రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తండ్రి గుగులోత్ లింగ్యానాయక్(85) గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. మేడారం జాతర సమీక్షిస్తున్న మంత్రి తండ్రి మరణవార్త తెలియగానే హుటాహుట
ప్రియతమ నేత కేసీఆర్ పుట్టిన రోజును గులాబీ సైన్యం ఘనంగా జరుపుకుంటోంది. ‘మూడు రోజుల వేడుక’లో భాగంగా రెండో రోజు మెగా రక్తదాన శిబిరాలు జోరుగా నిర్వహించి అభిమానం చాటుకొంది. అలాగే పేదలకు అన్నదానం, దవాఖానల్లో
మిర్చి తోటలకు సోకిన తామర పురుగును అరికట్టాలంటే ఆది నుంచి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం శాస్త్రవేత్తలు సునీత, నీలారాణి, విద్యశ్రీ, సుధ రైతులకు సూచించారు. మండలంలోని తిమ్మంప�
ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తే ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్సీ పోచ్చంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా వరంగల్ 19వ డివిజన్ ఓసిటీలోని శ్రీఆంజనేయస్వామి ఆలయం ద
జననేత ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని బుధవారం జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చే�
మనఊరు.. మనబడి కార్యక్రమంలో మొదటి విడుతలో జిల్లాలోని 645 పాఠశాలలకు 223 స్కూళ్లను ఎంపిక చేసినట్లు కలెక్టర్ బీ గోపి తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా బుధవారం మండలంలోని కట్య్రాల జీపీ పరిధిలో ఉన్న కల్యాణలక్ష్మి ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో మె
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గులాబీ సైన్యం సేవా కార్యక్రమాలు జోరుగా నిర్వహించింది. వేడుకలను మూడు రోజులు పండుగ వాతావరణంలో నిర్వహించాలనే పిలుపుమేరకు తొలిరోజు మంగళవారం ఉమ్మడి జిల
మేడారం సమ్మక్క - సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం వరంగల్, నర్సంపేట నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. వరంగల్ నుంచి 390, నర్సంపేట నుంచి 222 బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించా�
టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు మంగళవారం షురువయ్యాయి. కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రా�
దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కొనియాడారు. కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా నర్సంపేట ఏరియ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉర్సులోని ఆర్యసమాజంలో 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి-భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో దేవయాగం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యసమాజ మంత్రి గుడమెల
మేడారం మహాజాతర గడియలు సమీపించాయి. అపురూప ఘట్టం ఆవిష్కృతానికి మరికొన్ని గంటలే మిగిలిఉన్నాయి. వనంబాట పట్టిన భక్తజనం తల్లుల రాక కోసం నిలువెల్లా కన్నులై ఎదురు చూస్తున్నది. ఈ క్రమంలో సమ్మక్క భర్త పగిడిద్దరా�
పలువురు ఇన్స్పెక్టర్ల విదేశీ యాత్రల వ్యవహారంలో పోలీసు శాఖ తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి సహకారంతో గతంలో థాయిలాండ్, బ్యాంకాక్, శ్రీలంకకు వెళ్లిన ఐ�
నల్లబెల్లి ఎన్హెచ్-365 నుంచి దుగ్గొండి మీదుగా గిర్నిబావి వరకు రూ. 15 కోట్ల నిధులతో బీటీ డబుల్రోడ్డు మంజూరైనట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల�