ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ ప్రతి ఇంటికీ నల్లా బిగించాలి లీకేజీలను సమూలంగా అరికట్టాలి సమీక్షలో మేయర్ గుండు సుధారాణి వరంగల్, మార్చి 25: వేసవిలో నగరంలో రోజూ తాగునీరు సరఫరా చేయాలని మేయర్ గు�
గిరిజన, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘనంగా చంద్రకళ-చందర్ వివాహ రిసెప్షన్ వధూవరులకు దుస్తులు అందజేసిన మంత్రి నర్సంపేట, మార్చి 25 : కల్యాణలక్ష్మి పథకం రూపకల్పనకు కల్పనే ప్రేరణ అయిందని, ర�
వరంగల్ చౌరస్తా, మార్చి 25: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించ తలపెట్టిన రెండు రోజుల సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని టీఆర్ఎస్కేవీ విభాగం అధ్యక్షుడు భోగ�
రాష్ట్రంలోని రైతులు పండించే రెండు పంటల వడ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్తో దశలవారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉద్యమ కార్యచరణ రూపొందించుకోవాలని టీఆర్ఎస్ అధిన�
వడ్లు కొనేదాకా కొట్లాడుతాం.. ధాన్యం కోనుగోళ్లపై ఢిల్లీలోనే తేల్చుకుంటాం బీజేపీ నాయకులు డ్రామాలు ఆపాలి విభజన హామీలు అమలు చేయాలి పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ పోరు సన్నాహక సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి ద
జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు వంట గ్యాస్ ధర పెంపు తగదు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కేంద్ర ప్
దళితబంధు పథకం ద్వారా ఎంచుకున్న యూనిట్లలో లాభాలు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. గురువారం వరంగల్ కలెక్టరేట్లో దళిత బంధు గ్రౌండింగ్ కమిటీ, అలాగే జిల్లా పరిషత్లో ట్రాన�
మనోళ్లిద్దరిని కార్పొరేషన్ చైర్మన్ పదవులు వరించాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మూడు కార్పొరేషన్లకు అధ్యక్షులను నియమించగా వీటిలో రెండు పదవులు వరంగల్ జిల్లాకు దక్కాయి.. తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, �
4వ బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి కొనసాగుతున్న వాలీబాల్, క్రికెట్, బాస్కెట్బాల్ పోటీలు కరీమాబాద్, మార్చి 23 : ఆటలతో ఒత్తిడిని అధిగమించొచ్చని 4వ బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి అన్న
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమ నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకులు సన్నద్ధం అవుతున్నారు. ఏటా రైతులు పండించే రెండు పంటల వడ్లను కొనాలనే డిమాండ్తో పోరాడేందుక�