బోగీలను వదిలివెళ్తున్న క్రమంలో ఘటన మరమ్మతులు చేసిన సిబ్బంది కరీమాబాద్, జూలై 19: వరంగల్ రైల్వేస్టేషన్లో మంగళవారం గూడ్స్ రైలింజన్ పట్టాలు తప్పింది. ఇతర ప్రాంతాల నుంచి వరంగల్కు సరుకులను తీసుకువచ్చిన
45 రోజులుగా మిల్లింగ్ బంద్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఫలితంగా మిల్లుల్లో నిల్వచేసిన ధాన్యం వర్షార్పణం సంచులు తడిసి, బూజుపట్టి, మొలకెత్తిన వడ్లు జిల్లాలోని రైస్మిల్లుల్లో పేరుకుపోయిన రూ.500 కోట్ల ధాన్యం ‘రా
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతితో కలిసి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల పరిశీలన పనుల్లో వేగం పెంచి, మూడు షిప్టుల్లో పనులు చేయాలి వాట్సాప్ ద్వారా పురోగతిని తెలియ�
స్పెషల్ ఆఫీసర్లుగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు, రామగుండం సీపీ ములుగుకు ప్రత్యేక అధికారుల నియామకం అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ సేవలు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి రూ.10వేల నగదు, నిత్యావసర
డీఎంహెచ్వో వెంకటరమణ గిర్మాజీపేట, జూలై 18 : సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ ఆదేశించారు. సోమవారం ఆయన కీటక జనిత వ్యాధులపై అన్ని పీహెచ్సీల సూపర్వైజర్లు, ల్యాబ్టె�
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి చెన్నారావుపేట ఎంఈవో రత్నమాల,ఎంపీపీ విజేందర్ ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ చెన్నారావుపేట/నర్సంపేటరూరల్, జూలై 18: సర్కారు బడుల్లో విద్యార్థుల హాజరు శాత�
వరంగల్ అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, బీ హరిసింగ్ కలెక్టరేట్లో వాల్పోస్టర్ల ఆవిష్కరణ ఖిలావరంగల్, జూలై 18: నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసేదే ఇంటింటా ఇన్నోవేటర్-2022 అని వరంగల్ అ�
రోడ్డు మార్గాన హైదరాబాద్కు పయనం హనుమకొండ, జూలై 18 : భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ పర్యటన ముగిసింది. శనివారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్న ఆయన హంట�
వెంకటాపూర్, జూలై 17: మండలంలోని పాలంపేట రామప్ప దేవాలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వేలాది మంది భక్తులు సందర్శించారు. ఆలయంలోని రామలింగేశ్వరుడికి పూజలు చేశారు. ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ తీర్థ
కాజీపేట, జూలై 17 : ప్రతి కాలనీలో స్థానికులు సమష్ఠిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కాజీపేట సీఐ గట్ల మహేందర్రెడ్డి సూచించారు. కాజీపేట 61వ డివిజన్ పరిధిలోని వెంకటాద్రినగర్కాలనీలో ఆదివారం సాయంత్రం కా
భూపాలపల్లి రూరల్, జూలై 17: జిల్లా కేంద్రంలో ఆదివారం నీట్ ప్రశాంతంగా జరిగింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వైద్య విద్య ప్రవేశాలకు జాతీయ స్థాయిలో అర్హత పరీక్షను ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 వర�
వరంగల్ చౌరస్తా, జూలై 17: ఇంటి కప్పు కూలి గాయాలపాలైన క్షతగాత్రులకు వైద్య సేవలందిం చడానికి నగదు వసూలు చేసిన ఎంజీఎం దవా ఖాన క్యాజువాలిటీ ఉద్యోగిపై 13వ డివిజన్ కార్పొరేటర్ సురేశ్ జోషి సూపరింటెండెంట్కు ఫి�
జనగామ చౌరస్తా, జూలై 17 : జిల్లా కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో మసురం పుల్లయ్య 92వ జయంతి సందర్భంగా మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీలు ఆదివారం ముగిశాయి. హైస్కూల్ స్థాయి విద్యార్థ�
మూడు రోజులపాటు నిర్వహణ రోజుకు రెండు సెషన్లలో పరీక్ష హాజరు కానున్న 13,695 మంది విద్యార్థులు హనుమకొండలో 9, నర్సంపేటలో 2 కేంద్రాల ఏర్పాటు హనుమకొండ సిటీ, జూలై 17: బీటెక్లో ప్రవేశాల కోసం 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ న�
బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి కాన్వాయ్ నుంచి చెరువు, మత్తడి పరిశీలన ఆత్మకూరు, జూలై 17: కటాక్షపురం పెద్ద చెరువు బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరైనట్లు సీఎం కేస�