సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండల కేంద్రంలోని సంగమేశ్వరాలయంలో పూజలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ �
నగరంలోని 18వ డివిజన్ ఓ సిటిలోని ఆంజనేయస్వా మి దేవాలయం వద్ద సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే పటాకులు కాల్చార�
బంగారు తెలంగాణ సాధకుడు సీఎం కేసీఆర్ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం నర్సంపేటలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా మున్సిపాలిటీలో కేక్ కట్ చేసి కార్మికులకు దుస్తులు పంపిణీ �
వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్ధన్నపేట మండలంలోని ఆకేరువాగు ఒడ్డున ఉన్న రాజరాజేశ్వరాలయం
జననేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్లు కట్చే�
వరంగల్లోని లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో ఏర్పాటు చేసిన బస్సు పాయింట్ నుంచి ఐదు రోజుల్లో 650 బస్సు ట్రిప్పుల ద్వారా 30 వేల మంది భక్తులను ప్రయాణికులను మేడారం జాతరకు చేరవేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపార�
రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తండ్రి గుగులోత్ లింగ్యానాయక్(85) గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. మేడారం జాతర సమీక్షిస్తున్న మంత్రి తండ్రి మరణవార్త తెలియగానే హుటాహుట
ప్రియతమ నేత కేసీఆర్ పుట్టిన రోజును గులాబీ సైన్యం ఘనంగా జరుపుకుంటోంది. ‘మూడు రోజుల వేడుక’లో భాగంగా రెండో రోజు మెగా రక్తదాన శిబిరాలు జోరుగా నిర్వహించి అభిమానం చాటుకొంది. అలాగే పేదలకు అన్నదానం, దవాఖానల్లో
మిర్చి తోటలకు సోకిన తామర పురుగును అరికట్టాలంటే ఆది నుంచి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం శాస్త్రవేత్తలు సునీత, నీలారాణి, విద్యశ్రీ, సుధ రైతులకు సూచించారు. మండలంలోని తిమ్మంప�
ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తే ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్సీ పోచ్చంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా వరంగల్ 19వ డివిజన్ ఓసిటీలోని శ్రీఆంజనేయస్వామి ఆలయం ద
జననేత ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని బుధవారం జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చే�
మనఊరు.. మనబడి కార్యక్రమంలో మొదటి విడుతలో జిల్లాలోని 645 పాఠశాలలకు 223 స్కూళ్లను ఎంపిక చేసినట్లు కలెక్టర్ బీ గోపి తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా బుధవారం మండలంలోని కట్య్రాల జీపీ పరిధిలో ఉన్న కల్యాణలక్ష్మి ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో మె
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గులాబీ సైన్యం సేవా కార్యక్రమాలు జోరుగా నిర్వహించింది. వేడుకలను మూడు రోజులు పండుగ వాతావరణంలో నిర్వహించాలనే పిలుపుమేరకు తొలిరోజు మంగళవారం ఉమ్మడి జిల
మేడారం సమ్మక్క - సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం వరంగల్, నర్సంపేట నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. వరంగల్ నుంచి 390, నర్సంపేట నుంచి 222 బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించా�