మార్కెట్లో ఆరుతడి పంటల రేట్లపై పెరిగిన ఆసక్తి ఇప్పటికే పలు పంటలకు మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం వాటిలో కొన్నింటికి ప్రస్తుతం ‘మద్దతు’కు మించి పలుకుతున్న రేటు విస్తృతంగా ప్రచారం చేస్తున్న వ్యవసాయశాఖ �
ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి ఎమ్మెల్సీ నామినేషన్లు వేసిన కడియం, బండా, తక్కళ్లపల్లి పెద్దల సభలో ఓరుగల్లుకు పెద్దపీట వరంగల్పై మరోసారి అభిమానం చాటుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండోసారి ఎమ్మెల్సీ�
నర్సంపేట, నవంబర్15 : నర్సంపేటలోని అయ్యప్ప దేవాలయంలో 21వ మండల పూజలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి డిసెంబర్ 27 వరకు ఆలయం అయ్యప్పస్వాముల భజనతో మార్మోగనుంది. ఆలయ కమిటీ చైర్మన్ శింగిరి�
బల్దియా గ్రీవెన్స్లో ప్రజల వినతులు వినతులు స్వీకరించిన కమిషనర్ ప్రావీణ్య వరంగల్, నవంబర్ 15: కాలనీల్లో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే మౌలిక వసతులు కల్పించాలని, సమస్యలను పరిష్కరించాలని పలు �
రాష్ర్టానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి మహేంద్రసింగ్ త్యాగి ముగిసిన 30వ సీనియర్ సౌత్ జోన్ జాతీయస్థాయి పోటీలు విజేతలుగా నిలిచిన కేరళ(మెన్స్), కర్ణాటక(ఉ
లైవ్ లొకేషన్తో వివరాల నమోదు తప్పనిసరి కార్యదర్శులు, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు ఉన్నతాధికారుల తనిఖీ సమాచారం సైతం అప్లోడ్ జీపీల్లో వేగంగా పూర్తికానున్న పనులు భూపాలపల్లి రూరల్, నవంబర్ 14 :గ్రా
ప్రతి టీఏ మూడు ఫొటోలు తీయాలి అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే సర్కారు లక్ష్యం క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పనులు జిల్లాలో పకడ్బందీగా అమలు బచ్చన్నపేట, నవంబర్ 14 : గ్రామాల్లో అభివృద్ధి పనులతోపాటు కూలీలకు ఉపాధి �
నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి రైతన్న సినిమాను వీక్షించిన పెద్ది నర్సంపేట, నవంబర్ 14: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం ఉద్యమించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి �
కార్యకర్తల వెన్నంటే టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న వారికి రూ. 2 లక్షల బీమా సౌకర్యం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ వర్ధన్నపేట, నవంబర్ 14: పార్టీ కోసం పని చేసే కార్యకర్తలు, వారి కుటుంబాలకు టీఆర్ఎస్ అండగా ఉంటు
సంగెం, నవంబర్ 14: అనాథ పిల్లలకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్య పడొద్దని జిల్లా బాలల సంరక్షణ అధికారులు ధైర్యం చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఇద్దరు పిల్లలు దిక్కుతోచన
యాసంగికి అందుబాటులో విత్తనాలు పంట మార్పిడిపై విస్తృత ప్రచారం దాదాపు 1.18లక్షల ఎకరాల్లో పత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళిక శనగ, పెసర, వేరుశనగ, మినుము,కందులు, రాగి, జొన్న,పొద్దుతిరుగుడు సీడ్స్ రెడీ ఊరూరా రైతులక
నిట్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి నర్సంపేట, నవంబర్ 14: సమాజంలో మూఢనమ్మకాలను పారద్రోలాలని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర నాయకులు, నిట్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలోని జేవీవీ వరంగల�
చెన్నారావుపేట, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎంటర్ ప్రెన్యూర్ (వ్యాపారవేత్త) పరీక్షల్లో గిరిజన విద్యార్థిని బానోతు పల్లవి ప్రతిభ కనబరిచి ఎంపికైంద�
జిల్లాలో వృద్ధాప్య పింఛన్ కోసం వెల్లువలా దరఖాస్తులు అక్టోబర్ 31తో ముగిసిన స్వీకరణ గడువు త్వరలో పరిశీలనకు అధికారుల కసరత్తు జిల్లాలో వృద్ధాప్య పింఛన్ కోసం అర్జీలు వెల్లువలా వచ్చాయి. అర్హత వయసును ప్రభు�
నగరానికి రానున్న అంతర్జాతీయ కంపెనీలు బలోపేతం కానున్న మార్కెట్ వ్యవస్థ పట్టణాలుగా మారనున్న శివారు గ్రామాలు ఓఆర్ఆర్ చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్ వేలాది మందికి ఉపాధి అవకాశాలు వరంగల్, నవంబర్ 13: చార�