హుషారుగా మొక్కలు నాటే కార్యక్రమం ఈ ఏడాది లక్ష్యం 25.92 లక్షల మొక్కలు ఇప్పటికే 16.06 లక్షల మొక్కలు నాటడం పూర్తి మునుపెన్నడూ లేని రీతిలో లక్ష్యసాధనలో వేగం ఇంటింటికీ పండ్లు, పూల మొక్కల అందజేత ఉద్యమంలా అవెన్యూ, మల్
బయ్యారంలో అన్ని అనుకూలతలున్నా ఎందుకీ కక్షసాధింపు? విభజన చట్టంలో పేర్కొన్నా వెనకడుగు వేయడంలో ఆంతర్యమేమి? పార్లమెంట్ సమావేశాల వేళ మరోసారి చర్చ పరిశ్రమ కోసం మరో పోరాటానికి టీఆర్ఎస్ సిద్ధం బయ్యారం, జూల�
మెరుగైన ర్యాంకులతో ముందంజ ఇంజినీరింగ్ కాలేజీకి దేశంలో 91వ స్థానం యూనివర్సిటీల స్థాయిలో 150లోపు.. వివరాలు వెల్లడించిన ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ ఏ వరదారెడ్డి హసన్పర్తి, జూలై 19 : ఎంహెచ్ఆర్డీ అనుబంధ �
వరంగల్ చౌరస్తా, జూలై 19 : తలసేమియా బాధితులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, కాకతీయ మెడికల్ కళాశాల ప్రి�
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట, జూలై 19 : వడగండ్లతో పంటలు నష్టపోయిన రైతులకు త్వరలో నష్టపరిహారం అందించనున్నారు. ఈ మేరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మంగళవారం తెలిపారు. జన�
జిల్లాలో ఎగుమతులను పెంపొందించే దిశగా అధికారులు,పారిశ్రామికవేత్తలు కృషిచేయాలి తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్ ముఖ్య సలహాదారు బీపీ ఆచార్య గిర్మాజీపేట, జూలై 19 : పంటలకు పుట్టినిల్లు ఓరుగ
ఎనుమాముల మార్కెట్లో రికార్డుస్థాయి ధర హర్షం వ్యక్తంచేస్తున్న రైతులు కాశీబుగ్గ, జూలై19: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం రికార్డు స్థాయిలో మిర్చి ధర పలికింది. క్వింటాకు రూ.32వేల 500తో వ్యాపారు�
బోగీలను వదిలివెళ్తున్న క్రమంలో ఘటన మరమ్మతులు చేసిన సిబ్బంది కరీమాబాద్, జూలై 19: వరంగల్ రైల్వేస్టేషన్లో మంగళవారం గూడ్స్ రైలింజన్ పట్టాలు తప్పింది. ఇతర ప్రాంతాల నుంచి వరంగల్కు సరుకులను తీసుకువచ్చిన
45 రోజులుగా మిల్లింగ్ బంద్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఫలితంగా మిల్లుల్లో నిల్వచేసిన ధాన్యం వర్షార్పణం సంచులు తడిసి, బూజుపట్టి, మొలకెత్తిన వడ్లు జిల్లాలోని రైస్మిల్లుల్లో పేరుకుపోయిన రూ.500 కోట్ల ధాన్యం ‘రా
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతితో కలిసి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల పరిశీలన పనుల్లో వేగం పెంచి, మూడు షిప్టుల్లో పనులు చేయాలి వాట్సాప్ ద్వారా పురోగతిని తెలియ�
స్పెషల్ ఆఫీసర్లుగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు, రామగుండం సీపీ ములుగుకు ప్రత్యేక అధికారుల నియామకం అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ సేవలు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి రూ.10వేల నగదు, నిత్యావసర
డీఎంహెచ్వో వెంకటరమణ గిర్మాజీపేట, జూలై 18 : సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ ఆదేశించారు. సోమవారం ఆయన కీటక జనిత వ్యాధులపై అన్ని పీహెచ్సీల సూపర్వైజర్లు, ల్యాబ్టె�
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి చెన్నారావుపేట ఎంఈవో రత్నమాల,ఎంపీపీ విజేందర్ ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ చెన్నారావుపేట/నర్సంపేటరూరల్, జూలై 18: సర్కారు బడుల్లో విద్యార్థుల హాజరు శాత�