వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�
కేంద్ర ప్రభుత్వం గిరిజనులను చిన్నచూపు చూస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రథోడ్ అన్నారు. గురువారం ఆమె వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో గిరిజన రెసిడెన్షియల్ కళాశాల, పాఠ
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల ని నర్సంపేట ఎక్సైజ్ సీఐ రాజసమ్మయ్య అన్నారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గురువారం మండలంలోని ముగ్ధుంపురం గ్రామ శివారు జయముఖి ఇంజినీరింగ్�
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులకు సూచించారు. కరీమాబాద్లోని దసరారోడ్డు అభివృద్ధి పనులను గురువారం ఆయన అధికారులతో కలిస
పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు
గౌరవంగా బతుకాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం రైతుబీమా పథకంతో ధీమా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి 58 మందికి రూ. 2.90 కోట్ల రైతుబీమా చెక్కుల పంపిణీ హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు నర్సంపేట, జనవరి 30: ముఖ్యమంత్రి �
వనదేవతల దర్శనానికి భారీగా జనం కిక్కిరిసిన గద్దెలు, మేడారం పరిసరాలు గిరిజన సంప్రదాయం ప్రకారం మొక్కులు వనదేవతలదర్శనానికి భారీగా జనం కిక్కిరిసిన గద్దెలు, మేడారం పరిసరాలు గిరిజన సంప్రదాయం ప్రకారం మొక్కుల�
మంగపేట మండలం తిమ్మంపేట వద్ద భారీగా గంజాయి పట్టివేత వివరాలు వెల్లడించిన ములుగు ఎస్పీ సంగ్రాం సింగ్ జీ పాటిల్ మంగపేట మండలం తిమ్మంపేట వద్ద భారీగా గంజాయి పట్టివేత వివరాలు వెల్లడించిన ములుగు ఎస్పీ సంగ్రా�
నిరాడంబరంగా గణతంత్ర వేడుకలు ఊరూరా రెపరెపలాడిన జాతీయ పతాకం కొవిడ్ నిబంధనలతో కార్యక్రమాలు నమస్తే నెట్వర్క్: వర్ధన్నపేట మండలంలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వర్ధన్నపేటలోని క్యాంపు కార్యాలయంలో ఎమ�
మొదటి, రెండో వేవ్లతో పోలిస్తే తగ్గిన తీవ్ర సాధారణ జలుబుతో సమానమైన వైరస్ ఒమిక్రాన్తో పెద్దగా ముప్పులేదు మారిన ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన విధానం టీకాలతో పెరిగిన రోగనిరోధక శక్తి భరోసానిస్తున్న సర్కార�
పల్లెప్రకృతి వనంలో వ్యాయామ పరికరాలు బిగించాలి గ్రంథాలయాలకు అనువైన స్థలాలను పరిశీలించాలి కలెక్టర్ బీ గోపి మండలంలో పలు అభివృద్ధి పనుల పరిశీలన సంగెం, జనవరి 25 : అర్హులైన వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కల�
ఆర్డీవో మహేందర్జీ ఆయా ప్రభుత్వ కార్యాలయల్లో ప్రతిజ్ఞ చేసిన ఓటర్లు సంగెం, జనవరి 25 : భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కు ఒక వజ్రాయుధమని ఆర్డీవో మహేందర్జీ పేర్కొన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యా�