ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మెగా జాబ్మేళాకు విశేష స్పందన హనుమకొండ చౌరస్తా, మార్చి 5 : ప్రభుత్వం తరుఫున నిర్వహిస్తున్న జాబ్మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలని మాజీ స్పీకర్,
నర్సంపేటరూరల్/నెక్కొండ/దుగ్గొండి, మార్చి 5: నర్సంపేటలో శనివారం నిర్వహించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సభకు నర్సంపేట మండలంలోని 27 గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భార�
విద్యార్థులు వినియోగించుకోవాలి జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి సంచార గ్రంథాలయ వాహనం ప్రారంభం వరంగల్చౌరస్తా, మార్చి 5: ప్రతి విద్యార్థి జ్ఞానాన్ని సముపార్జించేందుకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడుతాయని
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా ప్రభుత్వం రైతు ఉపకరణాల అద్దె కేంద్రాలు ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)ల మహిళలకు ఆర్థికం గా చేయూతనిస్తున్నది. ఈ క్రమంలో ముందుకొచ్చిన మండల మహిళా సమ�
పరకాల నియోజకవర్గంలో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తే క్రికెట్ జోనల్ అకాడమీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ వరంగల్లోని 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామంలో
గు�
మండలంలోని అన్ని గ్రామాల్లో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్ అధ్యక్షతన వేసవికాల�
బాస్కెట్బాల్ గేమ్పై క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా యువత, అలాగే పిల్లల్లో ఆట పట్ల ఆసక్తి కనిపిస్తోంది. ప్రపంచంలో రెండో ఆటగా ప్రాచుర్యం పొందిన బాస్కెట్బాల్ క్రీడను వరంగల్ క్రీడాకారులు ఇష్టంగా ప్రాక
సంప్రదాయ వ్యవసాయ రంగంలోకి 1958లో ప్రవేశించిన యూరియా.. సేద్యంలో అత్యంత కీలకంగా మారింది. యూరియా లేకుంటే పంట పొలాలకు ప్రాణం లేనట్లే.. యూరియా కోసం గతంలో క్యూలైన్లలో తొక్కిసలాటలు జరిగి పలువురు రైతులు చనిపోయిన ఘట
గ్రామస్థాయి నుంచి టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలోని మూడో వార్డుకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెం�
టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని గురువారం యాకుబ్పురాలోని �
మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం జిల్లాలోని శివాలయాల్లో పలువురు ప్రజాప్రతినిధులు పూజలు చేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి, భక్తమార్కండేయ �
సర్కారు బడులను బాగు చేసుకుంటే భవిష్యత్తు తరాలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు పునాదులు వేసినట్లవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు త�
అగరుబత్తి వెలిగించి.. తాళం వేసి..బయట దైవదర్శనానికి వెళ్లిన యజమాని మంటలు అంటుకుని బట్టలు దగ్ధం రూ.10లక్షల వరకు నష్టం కాశీబుగ్గ, మార్చి 1 : నగరంలోని కాశీబుగ్గ మార్కెట్రోడ్డులో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం జ�
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ గిర్మాజీపేటలోని శివాంజనేయ ఆలయంలో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక పూజలు చేశారు. మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి�