పేదల ఆపద్బాంధవుడిగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఐదుగురికి బుధవారం ఎమ్మెల్యే హనుమకొండలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశా�
సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’, ‘మనబస్తీ - మనబడి’ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈమేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మూడు విడుతల్లో మౌలిక వసతులు కల్పించనుంది. ఆకర్షణీయమైన పాఠశాల భవనం, ఆ
నిట్లో అట్టహాసంగా ప్రారంభమైన వారోత్సవాలు ఆకట్టుకున్న వైజ్ఞానిక, పుస్తక ప్రదర్శనలు ముఖ్య అతిథిగా హాజరైన హెచ్సీయూ వీసీ బీజే రావు నయీంనగర్, ఫిబ్రవరి 22 : వరంగల్ నిట్లో సైన్స్ వీక్ ఫెస్టివల్ అట్టహాస�
గ్రామాల్లో సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. లక్నెపల్లి గ్రామంలో రూ.50 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్�
‘బయ్యారం ఉక్కు- తెలంగాణ హక్కు’ అనే నినాదంతో టీఆర్ఎస్ మరో ఉద్యమానికి సిద్ధమైంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అన్ని వనరులున్నా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవ
ఆమె ఆత్మవిశ్వాసం ముందు అంధత్వం ఓడిపోయింది.. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. గురువుల మార్గనిర్దేశం.. స్నేహితుల సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంది.. కళ్లు లేకున్నా బ్యాంకులో ఉద్యోగం చేస్తూ అందరితో ‘ఔరా’ అనిపిస్తున్
కారణజన్ముడు, అభివృద్ధి సూరీడు, తెలంగాణ ప్రదాత సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గులాబీ శ్రేణుల
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండల కేంద్రంలోని సంగమేశ్వరాలయంలో పూజలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ �
నగరంలోని 18వ డివిజన్ ఓ సిటిలోని ఆంజనేయస్వా మి దేవాలయం వద్ద సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే పటాకులు కాల్చార�
బంగారు తెలంగాణ సాధకుడు సీఎం కేసీఆర్ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం నర్సంపేటలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా మున్సిపాలిటీలో కేక్ కట్ చేసి కార్మికులకు దుస్తులు పంపిణీ �
వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్ధన్నపేట మండలంలోని ఆకేరువాగు ఒడ్డున ఉన్న రాజరాజేశ్వరాలయం
జననేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్లు కట్చే�
వరంగల్లోని లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో ఏర్పాటు చేసిన బస్సు పాయింట్ నుంచి ఐదు రోజుల్లో 650 బస్సు ట్రిప్పుల ద్వారా 30 వేల మంది భక్తులను ప్రయాణికులను మేడారం జాతరకు చేరవేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపార�