అజాంజాహి మిల్ | వరంగల్ జిల్లా కలెక్టరేట్ కూడా పెండింగ్లో ఉంది. తాజాగా వరంగల్ లోని అజాంజాహి మిల్ స్థలంలో 6.16 ఎకరాలను జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం నిర్మాణం కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జ
చుట్టూ గుట్టలు.. మధ్యలో రాళ్లతో రాక్గార్డెన్ ఏర్పాటు సిటీ పార్కులను తలపిస్తున్న వీఎస్ఆర్నగర్ ప్రకృతి వనం ఆహ్లాదం పంచుతున్న ప్రకృతి వనం పరిసరాలు బచ్చన్నపేట, డిసెంబర్2: పల్లె పార్కు చూడముచ్చటగా ఉంద�
ప్రత్యామ్నాయం చూసుకుంటున్న రైతులు వ్యవసాయ శాఖ సూచలకనుగుణంగా పంటలు యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం తేల్చి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహ�
ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టిన కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్రావు అభినందించిన మండలి ప్రొటెం చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు వరంగల్, డిసెంబరు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల�
వడ్ల కొనుగోళ్లపై బీజేపీ తొండాట.. ఢిల్లీ, గల్లీ నేతల తలోమాట ధాన్యం కొనుగోలుపై స్పష్టతనివ్వని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మీద బురదజల్లుతున్న స్థానిక కమలం నేతలు రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ప్రభుత్వం వద�
రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించాలి ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య గోవిందరావుపేట, డిసెంబర్ 2 : రైతులు ప్రత్యామ్నా య పంట కింద అయిల్పామ్ను సాగు చేసి తక్కువ �
చేసిన పనులు పదికాలాల పాటు ఉండాలి జాతర అభివృద్ధి పనుల్లో నాణ్యత లేకుంటే కఠిన చర్యలు గడువులోగా పూర్తి చేయండి భక్తుల సేవనే తల్లుల సేవగా భావించాలి ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లుండాలి జాతరకు అధిక నిధులిస్తున్న
కార్మికుల ఉద్యోగ భద్రత, హక్కుల కోసం సమ్మె వేలం నిర్ణయం వెనక్కి తీసుకునేదాకా ఊరుకోం 9,10,11వ తేదీల్లో 72 గంటల పాటు పోరాటం కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలి ఆర్కే-6గనిపై కార్మిక సంఘాల పిలుపు అన్ని ఏరియాల గనులప�
జడ్పీటీసీ గొర్రె సాగర్ చిట్యాల, డిసెంబర్ 1: రైతులు దళారులను నమ్మి మోస పోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని జడ్పీటీసీ గొర్రె సాగర్ అన్నారు. పీఏసీఎస్ చైర్మన్ �
గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలి ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు జమయ్యేలా చూడాలి కలెక్టర్ బీ గోపి పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల
ఉత్సాహంగా పాల్గొన్న ముదిరాజ్కులస్తులు నాలుగు రోజులపాటు జరుగనున్న ఉత్సవాలు నీటి బిందెలతో తరలిన ఇంటి పెద్ద వర్ధన్నపేట, నవంబర్ 30 : ముదిరాజ్ల ఆరాధ్య దైవమైన రేణుకా ఎల్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవా�