దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఎన్సీడీ మెడికల్ కిట్లు బీపీ, షుగర్ బాధితులకు ఉచితంగా అందజేత ఆరోగ్య కేంద్రాల ద్వారా పంపిణీ జిల్లావ్యాప్తంగా 66,622 మంది బాధితులు వరంగల్ చౌరస్తా, నవంబర్ 30: ఆరోగ్య తెలంగాణే లక�
మోదీ సర్కారుకు ప్రణాళిక అంటూ ఏమీ లేదు.. రైతు, దళిత వ్యతిరేక ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాల అమలేది..? ప్రతి పంటనూ కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే విలేకరుల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధ్వజం మీద�
ఆశ్రమ పాఠశాలలపై కలెక్టర్ నజర్ తనిఖీలకు ఆరుగురు ప్రత్యేకాధికారులు పది మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఒకరి వేతనం నిలిపివేత బాధ్యతల నుంచి ఇద్దరు హెచ్ఎంల తొలగింపు? విద్య, వసతులు, మెనూపై ప్రత్యేక దృష�
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పంటల మార్పిడితో భూమికి సారం తీరొక్క సాగుతో రైతులకు మంచి ఆదాయం సోరకాయ సాగులో ఆదర్శంగా మైలారం రైతు తీగజాతి పంటలు లాభాలు కురిపిస్తున్నాయి. బీర, బెండ, సోర, కాకర వంటి పంటలు తక్కు�
ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్కుమార్ తాడ్వాయి, నవంబర్21: ప్రత్యేక గొట్టు, గోత్రాలు, ఆచారాలు కలిగి ఉన్న ఆదివాసీల జాతరలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆదివాసీ యుతపై ఉంద�
కొవిడ్ సమయంలో భరోసానిచ్చిన సింగరేణి యాజమాన్యం ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లు n కార్పొరేట్ దవాఖానల్లో మెరుగైన వైద్యం మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా, ఒకరికి ఉద్యోగం రూ.71 కోట్లతో కరోనా నివారణ �
పదో తరగతి విద్యార్థులు హాజరయ్యేలా టీచర్లు చూడాలి మెనూ ప్రకారం భోజనం అందించాలి ప్రభుత్వ సహాయ పరీక్షల నియంత్రణ జిల్లా అధికారి ఉండ్రాతి సృజన్తేజ చెన్నారావుపేట, నవంబర్ 16: ప్రతి పాఠశాలలో డిసెంబర్16వ తేదీ వ
వ్యాక్సినేషన్ వేగవంతానికి చర్యలు జిల్లాలో 75 శాతం పూర్తి 291 గ్రామాల్లో సంపూర్ణం డీఎంహెచ్వో వెంకటరమణ ఖానాపురం, నవంబర్ 16: జిల్లావ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక యాక
కొనుగోలు చేస్తున్న పట్టణ ప్రజలు సొంతూళ్లలో ఆస్తులు ఉండాలని భావన కరోనా, వరదల నేపథ్యంలో మారిన ఆలోచన కొత్త జిల్లాల ఏర్పాటుతోభూములకు భారీగా ధరలు నాడు లక్ష ఉంటే..నేడు రూ. మూడు కోట్ల పైనే.. నర్సంపేట, నవంబర్ 16: సి�
మార్కెట్లో ఆరుతడి పంటల రేట్లపై పెరిగిన ఆసక్తి ఇప్పటికే పలు పంటలకు మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం వాటిలో కొన్నింటికి ప్రస్తుతం ‘మద్దతు’కు మించి పలుకుతున్న రేటు విస్తృతంగా ప్రచారం చేస్తున్న వ్యవసాయశాఖ �
ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి ఎమ్మెల్సీ నామినేషన్లు వేసిన కడియం, బండా, తక్కళ్లపల్లి పెద్దల సభలో ఓరుగల్లుకు పెద్దపీట వరంగల్పై మరోసారి అభిమానం చాటుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండోసారి ఎమ్మెల్సీ�
నర్సంపేట, నవంబర్15 : నర్సంపేటలోని అయ్యప్ప దేవాలయంలో 21వ మండల పూజలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి డిసెంబర్ 27 వరకు ఆలయం అయ్యప్పస్వాముల భజనతో మార్మోగనుంది. ఆలయ కమిటీ చైర్మన్ శింగిరి�
బల్దియా గ్రీవెన్స్లో ప్రజల వినతులు వినతులు స్వీకరించిన కమిషనర్ ప్రావీణ్య వరంగల్, నవంబర్ 15: కాలనీల్లో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే మౌలిక వసతులు కల్పించాలని, సమస్యలను పరిష్కరించాలని పలు �
రాష్ర్టానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి మహేంద్రసింగ్ త్యాగి ముగిసిన 30వ సీనియర్ సౌత్ జోన్ జాతీయస్థాయి పోటీలు విజేతలుగా నిలిచిన కేరళ(మెన్స్), కర్ణాటక(ఉ
లైవ్ లొకేషన్తో వివరాల నమోదు తప్పనిసరి కార్యదర్శులు, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు ఉన్నతాధికారుల తనిఖీ సమాచారం సైతం అప్లోడ్ జీపీల్లో వేగంగా పూర్తికానున్న పనులు భూపాలపల్లి రూరల్, నవంబర్ 14 :గ్రా