టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సంబరాలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్�
వరంగల్ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మేడారం వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో ఆర్టీసీ బస్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివా�
నెక్కొండ వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం శనివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. శనివారం నెక్కొండలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయనకు రాత్రి గుండెపోటు రావడం
పార్టీ కోసం పని చేసే కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా అండగా నిలుస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పట్టణానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త బొంత సంతోష్
భక్తుల ఆరాధ్య దైవంగా విలసిల్లుతున్న ప్రసిద్ధ అన్నారం షరీఫ్ దర్గా ముస్తాబవుతున్నది. ఈ నెల 17 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం సాయంత్రం యాకూబ్ షావళీబాబాకు గంధం సమర్పణ క
గ్రామాలు, పట్టణాల్లో అమలుకు ప్రణాళికలు ఇకపై మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పక్కాగా అమలు మొదటి దశలో అత్యధిక విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో.. ఇప్పటికే స్కూళ్లను గుర్తించే ప్రక్రియ షురూ పనుల పర్యవేక్షణకు మండలా�
ఇటీవల డివిజన్లో వడగండ్లు, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివ�
ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలని జిల్లా పరీక్షల నియంత్రణ అధికారి సృజన్తేజ అన్నారు. శనివారం ఆయన మండలంలోని ఉప్పరపల్లి జడ్పీఎస్ఎస్, అక్కల్చెడ ఎంపీపీఎస్, జీడిగడ్డతండా ఎంపీపీఎస�
వరంగల్ లక్ష్మీపురంలోని పండ్ల మార్కెట్లో ఆర్టీసీ హనుమకొండ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్ పాయింట్ నుంచి 360 బస్సులను మేడారం జాతరకు నడుపనున్నట్లు డిపో మేనేజర్ మోహన్రావు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు శుక్రవారం ఘనస్వాగతం పలికారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, వేము ల ప్రశాంత్రెడ్డి, జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, �
జనగామ జిల్లాకేంద్రంలో శుక్రవారం జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు జిల్లా నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో జనం కదిలారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేం�
ఆరోగ్య తెలంగాణే తమ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, చీఫ్విప్ దాస్యం, ఎంపీ పసునూరితో కలిసి హనుమకొండ ప్రసూతి వైద్యశాల, వర�