అన్ని ప్రభుత్వ బడుల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు : కలెక్టర్ గోపి హైదరాబాద్ నుంచి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్ మీటింగ్ కరీమాబాద్, మార్చి 14 : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే �
ఒకరిని కాపాడబోయి ఒకరు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన దుగ్గొండి మండలం రంగాపురం గ్రామ శివారు రాళ్లకుంట చెరువులో ఆదివారం జరిగింది.
పీఎం స్వానిధి పథకం అమలులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందువరుసలో ఉంది. ఇందులో భాగంగా వీధి వ్యాపారులకు రుణాలు, ఇతర పథకాలు అందించడంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణ
ప్రధాని మోదీ దేశానికి పట్టిన పీడ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షాపతి అని ఆయన పేర్కొన్నారు.
సొంతూరుకు చేరుకున్న పార్థివదేహం నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో ఏర్పాట్లు పూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే పెద్ది నర్సంపేట రూరల్, మార్చి 13 : ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి అంత్యక్రి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కాశీబుగ్గలో తెలంగాణ జాగృతి వరంగల్ తూర్పు ఇన్చార్జి పెండ్యాల సోనీబాబు, మరి చందర్ ఆధ్వర్యంలో నిర్వహిం
తొలితెలుగు కవయిత్రి మొల్ల జయంతి వేడుకలలు ఆదివారం జరిగాయి. వర్ధన్నపేట మండలకేంద్రంలో కుమ్మరి కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘం నాయకులు నాంపెల్లి వెంకన్న,
మట్టి మనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాలను ఇతివృత్తాలుగా చేసుకొని ఆయన రచించిన అనేక గేయాలు ఎందరి గుండెలనో తట్టాయి. సినీ రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి సుమారు పన్నెండేళ్ల ప్రస్థానంలో వెయ్యికి పైగా రాసిన �
ఇన్నాళ్లు మూసి ఉన్న కోచింగ్ సెంటర్లు ‘ఉద్యోగ ప్రకటన’తో మళ్లీ తెరుచుకున్నాయి. కొలువులపై కొండంత ఆశ, ఆత్మవిశ్వాసంతో శిక్షణ కోసం వచ్చి చేరుతున్న యువతతో కేంద్రాలు కళకళలాడుతున్నాయి.
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు.ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి.
సీసీరోడ్లతో మారుతున్న రూపురేఖలు తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ నర్సంపేటరూరల్/రాయపర్తి, మార్చి 12: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో గ్ర�
నేత మగ్గాలు, దర్రీస్ పరిశీలన కొత్తవాడను సందర్శించిన కర్నాటక విద్యార్థులు పోచమ్మమైదాన్, మార్చి 12: చేనేత ఉత్పత్తులకు నిలయమైన కొత్తవాడను కర్నాటకు రాష్ర్టానికి చెందిన పలువురు విద్యార్థులు శనివారం సందర్�