ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్, వర్ధన్నపేట ఎమ�
‘ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరుగలేదు. దర్వాజలు బంద్ చేసి, ఎలాంటి చర్చలు లేకుండానే నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రాంత నాయకులు మాట్లాడకుండా మైకులు బంద్ చేశారు. పెప్పర్ స్ప్రే దాడులు చేయించి వారి అభిప్రా�
జనగామ కలెక్టరేట్ను అద్భుతంగా తీర్చిదిద్దాలి మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ సీఎం పర్యటనపై సమీక్ష, ఏర్పాట్ల పరిశీలన, సూచనలు పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి జన�
ఆడబిడ్డల పెళ్లిళ్లకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పెద్ది 141 మంది లబ్ధిదారులకు రూ. 1.14 కోట్ల వి
నగరంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఈ నెల 10న వస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు జనగామకు రానున్నారు. ఈ నెల 11న జిల్లా సమీకృత భవనాల సముదాయంతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం యశ్వంతాపూర్ వద్ద 50వేల మందితో భారీ బహిరంగ సభ నిర
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని వనరులు ఉన్నా తెలంగాణ ప్రజానీకానికి మళ్లీ నిరాశే మిగిలింది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అపార ఇనుప ఖనిజం విస్తరించి ఉంది.
థియేటర్కు వెళ్లి సినిమా చూసే వారి సంఖ్య తగ్గుతోంది. టెక్నాలజీతో ప్రపంచం అరచేతిలోకి రావడంతో మొబైల్ ఓటీటీదే హవా నడుస్తోంది. దీంతో ఎప్పుడంటే అప్పుడు ఫోన్లోనే చూసుకునే వీలు దొరికింది.
‘ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా.. సామాజికంగా సంపూర్ణ సాధికారత సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగ నిర్మాత బీ ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి దళిత కు�
భార్యాభర్తలది పేద కుటుంబం. భార్యకు పోలియో వచ్చి కాలు పనిచేయదు. భర్త మేస్త్రీ పనిచేస్తాడు. వీరికొక పాప. ఆ చిన్నారికి కూడా పోలియోతోనే పుట్టడం వల్ల కుంగిపోతారు.
దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు అధికారయంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈమేరకు కుటుంబాలను గుర్తించగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరి వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోం�
హనుమకొండ కలెక్టరేట్లో ‘దళితబంధు’ జాతర కొనసాగింది. కమలాపూర్ మండలానికి చెందిన 51మంది లబ్ధిదారులకు రూ.4,86,89,879 విలువగల ఆస్తుల పంపిణీ గురువారం పండుగలా జరిగింది.