జనగామ, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు శుక్రవారం ఘనస్వాగతం పలికారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, వేము ల ప్రశాంత్రెడ్డి, జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, చీఫ్ విప్ వినయ్భాస్కర్ సీం కేసీఆర్కు పుష్పగుచ్ఛాలు అందించి జిల్లాకు స్వాగతించారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్,మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జడ్పీ చైర్మన్లు పాగాల సంపత్రెడ్డి, సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, మాజీ ఎంపీలు అజ్మీరా సీతారాంనాయక్, బూర నర్సయ్య గౌడ్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, 3వ వార్డు కౌన్సిలర్ పగిడిపాటి సుధ, ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతిరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, అదనపు కలెక్టర్లు ఏ భాస్కర్రావు, అబ్దుల్హమీద్ తదితరులు కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందించారు.