కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని పెంచి సామాన్య ప్రజల నడ్డివిరు స్తోందని వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
ప్రతి వ్యక్తి జీవితంలో విలువలతో కూడిన జీవితం గడపాలని, విలువలు లేని జీవితంతో సంతోషంగా ఉండలేమని ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ గౌర్ గోపాల్ దాస్ యువతకు ఉద్బోధించారు.
హుషారుగా మొక్కలు నాటే కార్యక్రమం ఈ ఏడాది లక్ష్యం 25.92 లక్షల మొక్కలు ఇప్పటికే 16.06 లక్షల మొక్కలు నాటడం పూర్తి మునుపెన్నడూ లేని రీతిలో లక్ష్యసాధనలో వేగం ఇంటింటికీ పండ్లు, పూల మొక్కల అందజేత ఉద్యమంలా అవెన్యూ, మల్
బయ్యారంలో అన్ని అనుకూలతలున్నా ఎందుకీ కక్షసాధింపు? విభజన చట్టంలో పేర్కొన్నా వెనకడుగు వేయడంలో ఆంతర్యమేమి? పార్లమెంట్ సమావేశాల వేళ మరోసారి చర్చ పరిశ్రమ కోసం మరో పోరాటానికి టీఆర్ఎస్ సిద్ధం బయ్యారం, జూల�
మెరుగైన ర్యాంకులతో ముందంజ ఇంజినీరింగ్ కాలేజీకి దేశంలో 91వ స్థానం యూనివర్సిటీల స్థాయిలో 150లోపు.. వివరాలు వెల్లడించిన ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ ఏ వరదారెడ్డి హసన్పర్తి, జూలై 19 : ఎంహెచ్ఆర్డీ అనుబంధ �
వరంగల్ చౌరస్తా, జూలై 19 : తలసేమియా బాధితులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, కాకతీయ మెడికల్ కళాశాల ప్రి�
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట, జూలై 19 : వడగండ్లతో పంటలు నష్టపోయిన రైతులకు త్వరలో నష్టపరిహారం అందించనున్నారు. ఈ మేరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మంగళవారం తెలిపారు. జన�
జిల్లాలో ఎగుమతులను పెంపొందించే దిశగా అధికారులు,పారిశ్రామికవేత్తలు కృషిచేయాలి తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్ ముఖ్య సలహాదారు బీపీ ఆచార్య గిర్మాజీపేట, జూలై 19 : పంటలకు పుట్టినిల్లు ఓరుగ
ఎనుమాముల మార్కెట్లో రికార్డుస్థాయి ధర హర్షం వ్యక్తంచేస్తున్న రైతులు కాశీబుగ్గ, జూలై19: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం రికార్డు స్థాయిలో మిర్చి ధర పలికింది. క్వింటాకు రూ.32వేల 500తో వ్యాపారు�