టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు మంగళవారం షురువయ్యాయి. కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రా�
దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కొనియాడారు. కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా నర్సంపేట ఏరియ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉర్సులోని ఆర్యసమాజంలో 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి-భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో దేవయాగం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యసమాజ మంత్రి గుడమెల
మేడారం మహాజాతర గడియలు సమీపించాయి. అపురూప ఘట్టం ఆవిష్కృతానికి మరికొన్ని గంటలే మిగిలిఉన్నాయి. వనంబాట పట్టిన భక్తజనం తల్లుల రాక కోసం నిలువెల్లా కన్నులై ఎదురు చూస్తున్నది. ఈ క్రమంలో సమ్మక్క భర్త పగిడిద్దరా�
పలువురు ఇన్స్పెక్టర్ల విదేశీ యాత్రల వ్యవహారంలో పోలీసు శాఖ తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి సహకారంతో గతంలో థాయిలాండ్, బ్యాంకాక్, శ్రీలంకకు వెళ్లిన ఐ�
నల్లబెల్లి ఎన్హెచ్-365 నుంచి దుగ్గొండి మీదుగా గిర్నిబావి వరకు రూ. 15 కోట్ల నిధులతో బీటీ డబుల్రోడ్డు మంజూరైనట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సంబరాలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్�
వరంగల్ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మేడారం వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో ఆర్టీసీ బస్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివా�
నెక్కొండ వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం శనివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. శనివారం నెక్కొండలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయనకు రాత్రి గుండెపోటు రావడం
పార్టీ కోసం పని చేసే కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా అండగా నిలుస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పట్టణానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త బొంత సంతోష్
భక్తుల ఆరాధ్య దైవంగా విలసిల్లుతున్న ప్రసిద్ధ అన్నారం షరీఫ్ దర్గా ముస్తాబవుతున్నది. ఈ నెల 17 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం సాయంత్రం యాకూబ్ షావళీబాబాకు గంధం సమర్పణ క
గ్రామాలు, పట్టణాల్లో అమలుకు ప్రణాళికలు ఇకపై మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పక్కాగా అమలు మొదటి దశలో అత్యధిక విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో.. ఇప్పటికే స్కూళ్లను గుర్తించే ప్రక్రియ షురూ పనుల పర్యవేక్షణకు మండలా�
ఇటీవల డివిజన్లో వడగండ్లు, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివ�
ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలని జిల్లా పరీక్షల నియంత్రణ అధికారి సృజన్తేజ అన్నారు. శనివారం ఆయన మండలంలోని ఉప్పరపల్లి జడ్పీఎస్ఎస్, అక్కల్చెడ ఎంపీపీఎస్, జీడిగడ్డతండా ఎంపీపీఎస�