వరంగల్ లక్ష్మీపురంలోని పండ్ల మార్కెట్లో ఆర్టీసీ హనుమకొండ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్ పాయింట్ నుంచి 360 బస్సులను మేడారం జాతరకు నడుపనున్నట్లు డిపో మేనేజర్ మోహన్రావు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు శుక్రవారం ఘనస్వాగతం పలికారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, వేము ల ప్రశాంత్రెడ్డి, జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, �
జనగామ జిల్లాకేంద్రంలో శుక్రవారం జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు జిల్లా నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో జనం కదిలారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేం�
ఆరోగ్య తెలంగాణే తమ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, చీఫ్విప్ దాస్యం, ఎంపీ పసునూరితో కలిసి హనుమకొండ ప్రసూతి వైద్యశాల, వర�
మేడారం మహా జాతర సందర్భంగా తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ గిరిజన కళలు, హస్తకళల బహుమతులతో కూడిన ప్రత్యేక ఆహ్వానాన్ని సిద్ధం చేసింది. ప్రత్యేక గిఫ్ట్ బాక్స్ను తయారు చేసి ఇందు లో కాఫీ టేబుల్ బుక్ , కోయ, గోండ్
ఘనంగా మండమెలిగే పండుగ సమ్మక్క- సారలమ్మ పూజా మందిరాల్లో ప్రత్యేక పూజలు గద్దెలకు అలుకుపూతలు గ్రామ దేవతలకు మొక్కులు గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా ధ్వజ స్తంభాల ఏర్పాటు మహా జాతర ప్రారంభమైనట్లు సంకేతం తాడ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై మంగళవారం రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు ఇ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా బుధవారం నిరసనలు వెల్లువెత్తాయి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణపై మోదీ అక్కసు వెల్లగక్కాడని మండిపడ్డారు. రాష్ట్ర ప�
స్వరాష్ట్రం కోసం ప్రాణాలిచ్చిన అమరులు, ఉద్యమం చేసిన తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. బుధవారం పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే తెలంగాణ ప్రధాని విషం కక్కుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీజేపీ కుట్రలో �
చల్లని తల్లులు సమ్మక్క-సారలమ్మ దీవెనల కోసం భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. బుధవారం మండమెలిగే పండుగ నిర్వహించడంతో వివిధ ప్రాంతాల నుంచి 15 లక్షల మంది తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి,