మొదటి, రెండో వేవ్లతో పోలిస్తే తగ్గిన తీవ్ర సాధారణ జలుబుతో సమానమైన వైరస్ ఒమిక్రాన్తో పెద్దగా ముప్పులేదు మారిన ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన విధానం టీకాలతో పెరిగిన రోగనిరోధక శక్తి భరోసానిస్తున్న సర్కార�
పల్లెప్రకృతి వనంలో వ్యాయామ పరికరాలు బిగించాలి గ్రంథాలయాలకు అనువైన స్థలాలను పరిశీలించాలి కలెక్టర్ బీ గోపి మండలంలో పలు అభివృద్ధి పనుల పరిశీలన సంగెం, జనవరి 25 : అర్హులైన వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కల�
ఆర్డీవో మహేందర్జీ ఆయా ప్రభుత్వ కార్యాలయల్లో ప్రతిజ్ఞ చేసిన ఓటర్లు సంగెం, జనవరి 25 : భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కు ఒక వజ్రాయుధమని ఆర్డీవో మహేందర్జీ పేర్కొన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యా�
ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది అనుమానితులు, బాధితులకు ఐసొలేషన్ కిట్లు అందజేత లక్షణాలుంటే టెస్టులు చేసుకోవాలని సూచన నర్సంపేట, జనవరి 25 : జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్స
ఐనవోలు మల్లికార్జునుడికి ఒగ్గు పూజారుల మేలుకొలుపు స్వామి వారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు ఆలయంపై ఎగిరిన కాషాయ జెండా సాయంత్రం నుంచి తరలివస్తున్న భక్తులు.. బోనాలతో మొక్కులు ఐనవోలు, జనవరి 13: మల్లికార్జు�
పంట ఉత్పత్తులకు మస్తు ధర వ్యవసాయ ఉత్పత్తులన్నింటికీ డిమాండ్ మార్కెట్ చరిత్రలో ఈ ఏడాది పత్తి ధర ఆల్టైం రికార్డు మిర్చికి ఎనుమాముల మార్కెట్లో గరిష్ఠ ధర రూ.19 వేలు మార్కెటింగ్ శాఖకు జిల్లాలో టార్గెట్
వేగంగా వైరస్ వ్యాప్తి వారంలోనే ఆరు రెట్లు పెరిగిన కేసులు ఈనెల 6న 64.. 13న167.. జాగ్రత్తలు పాటిస్తేనే మేలు జాతరలు, పండుగ పూట జరభద్రం ముమ్మరంగా వ్యాక్సినేషన్ ఒమిక్రాన్ రూపంలో కరోనా మళ్లీ కోరలు చాస్తున్నది. ఉమ్�
రెండు దశాబ్దాలైనా అమలు చేయరా? ఎరువులపై సబ్సిడీ ఎత్తివేత దారుణం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం రైతుల ఉసురు తీస్తున్నదని మండిపాటు నర్సంపేట, జనవరి 13: స్వామినాథన్ �
బచ్చన్నపేటలో అంబరాన్నంటిన సంబురాలు ట్రాక్టర్లతో తరలివచ్చిన వేలాది మంది రైతులు దుర్గమ్మ ఆలయం నుంచి భారీ ర్యాలీ ఆకట్టుకున్న ఒగ్గుడోలు విన్యాసాలు పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రైతుల అ�
అజాంజాహి మిల్ | వరంగల్ జిల్లా కలెక్టరేట్ కూడా పెండింగ్లో ఉంది. తాజాగా వరంగల్ లోని అజాంజాహి మిల్ స్థలంలో 6.16 ఎకరాలను జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం నిర్మాణం కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జ