాల నియామకానికి తీసుకున్న నిర్ణయం గ�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ నాయకులు వాడవాడలా పండుగ వాతావరణంలో మహిళలకు క్రీడోత్సవాలు, ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభ�
బల్దియాలో ఘనంగా మహిళా దినోత్సవం మహిళా కార్పొరేటర్లు, ఉద్యోగులు, కార్మికులకు సన్మానం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన మేయర్ గుండు సుధారాణి వరంగల్, మార్చి 8 : మహిళలు మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ ప
పండుగలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంబరాన్నంటిన సంబురాలు అతివలకు కల్యాణలక్ష్మి, వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ క్రీడలు, వైద్య పరీక్షలు, సన్మానాలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు బొల్లికుంట, ఉప్పరపల్లి, ర�
పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా�
రాష్ట్రంలోని అతివలకు టీఆర్ఎస్ సర్కార్ చేయూతనిస్తున్నదని, మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుతూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్�
రాష్ట్ర బడ్జెట్పై సర్వత్రా హర్షం ఉమ్మడి జిల్లాపై వరాల వర్షం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు రూ.1100కోట్లు.. ఇక చకచకా పనులు జనగామ, భూపాలపల్లి, వరంగల్, ములుగుకు మెడికల్ కళాశాలలు ‘కాళేశ్వరం’ టూరిజానికి రూ.1500�
మహిళాబంధు వేడుకల్లో భాగంగా రెండో రోజు సోమవారం ప్రజాప్రతినిధులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందుతున్న మహిళా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా పలుకరించి వారిని ఘనంగా సన్మానిం�
ఆకాశంలో సగమై.. అవనిలో సగమై.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అతివలు మగవారికి దీటుగా రాణిస్తున్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు మోస్తూనే మరోవైపు పాలనలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. చదువులో.. కొలువులో
సంగెం ఎస్సై దుద్దుకూరి హరిత సంగెం, మార్చి 7 : ‘ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ ఉద్యోగంలో చేరాను. సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమే అయినా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నా. కుటుంబ బాధ్యతలు, వృత్తి నిర్వహణ.
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. మహిళా సాధికారతకు కృషి చేస్తుంది. షీటీంలు, సఖీ, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు చ�