వ్యవసాయం బావుల మోటర్లకు కేంద్ర ప్రభుత్వం మీటర్లు బిగిస్తే రైతులు ఉచిత కరంటు సౌకర్యం కోల్పోయే ప్రమాదం ఉందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని నర్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేవుడిచ్చిన వరమని కలెక్టర్ గోపి అన్నారు. సంగెం, గీసుగొండ గ్రామాల దళితబంధు లబ్ధిదారులకు బుధవారం సంగెం ఎంపీడీవో కార్యాలయంలో అవగాహన కల్పించారు. ఈ సం�
యువతిపై సామూహిక లైంగిక దాడి చేయడంతో బాధితురా లు ఆత్మహత్యా యత్నం చేయగా, చికిత్స పొందు తూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. మహ బూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఆ�
కురవి, ఫిబ్రవరి 23: రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తండ్రి లింగ్యానాయక్ ఇటీవల మృతి చెందగా, పలువురు ప్రముఖులు బుధ వారం మంత్రిని పరామర్శించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి �
పేదల ఆపద్బాంధవుడిగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఐదుగురికి బుధవారం ఎమ్మెల్యే హనుమకొండలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశా�
సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’, ‘మనబస్తీ - మనబడి’ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈమేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మూడు విడుతల్లో మౌలిక వసతులు కల్పించనుంది. ఆకర్షణీయమైన పాఠశాల భవనం, ఆ
నిట్లో అట్టహాసంగా ప్రారంభమైన వారోత్సవాలు ఆకట్టుకున్న వైజ్ఞానిక, పుస్తక ప్రదర్శనలు ముఖ్య అతిథిగా హాజరైన హెచ్సీయూ వీసీ బీజే రావు నయీంనగర్, ఫిబ్రవరి 22 : వరంగల్ నిట్లో సైన్స్ వీక్ ఫెస్టివల్ అట్టహాస�
గ్రామాల్లో సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. లక్నెపల్లి గ్రామంలో రూ.50 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్�
‘బయ్యారం ఉక్కు- తెలంగాణ హక్కు’ అనే నినాదంతో టీఆర్ఎస్ మరో ఉద్యమానికి సిద్ధమైంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అన్ని వనరులున్నా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవ
ఆమె ఆత్మవిశ్వాసం ముందు అంధత్వం ఓడిపోయింది.. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. గురువుల మార్గనిర్దేశం.. స్నేహితుల సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంది.. కళ్లు లేకున్నా బ్యాంకులో ఉద్యోగం చేస్తూ అందరితో ‘ఔరా’ అనిపిస్తున్
కారణజన్ముడు, అభివృద్ధి సూరీడు, తెలంగాణ ప్రదాత సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గులాబీ శ్రేణుల
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండల కేంద్రంలోని సంగమేశ్వరాలయంలో పూజలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ �
నగరంలోని 18వ డివిజన్ ఓ సిటిలోని ఆంజనేయస్వా మి దేవాలయం వద్ద సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే పటాకులు కాల్చార�