ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు జనగామకు రానున్నారు. ఈ నెల 11న జిల్లా సమీకృత భవనాల సముదాయంతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం యశ్వంతాపూర్ వద్ద 50వేల మందితో భారీ బహిరంగ సభ నిర
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని వనరులు ఉన్నా తెలంగాణ ప్రజానీకానికి మళ్లీ నిరాశే మిగిలింది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అపార ఇనుప ఖనిజం విస్తరించి ఉంది.
థియేటర్కు వెళ్లి సినిమా చూసే వారి సంఖ్య తగ్గుతోంది. టెక్నాలజీతో ప్రపంచం అరచేతిలోకి రావడంతో మొబైల్ ఓటీటీదే హవా నడుస్తోంది. దీంతో ఎప్పుడంటే అప్పుడు ఫోన్లోనే చూసుకునే వీలు దొరికింది.
‘ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా.. సామాజికంగా సంపూర్ణ సాధికారత సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగ నిర్మాత బీ ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి దళిత కు�
భార్యాభర్తలది పేద కుటుంబం. భార్యకు పోలియో వచ్చి కాలు పనిచేయదు. భర్త మేస్త్రీ పనిచేస్తాడు. వీరికొక పాప. ఆ చిన్నారికి కూడా పోలియోతోనే పుట్టడం వల్ల కుంగిపోతారు.
దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు అధికారయంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈమేరకు కుటుంబాలను గుర్తించగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరి వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోం�
హనుమకొండ కలెక్టరేట్లో ‘దళితబంధు’ జాతర కొనసాగింది. కమలాపూర్ మండలానికి చెందిన 51మంది లబ్ధిదారులకు రూ.4,86,89,879 విలువగల ఆస్తుల పంపిణీ గురువారం పండుగలా జరిగింది.
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�
కేంద్ర ప్రభుత్వం గిరిజనులను చిన్నచూపు చూస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రథోడ్ అన్నారు. గురువారం ఆమె వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో గిరిజన రెసిడెన్షియల్ కళాశాల, పాఠ
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల ని నర్సంపేట ఎక్సైజ్ సీఐ రాజసమ్మయ్య అన్నారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గురువారం మండలంలోని ముగ్ధుంపురం గ్రామ శివారు జయముఖి ఇంజినీరింగ్�
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులకు సూచించారు. కరీమాబాద్లోని దసరారోడ్డు అభివృద్ధి పనులను గురువారం ఆయన అధికారులతో కలిస
పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు