నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాదన్నపేట చెరువులో 2.20 లక్షల ఉచిత రొయ్యపిల్లల విడుదల రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సు
మిశ్రమ పంటలతోనే అధిక ఆదాయం అన్ని రకాలకు ఉమ్మడి జిల్లా నేలలు అనుకూలం పంటల మార్పిడితో భూమికి, రైతుకు మేలు కూరగాయలకు మంచి డిమాండ్ వరికి బదులు పప్పులు, నూనె గింజల సాగుకు సర్కారు ప్రోత్సాహం మార్కెట్లో డిమా�
కొత్తగా మంజూరైనవి ఏడు.. గౌడ్లు, ఎస్సీలు, ఎస్టీలకు 22 వైన్షాపులు మొత్తం దుకాణాలకు ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 18 వరకు తుది గడువు 20వ తేదీన లాటరీ పద్ధతిన కేటాయింపు ఒక్కో షాపునకు ఎన్ని అర్జీలైనా అందజేసే �
డ్యూటీకి డుమ్మా కొట్టొద్దు విధులకు ఎగనామం పెడుతున్న పలువురు కార్మికులు వ్యసనాలకు అలవాటుపడి తరచూ గైర్హాజరు అధికారులు కౌన్సెలింగ్ ఇస్తున్నా మారని తీరు కుటుంబాల్లో ఆర్థిక కష్టాలు సింగరేణిలో ఉద్యోగం ఓ �
కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను నిలిపివేయాలి బీజేపీకి కర్షకుల గోస తాకుతుంది సినిమాలో సీఎం కేసీఆర్ పథకాలు చూపించిన నారాయణమూర్తి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కృష్ణకాలనీ, నవంబర్ 3 : ప్రముఖ �
అకాలవర్షంతో ఆగమైన రైతులు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వర్షం జనగామ జిల్లాలో తడిసిముద్దయిన ధాన్యపు రాశులు జలమయమైన లోతట్టు ప్రాంతాలు అల్పపీడన ప్రభావంతో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్కడక్కడ వర్
ప్రజలకు చేరువవుతున్న తపాలా శాఖ బ్యాంకులతో సమానంగా సేవలు అవగాహన కల్పిస్తున్న ఆ శాఖ సిబ్బంది పెద్దవంగర, నవంబర్ 02 : దేశంలో తపాలాశాఖ రోజురోజుకూ తన సేవలను విస్తరిస్తున్నది. ఒకప్పుడు కేవలం ఉత్తరాల బట్వాడ, మని�
అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా న్యాయ సేవా సంస్థల కృషి తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రేణుక అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా న్యాయ సేవా సంస్థల కృషి తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ �
రూ.13.96 కోట్ల పనులకు కౌన్సిల్ ఆమోదం రూ.4.13 కోట్ల చెల్లింపులకు ఓకే ఔట్ సోర్సింగ్ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంపు రూ.90 కోట్ల రుణ సమీకరణకు గ్రీన్సిగ్నల్ మిషన్ భగీరథ పనుల నత్తనడకపై సభ్యుల ఆగ్రహం సైకిల్పై �
పీడీఎస్ బియ్యం పట్టివేత | జిల్లాలోని గీసుగొండ మండలం ధర్మారం శివారులోని పద్మావతి రైస్ మిల్లులో టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం తనిఖీలు చేట్టారు. ఈ తనిఖీల్లో రూ. 2.30 లక్షల విలువ గల సుమారు వంద క్వింటాళ్ల పీడీ�
వరంగల్ జిల్లా చాపలబండలో నాలుగు గొర్రెలు మృత్యువాత నిర్ధారించిన పశువైద్యాధికారులు.. జాగ్రత్తలు తప్పనిసరి దుగ్గొండి, అక్టోబర్ 26: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని చాపలబండ గ్రామంలో ‘ఆంత్రాక్స్’ కలక�
Anthrax | దుగ్గొండి మండలం చాపలబండలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. చాపలబండలో ఇప్పటి వరకు నాలుగు గొర్రెలు మృతి చెందాయి. వ్యాధి లక్షణాలున్న గొర్రెలను ఊరికి దూరంగా ఉంచాలని యజమానుల�
అన్నదాతలకు అండగా అఖిలపక్షాల కదం కొత్త వ్యవసాయ చట్టాలు వద్దని గళమెత్తిన రాజకీయ పార్టీలు ఎస్కేఎం పిలుపు మేరకు భారత్ బంద్ విజయవంతం వర్షం కారణంగా పలుచోట్ల పాక్షికం ప్రభుత్వ కార్యాలయాలు, విద్య, వ్యాపార స�