ధాన్యంపై ధైర్యమిచ్చిన సీఎం యాసంగి వడ్లపై రైతులకు అభయం గింజ కూడా పోకుండా కొంటామని భరోసా తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచన మద్దతు ధర రూ.1960 చెల్లిస్తామని స్పష్టం రైతుబాంధవుడికి కర్షక నీరాజనం సీఎం కేసీఆర్ చిత
రేపు దళితబంధు యూనిట్ల పంపిణీ రూ.30.30 కోట్లతో 303 మంజూరు ఒక్కో లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షల జమ కోరిన యూనిట్లను కొనే పనిలో అధికారులు అంబేద్కర్ జయంతి రోజున పంపిణీ హాజరు కానున్న మంత్రి ఎర్రబెల్లి, స్థానిక �
నేటి నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం భక్తుల కోసం సకల సౌకర్యాలు సిద్ధం అందుబాటులో తాగునీరు, వైద్య సేవలు వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు ఏర్పాటు పుష్కరఘాట్ వరకు ఉచితంగా మినీ బస్సు ప్రయాణం పార్కింగ్ కోసం
రూ.15 కోట్లతో అంచనాలు కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టి వరంగల్, ఏప్రిల్ 12 : ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య చేపట్టిన నగర బాట ఫలితాలు కాలనీల్లో కనిపించనున్నా�
డీఎంహెచ్వో వెంకటరమణ గిర్మాజీపేట, ఏప్రిల్ 12: గర్భిణులకు నార్మల్ డెలివరీలే మేలు అని, శస్త్రచికిత్సలు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కాజీపేట వెంకటరమణ అన్నారు. ఆయన మంగళవారం ప్రసవాలపై ఓరియంటేషన్, శస్త్ర
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి వరంగల్ చౌరస్తాలో వడ్ల కుప్పకు నిప్పంటించి నిరసన ఎర్రబెల్లి యువసేన ఆధ్వర్యంలో ఆందోళన గిర్మాజీపేట, ఏప్రిల్ 11: తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయక�
గ్రేటర్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు 1.50 కోట్ల రూపాయలతో సత్వర పనులు డివిజన్లలో అద్దె ట్యాంకర్ల వినియోగం పాతకాలం నాటి వాల్వ్ల తొలగింపు లీకేజీలు, బోర్ల మరమ్మతులపై జీడబ్ల్యూఎంసీ దృష్టి గ్రేటర్ వరం�
ఏర్పాట్లు పూర్తి చేసినఅధికారులు పరిశీలించిన నాయకులు శాయంపేట, ఏప్రిల్ 9: మండల కేంద్రంలోని మత్స్యగిరి ఆలయం వద్ద రాములోరి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ సామ�
వరంగల్ రైల్వేస్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ అమయ్కుమార్ గుప్తా సందర్శించారు. శనివారం ప్రత్యేక రైలు ద్వారా వరంగల్కు చేరుకున్న ఆయన ముందుగా సులభ్ ఇంటర్నేషనల్, సోషల్ సర్వీస్ ఆర్గ�
కేంద్ర ప్రభు త్వం బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ సర్వీసులను వెంటనే ప్రారంభించాలని ఆ సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ సహాయ ప్రధాన కార్యదర్శి జూలపల్లి సంపత్ రావు డిమాండ్ చేశారు.