గీసుగొండ, జూలై 26 : ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని మామునూర్ ఏసీపీ నరేశ్కుమార్ తెలిపారు. మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రత, సైబర్ క్రైంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా
రాష్ట్ర అర్చక ఉద్యోగుల జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ హనుమకొండ చౌరస్తా, జూలై 26: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తోందని రాష్ట్ర అర్చక ఉద్యోగుల జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, ర�
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతా ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమేశ్ 43వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన న్�
రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలను చేపడుతున్న నేపథ్యంలో పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మండలంలోని మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ స్పిల్ వే గేట్లను ఇంచు మేర ఎత్తి జలాలను దిగువకు విడుదల చేసినట్లు ఎస్సారెస్పీ ఈఈ ఆర్ రమేశ్బాబు తెలిపారు. ఆదివారం ఎస్సీరెస్పీ డిప్యూటీ ఈఈ కిరణ్కుమార్, ఏఈ�
గొప్ప వాక్పటిమ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై సమగ్ర పరిజ్ఞానం కలిగిన మంత్రి కేటీఆర్ యువతరానికి మార్గ నిర్దేశకుడిగా నిలుస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఉపాధి నిధుల్లో భారీ కోతకు కుట్రలు కూలీల పొట్టగొట్టేందుకు ప్రణాళికలు కుంటి సాకులతో అభివృద్ధికి ఆటంకం తనిఖీల పేరుతో భయపెడుతున్న సెంట్రల్ జిల్లాలో ఏటా రూ.100 కోట్ల పనులు ఉపాధి పొందుతున్న 2.55 లక్షల మంది వరంగల
తాత్కాలిక మరమ్మతులకు రూ.15.60 కోట్లు, శాశ్వత పనులకు రూ. 118.42 కోట్లు అంచనా వేసిన జిల్లా అధికార యంత్రాంగం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందానికి నివేదిక అందజేత జయశంకర్ భూపాలపల్లి, జూలై 22(నమస్తేతెలంగా
దాస్యం రంగశీల ఫౌండేషన్ ఉచిత కోచింగ్ ఇవ్వడం అభినందనీయం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ అభ్యర్థులు ఉద్యోగాలు సాధించా
మరో రెండు రోజులు భారీ వర్షాలు అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు వద్దు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా చూడాలని ఆదే�
పేదల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్ వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పర్వతగిరి, జూలై 22: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్�
విద్యుత్ తీగల కింద మొక్కలు నాటొద్దు సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ కళావతి సంగెం, జూలై 22: మండల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యే అధికారులు నివేదికలు ఇవ్వకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని ఎంపీపీ కందకట్ల కళావత
వ్యాధులు ప్రబలకుండా చర్యలు పశుభద్రతపై జీపీల ప్రత్యేక దృష్టి దుగ్గొండి/నెక్కొండ/నర్సంపేటరూరల్, జూలై 19: ఊరూరా పారిశుధ్య పనులు జోరుగా కొనసాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుం�